• January 24, 2026
  • 84 views
సాగర్ సందర్శించిన రిటైర్డ్ హై కోర్ట్ న్యాయమూర్తి

జనం న్యూస్ – జనవరి 24- నాగార్జునసాగర్ టౌన్ – అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను శనివారం నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి వి. రాజగోపాల్ రెడ్డి తన మిత్రులతో కలసి సందర్శించారు. విజయ విహార్ అతిథి…

  • January 24, 2026
  • 78 views
నరసరావుపేటలో జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 24 సెల్ 9550978955 సరస్వతి యు పి స్కూల్ లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ మోటివేషన్ పుస్తకాము పంపిణీ చేసిన ట్రస్ట్ చైర్మన్ పూసపాటి…

  • January 24, 2026
  • 88 views
వసంత పంచమి వేడుకల్లో విద్యార్థులు

జనం న్యూస్ జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం మురముళ్ళ గ్రామంలో నూతనంగా నిర్మించిన సంపూర్ణ శిలా రామ కోవెలలో నడింపల్లి శివరాజు ఆధ్వర్యంలో వసంత పంచమి సందర్భముగా స్థానిక విద్యార్థుల చే సరస్వతి మాతకు…

  • January 24, 2026
  • 79 views
ఉత్తనూర్లు జరుగుతున్న బండలాగుడు కార్యక్రమాన్ని ఎంపీ వేయాలని తెలంగాణ బ్లూ క్రాస్ సంస్థ

. జనం న్యూస్ 24 జనవరి 2024 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఉత్తనూర్ లో జరుగుతున్న బండలాగు కార్యక్రమాన్ని నిలిపివేయాలని తెలంగాణ బ్లూ క్రాస్ సంస్థ అధ్యక్షులు అమల అక్కినేని మరియు రేణు…

  • January 24, 2026
  • 84 views
రహదారుల నిర్మాణానికి కృషిమండలంలో వివిధ చోట్ల సిసి రోడ్లు శంకుస్థాపన దాట్ల

జనం న్యూస్ జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనుకోన మండలం వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్లకి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్& ముమ్మిడివరం నియోజవర్గ శాసనసభ్యుల దాట్ల (సుబ్బరాజు )బుచ్చిబాబు…

  • January 24, 2026
  • 76 views
అంగన్వాడి కేంద్రంలో భేటీ జన్మోత్సవం కార్యక్రమం

జనం న్యూస్ జనవరి 24 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు అంగన్వాడి కేంద్రంలో భేటీ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ జితేందర్ మరియు గ్రామ సర్పంచ్ టం…

  • January 24, 2026
  • 81 views
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దొంగలున్నారు జాగ్రత్త…. ఎస్సై రాజు…

బిచ్కుంద జనవరి 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని గ్రామ శివారులలో గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నట్లు అనుమానం వస్తే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సబ్ ఇన్స్పెక్టర్ రాజు రైతులకు గ్రామస్తులకు విజ్ఞప్తి…

  • January 24, 2026
  • 73 views
ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోంది

జనం న్యూస్ 24 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నైనీ కోల్ మైన్ లో జరిగిన అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నాడు.కేటీఆర్ మీద…

  • January 24, 2026
  • 78 views
రూ.2 లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కాడు

జనం న్యూస్ 24 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కటకం విద్యాసాగర్ రెడ్డి తెలంగాణ అనిశా (ఏసీబీ)…

  • January 24, 2026
  • 75 views
తాగునీటి సరఫరా ప్రత్యేక డ్రైవ్ పై మండల స్థాయి సమావేశం….

జుక్కల్ జనవరి 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 1వ తేదీ నుండి 20వ తేదీ ఫిబ్రవరి 2026 వరకు నిర్వహించనున్న తాగునీటి సరఫరా ప్రత్యేక డ్రైవ్‌పై మండల స్థాయి సమావేశం నిర్వహించబడింది.ఈ సమావేశంలో…