పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి
జనం న్యూస్ మే ఒకటి చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం గుజరీ తండా తాజా మాజీ సర్పంచ్ మూడావత్ రాకేష్ చెల్లెలి వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా ఫైజాబాద్ గ్రామంలో జరిగిన…
బిచ్కుంద జూనియర్ సివిల్ జడ్జిగా శ్రీ. జాడ వినీల్ కుమార్
బిచ్కుంద మే 1 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ ఈ రోజు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో బిచ్కుంద జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా శ్రీ. జాడ వినీల్ కుమార్ గారు ఛార్జ్…
బలుసు తిప్ప సుమారు 100 మెకనైజడ్ బోట్లతో ర్యాలీ లో పాల్గొన్న దాట్ల
జనం న్యూస్ మే ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం*ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం వేట నిషేధ సమయంలో చేపల వేట మీద ఆధారపడిన కుటుంబాలకు అందించు మత్స్యకార భృతి…
మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలను త్రిప్పికొట్టండి..!
జనంన్యూస్. మే. 01. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు. సిరికొండ..సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా)* *రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపుసిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపును ఇచ్చారు.గురువారం నాడు సిరికొండ మండలం లోని…
కొమనపల్లిలో టిడిపి సభ్యత్వ కార్డులు పంపిణీ:-
జనం న్యూస్ మే ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. ముమ్మిడివరం మండలం కొమనపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డులు పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి సభ్యత్వ కార్డులు తెలుగుదేశం పార్టీ…
ఘనంగా మేడే వేడుకలు
జనంన్యూస్ మే 01 భీమారం మండలం ప్రతినిధికి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలోని గురువారం రోజు 139 వ మేడే , ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగాహమాలీ కూలీలు, గ్రామ పంచాయతీ కార్మికులు వివిధ సంఘాల నాయకులు జెండా ఎగురవేసి…
దేశ వ్యాప్తంగా కులగణన కాంగ్రెస్ విజయమే..
కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ జనం న్యూస్ మే 1( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేసే జనాభా లెక్కల్లో కుల గణన చేస్తామనడం తెలంగాణ ప్రభుత్వ విజయమని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి…
క్రీడలతోనే మానసిక ఉల్లాసం – ఎస్సై సంపత్ గౌడ్
సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లో వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభం జనం న్యూస్ – మే 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లొ నెట్ బాల్, బాస్కెట్…
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కలిసి సంఘీభావాన్ని తెలియచేసిన – ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్
జనం న్యూస్,మే 02 ,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి విధి నిర్వహణలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి. అన్న ప్రసన్న గోదావరిఖనిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో తనిఖీ నిర్వహించి అన్ రిజిస్టర్డ్ అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్…
మహిళల ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యం…..రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖా మాత్యులు డి.శ్రీధర్ బాబు
పట్టణంలో 410 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు మంథని పట్టణంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు జనం న్యూస్, మే 02, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు…