జనంన్యూస్. 24. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం లొని రావుట్ల గ్రామం లో నూతనంగా ఎన్నుకోబడిన గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డ్ నెంబర్, సెక్రటరీ, కారోబార్ సిబ్బంది కలిసి సిరికొండ ఎమ్మార్వో రవీందర్ రావు.మరియు…
మొత్తం ఆదాయం రూ.42,55,555 జనం న్యూస్ డిసెంబర్ 24 సంగారెడ్డి జిల్లా బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రాంగణంలో బుధవారం బహిరంగ వేలం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేలాన్ని దేవస్థానం ఈవో శశిధర్ గుప్తా, ఆలయ…
జనం న్యూస్, డిసెంబర్ 24,అచ్యుతాపురం: స్థానిక కైట్స్ డిగ్రీ కాలేజీలో సెంట్రల్ యూనివర్సిటీ పీజీ ప్రవేశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక కేంద్ర విశ్వ విద్యాలయం డీన్ ప్రొఫెసర్ డా. వెంకట రమణ పాల్గొని, కేంద్ర విశ్వ…
జనం న్యూస్ డిసెంబర్ 24 సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండల పరిధిలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో లావణ్య, ఆలయ చైర్మన్ హరి ప్రసాద్…
జనం న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆ ఏసుప్రభు చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై…
నీటిసంఘం అధ్యక్షులు బండారు వెంకన్న బాబు చొరవతో సమస్యకు మోక్షం. జనం న్యూస్ అమలాపురం 24డిసెంబర్ 2025; అమలాపురం రూరల్ మండలం సమనస కాసుల కాలవ పూడికతో మూసుకుపోయింది. ఏపుగా పెరిగిన డొంకలతో రైతులు నారుమడులకు నీరు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
జనం న్యూస్ డిసెంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా గుత్తెనదీవి ఉపమండలములోని జి. వేమవరం గ్రామంలో మద్దిం శెట్టి గంగారావు వారి రైస్ మిల్ ప్రాంగణంలో హిందూ బంధువులు కలిసి…
బి వీరేశం సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ 24 డిసెంబర్ ఈరోజు జహీరాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ కు కలిసి శాలువా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ సందర్భంగా అనంతరం జహీరాబాద్ పట్టణ పరిధిలోని గుల్షన్ నగర్, గాంధీనగర్, సలాం…
జనం న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి వాతావరణ మార్పులతో స్వైర విహారం చేస్తున్న వైరస్లు జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ప్రజలు మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణశాఖ జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్య…
జనం న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు సిబ్బందిని అంతర్గత లేఖ ద్వారా హెచ్చరించారు. సివిల్ వివాదాల్లో (కుటుంబ సంబంధాలు, ఆస్తి విభజన, భూమి వివాదాలు మొదలైనవి)…