సోయాబీన్ నీటి మునిగిన పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి
మద్నూర్ ఆగస్టు 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం లో వరుసగా కురుస్తున్న వర్షానికి సోయాబీన్ పంట నీట మునగడం జరిగింది , ఈరోజు చిన్న ఎక్లారా, అంతాపూర్, మరియు దన్నుర్ గ్రామాలలో మండల వ్యవసాయ…
గొర్రె ప్రాణాలు కాపాడిన పశు వైద్యాధికారి డాక్టర్ పెంటయ్య
జనం న్యూస్ ఆగష్టు 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )- గొర్రె గర్భంలో చనిపోయిన పిల్లను బయటకు తీసి,ఒక రైతుకు చెందిన గొర్రె ప్రాణాలను కోదాడ పశు వైద్యాధికారి డాక్టర్ పెంటయ్య గొర్రె ప్రాణాలను కాపాడారు. మునగాల మండలం నరసింహపురం…
ఆగస్టు18 నుండివిద్యుత్ సరఫరాలో అంతరాయం
జనం న్యూస్,ఆగస్టు16,అచ్యుతాపురం: 220 కెవి బ్రాండిక్స్ సబ్ స్టేషన్ లో 100 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ -2కి సంబంధించిన సీఅండ్ఆర్ పాతపానల్స్ స్థానంలో కొత్త పానల్స్ అమర్చే పనులు ఆగస్టు18 ఉదయం 8 గంటల నుంచి 20 వ తేదీ సాయంత్రం…
గుమ్మిర్యాల రోడ్డు పైన ప్రవహించేది తీగల వాగు కాదు, వర్షపు నీరు
జనం న్యూస్ ఆగస్టు 16:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలో రెండు రోజుల నుండి ఎడతెరిపి వర్షాల కారణం గా రోడ్డ పైన గుంతలు ఏర్పడి వాగు లాగా నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ర్పడింది. పాదాచారులకు, , ద్విచక్ర…
మడేలయ్య దేవాలయ ఉత్సవాలు ప్రారంభం
జనం న్యూస్ ఆగష్టు 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) మునగాల గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని స్థానిక చెరువు గట్టు శివాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రజకుల కుల దైవం శ్రీ సీతాలమ్మ సమేత మడేలయ్య…
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగాప్రారంభం.
శ్రీ పశుపతినాథ్ దేవస్థానం వల్లభాపురంలో. జనం న్యూస్ 16 ఆగస్ట్ 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్). ఎల్కతుర్తి మండలం వల్లభాపురం గ్రామం శ్రీ పశుపతినాథ్ దేవస్థానం శివాలయంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందు జ్ఞాన వేదిక…
భవన నిర్మాణ కార్మిక సంఘం 5వ మండల మహాసభలను జయప్రదం చేయండి
జనం న్యూస్ ఆగష్టు 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) భవన నిర్మాణ కార్మిక సంఘం మునగాల మండల 5వ మహాసభలు ఈనెల 18న సోమవారం జరుగు మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం…
కిడ్స్ పార్క్ స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు..,!
జనంన్యూస్. 16.సిరికొండ. నిజామాబాదు. నిజామాబాదు రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో శనివారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపిక ల వేషధారణలో అందరినీ అలరించారు.కృష్ణుడు గోపికలు ఉట్టి కొట్టే కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది పాఠశాల…
యూరియా గోస ప్రభుత్వాల పాపమే..!
బిఅర్ఎస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి జనం న్యూస్, ఆగస్టు 16, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారని మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుకూరి మధుసూదన్…
సీతారామచంద్ర ఆలయానికి టెంట్ కొనిచ్చిన భక్తుడు..!
జనంన్యూస్. 16.సిరికొండ. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం లోని సీతారామచంద్రస్వామి ఆలయం తాళ్ళ రామడుగు గ్రామ ఆలయంలో ప్రతి శనివారం అన్న సత్రం నిర్వహించడం జరుగుతుంది అయితే ప్రతి శనివారం భక్తుల అవసరం దృష్టిలో పెట్టుకొని టెంటు వేయవలసిన అవసరం…