• December 24, 2025
  • 64 views
గుండ్ల మాచునూర్ సర్పంచ్ ఆధ్వర్యంలో గణేష్ గడ్డ ఆలయానికి పాదయాత్ర

జనం న్యూస్ డిసెంబర్ 24 సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచునూర్ గ్రామ సర్పంచ్ శ్రీహరి వారి పాలక మండలి తో కలిసి బుధవారం ఉదయం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి వినాయక ఆలయానికి పాదయాత్రగా బయలుదేరి గణనాథుని దర్శించుకున్నారు.…

  • December 24, 2025
  • 58 views
న్యూ ఇయర్ వేడుకల వేళ.. హద్దులు దాటితే కఠిన చర్యలు: హైదరాబాద్ సీపీ సజ్జనార్

జనం న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్న సీపీ ఈవెంట్‌లకు పోలీస్ అనుమతి, సీసీటీవీ ఏర్పాటు తప్పనిసరి అని వెల్లడి రాత్రి పది గంటలకే లౌడ్…

  • December 24, 2025
  • 59 views
రాజాంపేట్‌లో క్రిస్మస్ విందు కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

జనం న్యూస్ 24డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ మండలం రాజాంపేట్ గ్రామంలో మంగళవారం రాత్రి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ముఖ్య…

  • December 24, 2025
  • 61 views
నిబంధనల ప్రకారమే నిర్మాణం కూల్చివేత: తహసీల్దార్

సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 24 కోహీర్, డిసెంబరు 24 మండలం లోని సజ్జాపూర్ గ్రామానికి చెందిన బేగరి రాములు ఇంటి నిర్మాణం గోడలను గ్రామపంచాయతీ తీర్మానం చేసి కూల్చివేయడంపై వివాదం నెలకొంది. సజ్జాపూర్ గ్రామంలోని…

  • December 24, 2025
  • 60 views
పూడి ఆర్అండ్ఆర్ కోలనీ వద్ద రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని వినతి

జనం న్యూస్, డిసెంబర్ 24,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలంలో 6 గ్రామాల ప్రజలకు పునరావాసం నిమిత్తం కేటాయిం అచ్యుతాపురం మండలంపూడి ఆర్అండ్ఆర్ కోలనీ పేరుతో 6 గ్రామాలకు చెందిన సుమారు 8 వేలు జనభా కలిగిన ఒక గ్రామంగా ఏర్పడింది.పూడి ఆర్అండ్ఆర్ కాలనీ…

  • December 24, 2025
  • 61 views
పాడి రైతులకు అవగాహన సదస్సు

జనం న్యూస్, డిసెంబర్ 24,అచ్యుతాపురం: ఎస్ రాయవరం మండలం గుర్రాజుపేట గ్రామంలో హెరిటేజ్ డైరీ పాడి రైతులకు అవగాహన సదస్సును హెరిటేజ్ డైరీ రీజనల్ మేనేజర్ పి తులసి నాయుడు నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పాడి రైతులకు పొలాల్లో మెలకువలు…

  • December 24, 2025
  • 58 views
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందాం

జనం న్యూస్ 24 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు జోగులమ్మ గద్వాల జిల్లా కేంద్రంలోని టి యు సి ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కార్యదర్శి చింతరేవుల…

  • December 24, 2025
  • 57 views
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న

జనం న్యూస్ 24 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి జోగుళాంబ…

  • December 24, 2025
  • 58 views
పోక్సో కేసులో సంచలన తీర్పు: నిందితుడికి 20 ఏళ్ల జైలు, 5 లక్షల పరిహారం-విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

జనం న్యూస్‌ 24 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా కొత్తవలస పోలీసు స్టేషనులో 2025సం. మే నెలలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు కొత్తవలస మండలం, జోడుమెరక గ్రామంకు చెందిన జోడు అప్పన్న, (32 సం.లు)కు…

  • December 24, 2025
  • 59 views
ఏసీబీ వలలో భోగాపురం సబ్ రిజిస్ట్రార్: అక్రమ ఆస్తుల వేటలో అధికారులు!

జనం న్యూస్‌ 24 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఎస్ వి ఎన్ నగర్ లోని భోగాపురం సబ్ రిజిస్ట్రార్ పందిళ్లపల్లి రామకృష్ణ నివాసంపై ఏ సీ బి అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో…