• December 24, 2025
  • 59 views
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందాం

జనం న్యూస్ 24 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు జోగులమ్మ గద్వాల జిల్లా కేంద్రంలోని టి యు సి ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కార్యదర్శి చింతరేవుల…

  • December 24, 2025
  • 58 views
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న

జనం న్యూస్ 24 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి జోగుళాంబ…

  • December 24, 2025
  • 59 views
పోక్సో కేసులో సంచలన తీర్పు: నిందితుడికి 20 ఏళ్ల జైలు, 5 లక్షల పరిహారం-విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

జనం న్యూస్‌ 24 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా కొత్తవలస పోలీసు స్టేషనులో 2025సం. మే నెలలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు కొత్తవలస మండలం, జోడుమెరక గ్రామంకు చెందిన జోడు అప్పన్న, (32 సం.లు)కు…

  • December 24, 2025
  • 60 views
ఏసీబీ వలలో భోగాపురం సబ్ రిజిస్ట్రార్: అక్రమ ఆస్తుల వేటలో అధికారులు!

జనం న్యూస్‌ 24 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఎస్ వి ఎన్ నగర్ లోని భోగాపురం సబ్ రిజిస్ట్రార్ పందిళ్లపల్లి రామకృష్ణ నివాసంపై ఏ సీ బి అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో…

  • December 24, 2025
  • 66 views
చింతపల్లిపేటలో తీరని విషాదం: తల్లి మరణం తట్టుకోలేక కూతురు కన్నుమూత!

జనం న్యూస్‌ 24 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ గుర్ల మండలం చింతపల్లిపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే రోజు తల్లి, కూతురు మృతి చెందడంతో గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. అప్పలనరసమ్మ (60) అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది.…

  • December 24, 2025
  • 58 views
ఫోరెన్సిక్ రిపోర్ట్‌తో వీడిన మిస్టరీ: మంత్రి కుమారుడిపై ఆరోపణలు కల్పితమని నిర్ధారణ…

జనం న్యూస్‌ 24 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వ్యక్తిగత పీఏ సతీష్ పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఏర్పాటు చేసిన పత్రికా…

  • December 23, 2025
  • 69 views
బీరు పూర్ మండల సర్పంచ్ లు ఫోరం అధ్యక్షులు గా రాజగోపాల్ రావు

జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు తుంగూర్ గ్రామ సర్పంచ్ రాజగోపాల్ రావు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నా మండల సర్పంచ్ లు మండల ప్రధాన కార్యదర్శి గా బీరు పూర్ సర్పంచ్ ఏలమట్ల హరిష్…

  • December 23, 2025
  • 72 views
ఆలయ పునర్నిర్మాణానికి సహకరించాలి ముమ్మిడివరం శాసనసభ్యులు

మురమళ్ల: నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిఒక్కరు సహకరించి దాతలు ముందుకు రావాలని, దేశంలోనే శైవ క్షేత్రాలలో అత్యంత విశిష్టత కలిగిన ఈ ఆలయం పునర్నిర్మా ణం…

  • December 23, 2025
  • 67 views
గొల్లపల్లిలో ‘రైతన్న మీకోసం వచ్చే ఏడాది నాటికి వెలుగొండ జలాలు – ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిగ్రీన్ ఫీల్డ్ హైవే ని గత ప్రభుత్వం అడ్డుకొని తర్లుపాడు మండల అభివృద్ధి కుంటు పడేల చేసింది ఎమ్మెల్యే కందుల

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 23 రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. తర్లుపాడు మండలం గొల్లపల్లి పంచాయితీలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతన్న…

  • December 23, 2025
  • 64 views
ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దు చేయడం హేయమైన చర్య

జన న్యూస్ డిసెంబర్(23) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గo మద్దిరాల మండలం గోరంట్ల గ్రామం ఉప సర్పంచ్ తాళ్ల పెళ్లి అహల్య మంగళవారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప సర్పంచ్ లకు ఉన్న చెక్కు పవర్…