కంగ్టి మండలంలో 33 గ్రామపంచాయతీలు, 280,వారడులు,280, పోలింగ్ స్టేషన్లు,
కంగ్టి మండలంలో ప్రత్యేకంగా మహిళలకు 16, స్థానాలు రిజర్వ్, 17,స్థానాలకు అన్య రిజర్వ్,మొత్తం 33 స్థానాలు, సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్,బిసి మహిళలు 06,బిసి జనరల్,06,ఎస్టి మహిళలు,03,ఎస్టి జనరల్,03,ఎస్సి మహిళలు,03,ఎస్సి జనరల్,03,యుఆర్ మహిళలు,04, యుఆర్ జనరల్,05, ఎంపీడీవో సత్తయ్య, జనం న్యూస్,సెప్టెంబర్ 30,కంగ్టి…
చిర్రయానంలో చిన్నారులచే “సరస్వతీ పూజలు”
జనం న్యూస్ సెప్టెంబర్ 33 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేను కొన కాట్రేని కోన మండలం చిరయానం గ్రామంలో వేంచేసి యున్న కనకదుర్గమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి.. ప్రముఖ పురోహిత బ్రహ్మ పెద్దింటి వ్యాస మూర్తి శర్మ…
ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ
జనం న్యూస్- సెప్టెంబర్ 30 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్ లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రులను పురస్కరించుకుని మహా అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగార్జునసాగర్ సర్కిల్…
మీనా జీపేట విద్యార్థికి MBBS సీటు :
జనం న్యూస్ సెప్టెంబర్ 30 . మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన. పోతిరెడ్డి మంజూల -శ్రీనివాస్ రెడ్డి కుమారుడు. కార్తిక్ రెడ్డికి ములుగు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ రావడం జరిగింది. కార్తీక్ రెడ్డి వాళ్ళ కుటుంబ పరిస్థితులు చూసి…
పీఎం దామరగిద్ద లో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు
పూలనే దేవుళ్లుగా కొలిచే పండగ బతుకమ్మ.పండగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ జనం న్యూస్,సెప్టెంబర్ 30,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని పంచ మహాల్ దామరగిద్దలో మంగళవారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతు మొదటిరోజు ఎంగిలిపూల…
పండితుల ఆశాజ్యోతి విద్యాశాఖ మాత్యులు లోకేష్
జనం న్యూస్ సెప్టెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆంధ్ర ప్రదేశ్ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్న విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గత ఆరు సంవత్సరములుగా అపరి ష్కృతంగా ఉన్న భాషా పండితుల సమస్యను పరిష్కరించుటకు సానుకూలతను ఎమ్మెల్సీ…
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి మాజీ ఎమ్మెల్యే గండ్ర
జనం న్యూస్ సెప్టెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర…
కంగ్టి మండలంలో 33 గ్రామపంచాయతీలు, 280,వారడులు,280, పోలింగ్ స్టేషన్లు,
కంగ్టి మండలంలో ప్రత్యేకంగా మహిళలకు 16, స్థానాలు రిజర్వ్, 17,స్థానాలకు అన్య రిజర్వ్,మొత్తం 33 స్థానాలు, సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్,బిసి మహిళలు 06,బిసి జనరల్,06,ఎస్టి మహిళలు,03,ఎస్టి జనరల్,03,ఎస్సి మహిళలు,03,ఎస్సి జనరల్,03,యుఆర్ మహిళలు,04, యుఆర్ జనరల్,05, ఎంపీడీవో సత్తయ్య, జనం న్యూస్,సెప్టెంబర్ 30,కంగ్టి…
గ్రామానికి సేవ చేయడానికి సిద్ధం – గిల్క బాల నరసయ్య
జనం న్యూస్, సెప్టెంబర్ 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నర్సన్నపేట గ్రామానికి చెందిన ఎస్సీ సీనియర్ నాయకుడు గిల్క బాల్ నరసయ్య,అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ…
స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి
జనం న్యూస్ సెప్టెంబర్(30) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో మంగళవారం నాడు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రజాక్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలతో మాట్లాడుతూ ఎంపీటీసీ,సర్పంచ్ ఎన్నికలలో మండలంలోని అన్ని గ్రామాలలో బిఆర్ఎస్…












