15 వేల వరకు పెన్షన్ కూటమి ప్రభుత్వం కె సాధ్యం :టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్
జనం న్యూస్ నందలూరు అన్నమయ జిల్లా. దేశంలోనే 4వేల నుండి 15వేల వరకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం మే అని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ అన్నారుబుధవారం…
శ్రీ మహిషాసుర మర్ధిని అవతారంలో అమ్మవారి దర్శనం
అమ్మవారి పూజలో పాల్గొన్న అర్థం జ్యోతి లక్ష్మణ్ దంపతులు జనం న్యూస్, అక్టోబర్ 1, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.పదవ రోజు…
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: డి ఆర్ పి.
జనం న్యూస్ అక్టోబర్ 1 నడిగూడెం మండల వ్యాప్తంగా ఉన్న 43 పోలింగ్ స్టేషన్ లలో ఎన్నికలు సజావుగా నిర్వహించాలని డి ఆర్ పి రమేష్ కోరారు.బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక నందు ఎంపీటీసీ /జెడ్పిటిసి ఎన్నికలను పురస్కరించుకొని పిఓ,ఏపీవో…
కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే షిండే…..
జుక్కల్ అక్టోబర్ 1 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం కౌలాస్ లో బి ఆర్ ఎస్ పార్టీ సినియర్ నాయకులు బొగ్గుల గంగాధర్ మాతృ మూర్తి గత నెలలో స్వర్గస్తులయ్యారు. సమాచారం తెలుసుకున్న జుక్కల్ మాజీ…
78 ఏళ్ల స్వాతంత్ర్యం గడిచినా… మోర్తాడ్లో దళితులకు సర్పంచ్ రిజర్వేషన్ రాలేదు!
జనం న్యూస్ అక్టోబర్ 01: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలము : స్వాతంత్ర్యం వచ్చినేటికి 78 సంవత్సరాలు గడిచినా మోర్తాడ్ మండల కేంద్రములో ఇప్పటివరకు సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించకపోవడం దళిత వర్గాలలో తీవ్ర ఆవేదనకు కారణమైంది.మాల, మాదిగ సమాజానికి…
స్వగ్రాములో ఎక్స్చేంజ్ సిఐ కి సన్మానం….
జనం న్యూస్ అక్టోబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామానికి చెందిన ఎక్సైజ్ సీఐ గిడ్డి. శ్రీనివాస్ కు బుధవారం అతను స్వగ్రామం నడవపల్లిలో ఘన సన్మానం గ్రామస్తులతో జరిగింది… ఇటీవల భారత స్వతంత్రం దినోత్సవ…
తుమ్మల చెరువు జగన్నాధపురం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 1 తర్లుపాడు మండలం తుమ్మలచెరువు మరియు జగన్నాధపురం గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి మాట్లాడుతూ ఖరీఫ్…
78 ఏళ్ల స్వాతంత్ర్యం గడిచినా… మోర్తాడ్లో దళితులకు సర్పంచ్ రిజర్వేషన్ రాలేదు!
జనం న్యూస్ అక్టోబర్ 01: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలము : స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాలు గడిచినా మోర్తాడ్ మండల కేంద్ర గ్రామంలో ఇప్పటివరకు సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించకపోవడం దళిత వర్గాలలో తీవ్ర ఆవేదనకు కారణమైంది.మాల, మాదిగ…
కంగ్టి లో జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డ్ మెంబర్స్, ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకై సమన్వయ సమావేశం,
తాసిల్దార్, పంచాయతీ రాజ్,పోలీస్,అధికారుల సమావేశం. ఎమ్మార్వో భాస్కర్, ఎంపీడీవో సత్తయ్య, సీఐ వెంకటరెడ్డి, జనం న్యూస్,అక్టోబర్ 01,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం ఎంపీడీవో సత్తయ్య ఆధ్వర్యంలో ప్రాదేశిక ఎన్నికల…
ముత్యంపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
(జనం న్యూస్, చంటి అక్టోబర్ 01) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని ముత్యంపేట లో బుధవారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. సందర్బంగా మాట్లాడుతు మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తున్నాయి. ఇప్పటికే…












