కలెక్టర్,ఎమ్మెల్యే,సిసి వచ్చి సర్వే చేసిన త్రిబుల్ ఐటీ ఏమైంది. మూడు జిల్లాలను కలిపేనడి చౌరస్తాలో కారు చీకట్లు. హైమాక్స్ లైట్స్ ప్రారంభనికి నోచుకోని పరిస్థితి. మండల సుందరీకరణ పనులు ముందుకు సాగడంలేదు. బిజెపి పార్టీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్.…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు పి.ఎస్ క్రైమ్ నెంబర్ 15/2022 కేసులో A4 ముద్దాయి అయిన చంద్ర రమేష్, వయస్సు 37 సంలు, తండ్రి: వీరయ్య, కులం ఎరుకుల, కరకంబేడు వీధి, తిరుపతి టౌన్ అను అతను రేషన్…
జనం న్యూస్ ఆగస్టు 4 కాట్రేనికోన భారతీయ జనతా పార్టీ కేంద్ర భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన సందర్భంగా ఈరోజు భీమవరంలో మంత్రిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమైనది ఈ సందర్భంగా రాష్ట్ర…
జనం న్యూస్ ఆగస్టు 4 చిలిపి చెడు మండల ప్రతినిధి వ్యవసాయంలో నూతనంగా వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అలవర్చుకోవాలని అప్పుడే రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులు తగ్గి అధిక పంటల దిగుబడి పెరిగి అధిక ఆదాయం ఆదాయం పొందే…
జనం న్యూస్ ఆగస్టు 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ, ఎస్టి కమీషన్ విజిలెన్స్ & మానటరింగ్ కమిటీ డైరెక్టర్ గా వెంట్రు సుధీర్ నియమితులైన సందర్బంగా ఈ రోజు ముమ్మిడివరం నియోజకవర్గం…
జుక్కల్ జూలై 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లీ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు షూ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.విద్యార్థులకు షూ డొనేట్ చేసిన శివరాజ్…
జనంన్యూస్. 04.నిజామాబాదు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు తెలంగాణ ట్రాన్స్కో మరియు డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ హాకీ టోర్నమెంట్ మరియు బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., హాజరై ప్రారంభించడం…
జనం న్యూస్,ఆగస్టు04,జూలూరుపాడు: తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా జూలూరుపాడు నివాసి సీనియర్ జర్నలిస్ట్,మున్నూరు కాపు సంఘ నాయకులు బాపట్ల మురళి నియమితులయ్యారు. శంషాబాద్ లో జరిగిన మున్నూరుకాపు సంఘం రాష్ట్ర సమావేశంలో మున్నూరు కాపు సంఘం…
నిధులు లేవు అభివృద్ధి ఎలా ప్రజావాణిలో అధికారులు (జనం న్యూస్4 ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి) పల్లెలు దేశానికి పట్టుగొమ్మలని అవి అభివృద్ధి చెందితేనే దేశం పురోగతి సాధిస్తుందని. అందుకే పల్లెల అభ్యున్నతికి పాటుపడాలని వేదికలపై ప్రజా ప్రతినిధులు ఉపన్యాసాలు గుప్పిస్తుంటారు.…
గత పదేండ్ల పాలనలో ఏ ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వలేని బిఆర్ఎస్ సీఎం చిత్రపటాన్ని చించేసిన బీ ఆర్ఎస్ నాయకులను శిక్షించాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి ఎంఏ.హకీమ్. జనం న్యూస్. ఆగస్టు 3. సంగారెడ్డి…