• September 19, 2025
  • 40 views
బి.వి.ఆర్.ఐ.టి హ్యాకథాన్-2025లో 50 జట్లు జాతీయ స్థాయికి ఎంపిక

జనం న్యూస్.సెప్టెంబర్ 19. మెదక్ జిల్లా.నర్సాపూర్. నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి.వి.రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బి విఆర్ఐటి కళాశాలలో సెప్టెంబర్ 18,19 తేదీల్లో ఘనంగా నిర్వహించిన స్మార్ట్ ఇండియా ఇంటర్నల్ హ్యాకథాన్-2025 విజయవంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్…

  • September 19, 2025
  • 38 views
గాలికుంటు టీకాల ప్రాముఖ్యత పై అవగాహన కార్యక్రమం

జనం న్యూస్. తర్లుపాడు మండలం సెప్టెంబర్ 19. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మేకలవారిపల్లి గ్రామం నందు 19 సెప్టెంబర్ 2025న పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆత్మసంస్థ సహకారంతో పాడి రైతులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా యొక్క ప్రాముఖ్యతపై అవగాహన…

  • September 19, 2025
  • 34 views
వాహన మిత్ర పథకానికి అవగాహన కల్పిస్తున్న సయ్యద్ అమీర్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఆంధ్రప్రదేశ్ వాహన మిత్ర పథకం 2025:యొక్క పథకానికి నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ గ్రామంలో ని సచివాలయం 3 లో పలువురుఆటో యజమానులు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకానికి దరఖాస్తుచేస్తూ…

  • September 19, 2025
  • 40 views
రాజేందర్ ను సన్మానించిన బంజారా నాయకులు..!

జనంన్యూస్. 19.సిరికొండ.ప్రతినిధి. నిజామాబాదు రూరల్ సిరికొండ మండలం లో ఉద్యోగం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ లో PH.d పట్టా పొందిన ఫారెస్ట్ అధికారి మలోత్ రాజేందర్ ని సిరికొండ మండల బంజారా నాయకులు సన్మానించారు,ఈ సందర్భంగా బంజారా నాయకులు మారుమూల ప్రాంతాల్లో…

  • September 19, 2025
  • 53 views
మంత్రికి పాలాభిషేకలు

(జనం న్యూస్ 19 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలోని శుక్రవారం రోజున ఇప్పల బొగడా ఒకటవ వార్డులో కరెంటుతో ప్రజలు పడుతున్నఇబ్బందులను గమనించిన కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్, కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్…

  • September 19, 2025
  • 42 views
భిన్నత్వంలో ఏకత్వం –ఏర్గట్లహైస్కూల్లో ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమము

తెలంగాణ – హర్యానా సంస్కృతుల సందడి, విద్యార్థుల ప్రతిభ ఆకట్టుకుంది జనం న్యూస్ సెప్టెంబర్ 20:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం రోజునా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన “ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్”…

  • September 19, 2025
  • 42 views
సాగర్ డ్యాం భద్రతను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు అప్పగించాలి – రమేష్ జి

కె ఆర్ ఎం బి చైర్మన్ కు వినతి పత్రం సమర్పించిన మాజీ కౌన్సిలర్ రమేష్ జి జనం న్యూస్ – సెప్టెంబర్ 19- నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రతను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్…

  • September 19, 2025
  • 39 views
చిన్నారి మాయ నృత్యంనకు మంత్రముగ్ధులైన జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి

జనం న్యూస్, సెప్టెంబర్ 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మర్కుక్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అంగడి కిష్టాపూర్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి. పాఠశాలలో చదువుతున్న 60…

  • September 19, 2025
  • 35 views
పట్టణంలో రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి శంకుస్థాపన

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 19 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట: మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణంలోని 18వ, 25వ వార్డులలో సుమారు రూ. 10 లక్షల అంచనా…

  • September 19, 2025
  • 35 views
ఎల్కతుర్తి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్(బక్కి) ఆధ్వర్యంలో ఘనంగా పొన్నం అనూప్ గారి జన్మదిన వేడుకలు

జనం న్యూస్ సెప్టెంబర్ 19 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) కాంగ్రెస్ యువ నాయకుడు పొన్నం అనూప్ గారి జన్మదిన వేడుకులు ఎల్కతుర్తి జంక్షన్ లోని అంబెడ్కర్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్…