జనం న్యూస్ ఏప్రిల్ 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా ఎండలు మండిపోతు న్నాయి.ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటగా, రానున్న మూడు రోజుల్లో ఇవి మరో 1 నుంచి 2…
జనం న్యూస్ ఏప్రిల్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం పరిధిలోని గల కే జి బి వి విద్యాలయంలో భూపాలపల్లి సోషల్ వెల్ఫేర్ ల లో ఎచ్ పి వి వాక్సినేషన్ పిల్లలకు…
జనం న్యూస్ ఏప్రిల్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారిపేట ప్రధాన రహదారి పై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఎస్సై జక్కుల పరమేశ్వర్…
అస్వస్థతకు గురైన సి ఐ భారీ మొత్తం లో నగదు లభ్యం బిచ్కుంద ఏప్రిల్ 17 జనం న్యూస్ అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం ఉదయం కామారెడ్డి జిల్లా బిచ్కుంద లో ఆబ్కారి శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంట్లో తనిఖీలు…
జనంన్యూస్. 17.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ సిరికొండ సిరికొండ మండలంలోని రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గాడ్కోల్ కు చెందిన రైతు భూషణ్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. రైస్ మిల్లులకు తగిన కేటాయింపులు లేకపోవడం వల్ల…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండలంలోని స్థానిక విలేఖరి డి రామ కృష్ణ ఆధ్వర్యంలో గురు వారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ లో కాకతీయ డైరీ ని ఎస్ ఐ మల్లికార్జున్ రెడ్డి ద్వారా ఆవిష్కరింప జేశారు.…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 17-04-26 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నందలూరు మండల బూత్ కమిటీ అధ్యక్షుడుగా బి భాస్కర్ యాదవ్ ఎన్నికయ్యారు భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ నా మీదనమ్మకం ఉంచి…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 16. 04. 2026 తెలంగాణ ఏర్పాటుపై కర్ణాటక బీజేపీ యంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు దేశ ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయి ఒక ఎంపీగా ఉండి బాధ్యత మరచి ప్రాంతీయ…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 17 గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా తుమ్మలచెరువు గ్రామంలో మురుగు కాలువల పూడికతీత పనులను చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి పద్మ పర్యవేక్షణలో గురువారం గ్రామంలోని పలు వీధుల్లో ఈ…
జనం న్యూస్ ఏప్రిల్ 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు రోడ్డు విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులకు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఊరటనిచ్చిందని వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ తెలిపారు.…