• June 14, 2025
  • 16 views
విధుల్లోకి తీసుకోవాలి”

జనం న్యూస్ 14 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తమను అకారణంగా ఉద్యోగాల నుంచి తొలిగించారని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పశు సంచార వైద్య సిబ్బంది విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. తాము…

  • June 14, 2025
  • 10 views
గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం చాలా దురదృష్టకరం

జనం న్యూస్ 14 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుంటు బోయిన కూర్మారావు యాదవ్ అన్నారు అహ్మదాబాద్ లోని మేఘాని నగర్ లోని BJ మెడికల్ కాలేజీ మెస్…

  • June 14, 2025
  • 16 views
తల్లికి వందనం నిధులు వెంటనే విడుదల చేయాలి.ఎటువంటి షరతులు లేకుండా అందరికి తల్లికి వందనం నిధులు ఇవ్వాలి – SFI

జనం న్యూస్ 14 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో తల్లికి వందనం విడుదల చేయాలని కాంప్లెక్స్ నుండి మయూరి జంక్షన్ మీదుగా మరల కాంప్లెక్స్ వరకు నిర్వహించి అనంతరం కాంప్లెక్స్ ఎదురుగా మనవహరం…

  • June 14, 2025
  • 14 views
సుప్రీంకోర్టు తీర్పుపై జడ్పీ ఛైర్మన్‌ హర్షం

జనం న్యూస్ 14 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్‌ కేసులో సుప్రీంకోగ్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం పేర్కొన్నారు. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం…

  • June 13, 2025
  • 15 views
వెదుళ్ళమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన నీరుకొండ

జనం న్యూస్ జూన్ 13 ముమ్మిడివరం ప్రతినిధి సీతానగరం మండలం వెదుళ్ళపల్లి గ్రామదేవత అయిన వెదుళ్ళమ్మను భారతీయ జనతా పార్టీ రాజానగరం అసెంబ్లీ ఇంచార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

  • June 13, 2025
  • 15 views
ద్వీచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి

జనం న్యూస్ జూన్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా ద్వీచక్రవాహనం ఢీకొని మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం మండల కేంద్రంలోని 363 జాతీయ రహాదారిపై చోటుచేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన…

  • June 13, 2025
  • 16 views
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి

జనం న్యూస్ జూన్ 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే గ్రామ గ్రామాన నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులని భూ సమస్యలు ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని,కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ అన్నారు.శుక్రవారం మునగాల మండల పరిధిలోని…

  • June 13, 2025
  • 23 views
మంత్రి వివేక్ ను కలిసిన జగిత్యాల జిల్లా మాల మహానాడు సంఘ నాయకులు

జనం న్యూస్ 14జూన్ పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లాలోని జగిత్యాల జిల్లా మాల మానాడు సంఘం నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే గనుల, కార్మిక,ఉపాధి శిక్షణ ,ఫ్యాక్టరీలు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన .గడ్డం వివేక్ వెంకటస్వామి ని జగిత్యాల జిల్లా మాల…

  • June 13, 2025
  • 21 views
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు అభినందనలు

మంత్రి పొన్నం ప్రభాకర్ జనం న్యూస్, జూన్ 14, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ ) రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు అభినందనలు, శుభాకాంక్షలు, తెలియజేసారు. ఇ సందర్బంగా వారు…

  • June 13, 2025
  • 17 views
జలపాతాల పర్యటక కేంద్రాలకు నిధులు కేటాయించాలి, అభివృద్ధి చేయాలి

డివైఎఫ్ఐ నాయకుల వినతి జనం న్యూస్ 13.జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జలపాతాలు మరియు పర్యాటక కేంద్రాలను అభివృద్ధి కొరకు నిధులుమంజూరు చేసి అభివృద్ధి చేయాలి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష…

Social Media Auto Publish Powered By : XYZScripts.com