.జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 2 తర్లుపాడు: మండల కేంద్రమైన తర్లుపాడులో కొలువై ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని గ్రామ పెద్దలు ఈరోజు…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 2 తర్లుపాడు: మండల కేంద్రమైన తర్లుపాడు గ్రామంలో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామసమేతవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలకు రంగంసిద్ధమైంది.ఈఉత్సవాలకుసంబంధించినగోడపత్రాలను పోస్టర్లను మార్కాపురం ఎమ్మెల్యేకందులనారాయణరెడ్డి శనివారం ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలనుభక్తులందరూకలిసికట్టుగాజరుపుకోవాలని, ఈ వేడుకలు…
జనం న్యూస్ ఫిబ్రవరి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఈనెల 8వ తారీకు రోజున భూపాలపల్లి జిల్లా లో నిర్వహించే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు…
జనం న్యూస్ ఫిబ్రవరి 2 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి తన ఆత్మీయ మిత్రుడు వి. వెంకటపతి రాజు జన్మదినాన్ని పురస్కరించుకుని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజు…
జనం న్యూస్ 02 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్, దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా ఉందని విజయనగరం చాంబర్ ఆఫ్…
జనం న్యూస్ 02 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈరోజు భీమిలి నియోజకవర్గం, ఎండాడ వైఎస్ఆర్సిపి కార్యాలయం నందు జీవీఎంసీ 5, 6, 7, 8, 98 వార్డుల పార్టీ విస్తృత స్థాయి సమావేశం పోల్ రెడ్డి అధ్యక్షతన…
జనం న్యూస్ 02 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ క్రీడలు చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలు, బృంద నైపుణ్యాలను పెంపొందిస్తాయని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అన్నారు. బీచ్ రోడ్డులోని రల్లా బెల్లా పాఠశాల శనివారం నిర్వహించిన వార్షిక…
జనం న్యూస్ 02 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధి చెందిన గాణగాపూర్ లో బీమా మరియు అమర్జా నదుల సంగమ ప్రదేశము లో పుణ్యక్షేత్రమైన దత్తాత్రేయ క్షేత్రం లో ఉమ్మడి విజయనగరం…
జనం న్యూస్ ఫిబ్రవరి 2 ప్రతినిధి ఎండి జహంగీర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై ప్రస్తుత ప్రజాస్వామ్యం…
జనం న్యూస్ ఫిబ్రవరి 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బీ ఆర్ ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ర్యాలీ…