• February 4, 2026
  • 66 views
తర్లుపాడులో కన్నుల పండువగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కల్యాణంగోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 4 మార్కాపురం జిల్లా, తర్లుపాడు మండల కేంద్రంలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని…

  • February 4, 2026
  • 141 views
ప్రజావాణి కార్యక్రమం లో ఫిర్యాదులతో మాట్లాడిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS.

జనం న్యూస్ 4 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, IPS జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి…

  • February 4, 2026
  • 59 views
మున్సిపాలిటీ ఎన్నికల భద్రతపై డీజీపీ సమీక్ష : సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా

జనం న్యూస్ 04 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఎన్నికల చట్టాల అమలుపై పోలీసు అధికారులకు దిశా నిర్దేశం & స్పష్టమైన ఆదేశాలు. మున్సిపాలిటీ ఎన్నికలను పూర్తిగా శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించడమే…

  • February 4, 2026
  • 61 views
గురజాడ పాఠశాలలో ‘నమూనా పార్లమెంటు’: అదరగొట్టిన విద్యార్థుల మేధోమథనం!

జనం న్యూస్‌ 04 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ తేదీ 03.02.2026 నాడు గురజాడ పాఠశాలలో “మాక్ పార్లమెంటు” మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకూ చాలా ఆసక్తికరంగా, ఉత్తేజపూరిత వాతావరణంలో జరిగింది. పార్లమెంటులో అధికార,…

  • February 4, 2026
  • 62 views
మోహన్ బాబు అరాచకాలపై విద్యార్థి లోకం కరచాలనం: వర్సిటీ గుర్తింపు రద్దుకు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ డిమాండ్.

జనం న్యూస్‌ 04 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్.నాగభూషణం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.రాము మాట్లాడుతూ తిరుపతి జిల్లాల్లో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు…

  • February 4, 2026
  • 60 views
పద్మనాభంలో వైఎస్సార్‌సీపీ సమరశంఖం: పార్టీ బలోపేతమే లక్ష్యంగా…సిరమ్మ సమీక్ష

జనం న్యూస్‌ 04 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం పద్మనాభం మండల వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ గ్రామస్థాయి కమిటీల నియామకం మరియు డిజిటలైజేషన్ ప్రక్రియపై…

  • February 4, 2026
  • 58 views
వైఎస్సార్‌సీపీ యువజన విభాగంలో తోట వాసు నియామకం: పార్టీ బలోపేతమే లక్ష్యం..

జనం న్యూస్‌ 04 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా, పార్టీ కేంద్ర కమిటీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్,…

  • February 4, 2026
  • 64 views
నిర్లక్ష్యానికి, నిదర్శనం.

జనం న్యూస్,4 ఫిబ్రవరి, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని, ఝరాసంగం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు, రోడ్డుపై నిర్మించిన వంతెన, కొన్ని నెలల క్రితం కూలిపోయింది.…

  • February 4, 2026
  • 63 views
ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు

జనం న్యూస్ 3 ఫిబ్రవరి ఘట్కేసర్ ప్రతినిధి:కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు షామీర్‌పేట్‌లోని ఎన్ పి జి వ్యాలీలో అత్యంత వైభవంగా జరిగాయి.ఈ సందర్బంగా వేడుకల్లో ప్రభాకర్ గౌడ్ ని సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు…

  • February 3, 2026
  • 72 views
కేంద్ర బడ్జెట్పై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ ట్రెజరర్ గ్రంధి నానాజీ

పయ నుంచి సూర్యుడు ఫిబ్రవరి 3 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ కేంద్ర బడ్జెట్పై జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్…