జనం న్యూస్ జనవరి 26 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో సోమవారం రోజున 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నక్షత్ర, అనే విద్యార్థిని…
జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన స్కూల్ ప్రిన్సిపాల్ జానీస్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్…
మద్నూర్ జనవరి 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న గిర్దావర్ ఎం. శంకర్, జూనియర్ అసిస్టెంట్ యు. రవి కుమార్ లు ఉత్తమ ఉద్యోగులుగా ఇంచార్జీ కలెక్టర్ వి విక్టర్, DRO మధుకర్,…
జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని ముస్లిం మైనారిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ బిల్డింగ్ (ఈఈ/27) లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు భారత…
ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాలు అందించిన యాజమాన్యం జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని స్థానిక సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లో 77వ భారత దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా…
జాతీయ జెండాను ఆవిష్కరించి న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జుక్కల్ జనవరి 26 జనం న్యూస్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రోజు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరియు కౌలాస్ కోట మీద…
జనం న్యూస్ జనవరి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందాపూర్ గ్రామపంచాయతీలో జెండా ఆవిష్కరణ చేసిన గ్రామ సర్పంచ్ స్వాతి-శ్రావణ్ కుమార్ దాసి గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15 మన…
జనం న్యూస్ జనవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వడమలపేటలో ఘనంగా హిందూ సమ్మేళనం సమాజంలో విభేదాలకు తావివ్వకుండా ఐక్యతతో ముందుకు సాగడమే హిందూ ధర్మం యొక్క అసలైన ఆత్మ అని చిలుకూరి కృష్ణ స్వామి స్పష్టం చేశారు. వడమలపేటలో…
జనం న్యూస్ జనవరి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం 77వ గణతంత్ర వేడుకలను ప్రధానోపాధ్యాయుడు జనార్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు. మొదట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జనార్ధన్ జాతీయ…
జనంన్యూస్. 26.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని రావూట్ల గ్రామ సర్పంచ్ కోడిగేలా రాజకుమార్ తన పాలకవర్గంతో జెండా ఆవిష్కరించారు గ్రామ ప్రజలందరికీ 77 వ గణతంత్ర దినోత్సవo శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున…