• February 27, 2026
  • 26 views
బాలుడి మృతి సంఘటన మీద విచారణ జరపాలి బి ఎస్ పి నేత సూదికొండ మాణిక్యాలరావు

జనం న్యూస్ ఫిబ్రవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కసింకోట మండలం మోసయ్యపేట గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు పాము కాటుకు గురై తాళ్లపాలెం ప్రాథమిక వైద్య కేంద్రంలో సమయానికి వైద్యం అందక మృతి చెందినట్టు బాలుడి తల్లిదండ్రులు బంధువులు…

  • February 27, 2026
  • 22 views
సౌత్ కోస్ట్ రైల్వే ఓ. ఎస్. డి. ని మర్యాద పూర్వకంగాకలసిన :-రాచూరి మురళి.

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 27-02-26 విశాఖపట్నం నందు గల సౌత్ కోస్ట్ రైల్వే (దక్షిణ కోస్తా రైల్వే) ఓ ఎస్ డి ని రాజంపేట భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు…

  • February 27, 2026
  • 21 views
తర్లుపాడు గ్రామంలో పొలంబడి కార్యక్రమం

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 27 తర్లుపాడు మండలంలోని తర్లుపాడు గ్రామంలో ఇండిగ్యాప్ పొలంబడి కార్యక్రమం రబీ సీజన్ 2025 -26 సంవత్సరం పప్పుశనగ పంటను ఎంపిక చేసినారు. ఈ కార్యక్రమంలో భాగముగా రైతులు సాగుచేసిన పప్పుశెనగ పంటను ఎక్స్టర్నల్…

  • February 27, 2026
  • 22 views
సంత్ సేవాలాల్ ఆశయాలతో గిరిజన అభివృద్ధి: మానాల మోహన్ రెడ్డి

జనం న్యూస్ ఫిబ్రవరి 27: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రహత్‌నగర్ గ్రామంలో బంజారా ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా నిర్వహించిన భోగ్ బండారా కార్యక్రమంలోశుక్రవారం రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్…

  • February 27, 2026
  • 19 views
పేదల సొంతింటి కల సాకారంతో వారి గౌరవం భద్రతకు ప్రభుత్వం మద్ధతుగా నిలుస్తోంది ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 27 సెల్ 9550978955 గృహ నిర్మాణ రంగానికి రూ.6357 కోట్లు కేటాయించడం శుభపరిణామం పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న బాద్యతలో ఇది తొలి విజయం గ్రామాల్లో 3 సెంట్లు,…

  • February 27, 2026
  • 21 views
బౌద్ధ శిల్ప సంపదను, సంస్కృతిని కాపాడాలి– ప్రముఖ రచయిత పున్నా కృష్ణమూర్తి

జనం న్యూస్- ఫిబ్రవరి27-నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ కి ఇరువైపులా ఉన్న బౌద్ధ శిల్ప సంపదను, ఆచార్య నాగార్జున కాలంనాటి శిల్ప సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని ప్రముఖ రచయిత పున్న కృష్ణమూర్తి అన్నారు. నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ లో దాసి…

  • February 27, 2026
  • 26 views
అమలాపురంలో ఫిబ్రవరి 28, మార్చి 01 తేదీలలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు

జనం న్యూస్ ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ స్థానిక కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28 మరియు మార్చి 01 తేదీలలో రెండు రోజుల పాటు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు కిమ్స్, చైతన్య విద్యా…

  • February 27, 2026
  • 22 views
విద్యార్థుల పారిశ్రామిక సందర్శన: పైపుల తయారీపై అవగాహన

జనం న్యూస్. తర్లుపాడు మండలం ఫిబ్రవరి27. ప్రభుత్వ నిబంధనలు, నాణ్యతా ప్రమాణాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఒంగోలు సమీపంలోని భగీరథ పాలిమర్స్ పరిశ్రమను సందర్శించారు. భారత…

  • February 27, 2026
  • 19 views
తుమ్మల చెరువు గ్రామం లో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించిన డాక్టర్ షేక్ మహబూబ్ వలి.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 27 ఈరోజు తుమ్మలచెరువు గ్రామం తర్లపాడు మండలం మార్కాపురం జిల్లా లో ఉచిత మెడికల్ క్యాంపు ను ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి ఆధ్వర్యంలో నిర్వహించారు.…

  • February 27, 2026
  • 19 views
అత్యంత వైభవంగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో : ధ్వజారోహణ

జనం న్యూస్ ఫిబ్రవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి పట్టణం దేమునిగుమ్మం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానములో ఆలయంలో ఫాల్గుణ శుద్ధ ఏకాదశి స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా శుక్రవారం ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో ధ్వజారోహణం ఘనంగా…