• January 13, 2026
  • 19 views
భగవద్గీతను బహుకరించిన పరమహంస మంగి రాములు మహారాజ్అమితానందంగా ఉంది: వ్యాఖ్యాత కంకణాల రాజేశ్వర్

జనం న్యూస్ జనవరి 13.నిజామాబాద్ జిల్లా వేల్పూరు ఎక్స్‌రోడ్ వెళ్లే మార్గంలో ఉన్న అమీనాపూర్ (సీతారాంపల్లె) సమీపంలోని శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేల్పూర్ శివాలయంలో మంగళవారం స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.యువతకు స్ఫూర్తిదాయకుడు, భారతదేశ…

  • January 13, 2026
  • 23 views
నస్కల్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి

జనం న్యూస్ జనవరి 13, వికారాబాద్ జిల్లా, పరిగి మునిసిపాలిటీ పరిధిలోని నస్కల్ గ్రామంలో రూ.26 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు మరియు పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.అనంతరం…

  • January 13, 2026
  • 23 views
కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..

జనంన్యూస్. 13.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఇలా త్రిపాఠి ఐఏఎస్ ని అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్‌పాల్ సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్‌తో చర్చించారు.…

  • January 13, 2026
  • 23 views
ఉల్లి రైతుల సమస్యలపై సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేసిన

జీ ఎమ్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మచ్చేందర్ జనం న్యూస్ 13 జనవరి సంగారెడ్డి జిల్లా ఇంఛార్జి నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన ఉల్లి రైతులు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఉల్లి పంట సాగు కోసం విత్తనాలు, ఎరువులు, మందులు, కూలీల…

  • January 13, 2026
  • 22 views
కోట్లు వీధి పీహెసీ వద్ద 13 లక్షలతో సిమెంట్ రోడ్డు కాలువ – మాదంశెట్టి నీల బాబు

జనం న్యూస్ జనవరి 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జీవీఎంసీ నిధుల నుండి 13 లక్షలతో కోట్ని వీధిలో ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద రోడ్డు డ్రైనే లేక ప్రజలతోపాటు ఆసుపత్రికి వచ్చే రోగులకు కూడా ఇబ్బంది గా ఉన్న…

  • January 13, 2026
  • 23 views
నిరుపయోగంగా ఉన్న వస్తువులను మున్సిపల్ సిబ్బందికి అప్పగించిన రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీవాసులు

జనం న్యూస్ జనవరి 13 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి ఆదేశాల మేరకు రామకృష్ణ వీధిలో పాడైపోయిన ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువులను ఉచితంగా సేకరించేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా డీసీఎం వ్యాన్‌ను ఏర్పాటు…

  • January 13, 2026
  • 25 views
జహీరాబాద్ నియోజకవర్గంలోని దిడిగి గ్రామంలో గృహజ్యోతి కార్యక్రమం ఘనంగా

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 13 నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శ్రీమతి జగదాంబ సోమప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా…

  • January 13, 2026
  • 37 views
జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలను తేదీలను ఖరారు చేసిన ఆలయ ఈవో దీప్తి

జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ (జనవరి 13) 18 శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఆలయ ఈవో దీప్తి గారు ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు ఆలయ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని…

  • January 13, 2026
  • 18 views
విలేఖరి విజయ్ కళ మిగిలింది కాలం చెల్లింది

జనం న్యూస్ జనవరి 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి సీనియర్ పత్రికలు బాబాయ్ విజయ్ కళ మిగిలింది..! కాలం ముగిసింది..! ఇదే కదా జీవితం..! అన్న చందాగా బండారుపల్లి విజయ్ కుమార్ ప్రస్థానం ఇలా ముగిసింది. ఇటీవల కాలంలో…

  • January 13, 2026
  • 22 views
ఏడేళ్లుగా అసంపూర్తిగా గజపతినగరం – పోరాలి రహదారి: కలెక్టరేట్‌లో డివైఎఫ్ఐ నిరసన, వినతి.”

జనం న్యూస్‌ 13 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్లో జరిగినటువంటి గ్రీవెన్స్ కార్యక్రమంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గజపతినగరం మరియు పోరాలి గ్రామాల మధ్య రహదారి గురించి…