• August 9, 2025
  • 25 views
పెరుగు బజారు విస్తరణ పనులు ప్రారంభం కార్పొరేటర్ మాదంశెట్టి చిన్న తల్లి నీలబాబు

జనం న్యూస్ ఆగస్టు 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ చింతా వారి వీధి నుండి గాంధీ బొమ్మ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ పనులు నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభమై చింత వారి వీధి చిన నాలుగు రోడ్డు జంక్షన్…

  • August 9, 2025
  • 22 views
నూతన కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనూరు ను కలిసిన వంగపాడు టీడీపీ లీడర్స్

వంగపాడు గ్రామం టీడీపీ లీడర్ బిజ్జం రవీంద్రా రెడ్డి. బేస్తవారిపేట ప్రతినిధి, ఆగష్టు 09 (జనం-న్యూస్): ఇటీవల నూతనంగా కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా పూనూరు భూపాల్ రెడ్డి ని కంభం మార్కెట్ యార్డ్ నందు మర్యాదపూర్వకంగా…

  • August 9, 2025
  • 23 views
ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి

ఎం పి డి ఓ పూర్ణ చంద్రోదయ కుమార్ జనం న్యూస్ ఆగస్టు 9( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట మండలంలోని శేరిగల్లీలో శుక్రవారం పర్యటించిన మండల అభివృద్ధి ఆధికారి పూర్ణచంద్రోదయ కుమార్,ఈసందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల…

  • August 9, 2025
  • 20 views
బిచ్కుంద మున్సిపల్ కార్మికుని అంత్యక్రియలకు ఆర్థిక సాయం

బిచ్కుంద జూలై 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు. కీర్తిశేషులు. లాలయ్య. రాత్రి తన ఇంట్లో పండుకొన్న చోట అకస్మాత్తుగా మరణించినారు. వీరి భౌతికాయాన్ని పరామర్శించి. పూలదండతో. పూలతో ఘనంగా. నివాళులు అర్పించడం జరిగింది. లాలయ్య.…

  • August 9, 2025
  • 25 views
తడ్కల్ హనుమాన్ మందిరంలో ఘనంగా రక్షాబంధన్ కార్యక్రమం,

జనం న్యూస్,ఆగస్ట్ 09,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో శనివారం స్థానిక హనుమాన్ మందిరంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్న అంటే ధైర్యం,తమ్ముడు అంటే ప్రేమ,అమ్మ గర్భాన్ని పంచుకుని, నాన్న చూపిన బాటలో…

  • August 9, 2025
  • 18 views
బిచ్కుంద శ్రీ మార్కండేయ మందిరంలో రక్షాబంధన్ వేడుకలు

బిచ్కుంద జులై 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ మందిర ఆవరణలో శ్రీ మార్కండేయ స్వామికి పూజా కార్యక్రమం చేసి అనంతరం శ్రీ మార్కండేయ పద్మశాలి కుల బాంధవులు అందరూ (యజ్ఞోపవీతం) జంధ్యాల ధారణ…

  • August 9, 2025
  • 21 views
శ్రీవాణి స్కూల్‌లో రాఖీ పౌర్ణమి పండుగ

జనం న్యూస్ : 9ఆగస్టు శనివారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; శ్రీవాణి స్కూల్‌ సిద్దిపేట భారత్ నగర్ లో శుక్రవారం రోజున 10 వ తరగతి చదివే విద్యార్థినిలు పాఠశాల డైరెక్టర్ సి.హెచ్ సత్యం సార్ కు రాఖి…

  • August 9, 2025
  • 18 views
ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

బిచ్కుంద ఆగస్టు 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గారి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఘనంగా జెండా ఆవిష్కరించిన తెలంగాణ…

  • August 9, 2025
  • 32 views
అయోధ్యలోని శ్రీ రామ మందిర ఆలయ అకృతిని కాటన్ ముక్కలతో నిర్మాణం,

భరత్ సింగ్,భూపాల్ సింగ్,రాజ పురోహిత్, జనం న్యూస్,ఆగస్ట్ 09,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలోని నీవశి భరత్ సింగ్, తండ్రి భూపాల్ సింగ్, రాజ పురోహిత్ రాజస్థాన్,రాష్ట్రంలోని జోదపూర్,జిల్లా ఖరబెరా గ్రామానికి చెందిన భరత్ సింగ్ భూపాల్…

  • August 9, 2025
  • 19 views
హైమస్ లైట్ మంజూరు..!

జనంన్యూస్. 09. నిజామాబాదు. సిరికొండ. సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామంలో పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ నిధుల నుండి హైమాస్ లైట్ మంజూరు చేయడం జరిగింది, అలాగే వాటిని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభించడం జరిగింది. హైమాస్ లైట్ మంజూరు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com