• November 10, 2025
  • 48 views
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

జనం న్యూస్ నవంబర్ 10 మునగాల సూర్యాపేట ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ సోమవారం మండల కేంద్రంలోని ఆకుపాముల లోని మాంటిస్సోరి పాఠశాల లో షీ టీమ్స్, సైబర్ నేరాలు,రోడ్డు ప్రమాదాల పైన,పోలీసు కళా బృందంతో…

  • November 10, 2025
  • 48 views
మహాకవి అందెశ్రీ మరణానికి కొత్తగూడెం బార్ అసోసియేషన్ సంతాపం

జనం న్యూస్ నవంబర్ 10(కొత్తగూడెం నియోజకవర్గం) మహాకవి అందెశ్రీ మరణం పట్ల కొత్తగూడెం బార్ అసోసియేషన్ సోమవారం మధ్యాహ్నం సంతాపం ప్రకటించి నివాళులర్పించింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ తన మాటలు, పాటలు, కవితా సంపుటాల…

  • November 10, 2025
  • 58 views
జయ జయహే తెలంగాణ అందెశ్రీ సేవలు అజరామరం

రుస్తుం ప్రఖ్యాత చిత్రకారులు జనం న్యూస్ ;నవంబర్10 సోమవారం; సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; తెలంగాణ అస్తిత్వ కవి అందెశ్రీ మరణం తెలంగాణ కవితా సామ్రాజ్యానికి తీరనిలోటు, జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా మలచి నిలిచిన ప్రజాకవి…

  • November 10, 2025
  • 84 views
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

జుక్కల్ నవంబర్ 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో గుడాల్వర్ సవిత గారి ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఇందిరమ్మ…

  • November 10, 2025
  • 48 views
కార్తీక 3 వ సోమవారం సందర్భంగా శివాలయాలలో ప్రత్యేక పూజలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా 10-11-25 నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం ఎర్ర చెరువు కట్టపై వెలసిన శివాలయంలో ఈరోజు కార్తీక 3వ సోమవారం సందర్భంగా భక్తులు శివునికి పూజలు నిర్వహించారు ఈ కార్య క్రమంలో ఆలయ ధర్మకర్త నాగేంద్ర…

  • November 10, 2025
  • 36 views
వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఏపిఏం గోపతి శ్రీనివాస్,సీసీ అనసూయ, జనం న్యూస్,నవంబర్ 10,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్,గణపూర్,జంమ్గి కె,జంమ్గి బి,గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను సోమవారం రైతులు గ్రామ పార్టీ నాయకుల సమక్షంలో…

  • November 10, 2025
  • 37 views
ప్రయివేటికరణ కి వ్యతిరేకం గా పోస్టర్ ఆవిష్కరించిన మండల కన్వీనర్ సిద్దవరం గోపిరెడ్డి

జనం న్యూస్ నందలూరు అన్నమయ జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు 12-11-2025 అనగా బుధవారం చేపట్టబోయే మెడికల్ కాలేజీల ప్రైవే టీకరణ కు వ్యతిరేకంగా వైఎస్సార్…

  • November 10, 2025
  • 41 views
మండల సమైక్య సమావేశం

జనం న్యూస్ నవంబర్ 10 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండల సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక మండల సమైక్య సమావేశానికి ఓరుగల్లు మహా సమాఖ్య నుండి సీనియర్ సిఆర్పిలు ఎండి షాహిన్, సరిత లు…

  • November 10, 2025
  • 66 views
విలసవిల్లి సర్పంచ్ సలాది ఊర్మిళాదేవిని సత్కరించి తీర్మానం కోరిన చేనేత కార్మికులు

జనం న్యూస్ నవంబర్ 10 అమలాపురం ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి గ్రామములో చేనేత కులానికిచెందిన (దేవాంగ, కర్నబత్తుల, పద్మశాలీ) కులాలకు సర్వే నెం.166/28 లో వీవర్స్ సొసైటీ బిల్డింగ్ నిర్మాణం కొరకు గత జగనన్న ప్రభుత్వములో ఈ చేనేత సొసైటీ బిల్డింగ్…

  • November 10, 2025
  • 34 views
మండలంలో ఐదు పంచాయతీలు రచ్చబండ కార్యక్రమం

జనం న్యూస్ నవంబర్ 10 ముమ్మడివరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల పరిధిలో కందికుప్ప, దొంతుకుర్రు, కొప్పుకుంట గెద్దనపల్లి, కాట్రేనికోన పంచాయతిలలో జరిగింది కూటమి ప్రభుత్వo చేస్తున్నఅరాచకాలను మరియు 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను…