• January 24, 2026
  • 80 views
కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ రాజకీయాలు ఆపాలి

మాజీ ఎస్సీ కార్పొరేటర్ చైర్మన్ వై నరోత్తం తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 24 అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు డైవర్షన్ రాజకీయానికి పాల్పడుతున్నారని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ వై.నరోత్తం అన్నారు. శుక్రవారం తన…

  • January 24, 2026
  • 80 views
దివంగత రజిని జాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి— 24-01-2026 జహీరాబాద్ పట్టణం అల్లిపూర్ గ్రామం విశ్రాంత ఉపాధ్యాయురాలు రజిని జాన్ గారు నిన్న మరణించగా ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు వారి ఇంటికి…

  • January 24, 2026
  • 84 views
జడ్జిలచే బాల్య వివాహ చట్టం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం:

జనం న్యూస్ జనవరి 24 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని గల ప్రైవేటు పాఠశాలల్లో బాల్య వివాహాల చట్టం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం లో బాగంగా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ (జగిత్యాల) రత్న…

  • January 24, 2026
  • 78 views
నేడు ఉదయం కలెక్టరేట్ లో ఎస్సీ, ఎస్టీలు దివ్యాంగుల ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 24 సెల్ 9550978955 పల్నాడు జిల్లా: నరసరావు పేట.నేడు ఉదయం 11.00 గం.లకు స్థానిక కలెక్టరేట్ లో ఎస్సీ,ఎస్టీల కోసం మరియు దివ్యాంగుల కోసం యథాతథంగా ప్రత్యేక ప్రజా…

  • January 24, 2026
  • 83 views
డి.జాహ్నవి పాప కుటుంబాన్ని పరామర్శించిన కూటమి నాయకులుడి.జాహ్నవి పాప కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన వాసంశెట్టి సత్యం

జనం న్యూస్ జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి గ్రామంలో స్కూల్ లో ఆడుకుంటున్న సమయంలో బొమ్మ పడి, రెండో తరగతి చదువుతున్న డి.జాహ్నవి పాప…

  • January 24, 2026
  • 80 views
మోడల్ స్కూల్ విద్యార్థులకు మట్టి నమూనా పరీక్షలు అవగాహన కల్పించిన ఏవో తులసిరాం

జనం న్యూస్ జనవరి 24, వికారాబాద్ జిల్లా, పరిగి నియోజకవర్గంలోని, పూడూరు మండలం లో గల ఎంకెపల్లి గ్రామం లో మోడల్ స్కూల్ లో విద్యార్థులకు మట్టి నమూనా పరీక్షల ముఖ్య ఉద్దేశం మరియువాటి అవసరాన్ని అవగాహన కల్పించడం జరిగింది. ప్రధాన…

  • January 24, 2026
  • 81 views
జాతీయ బాలిక దినోత్సవకార్యక్రమం

జనం న్యూస్ జనవరి 24 చిలిపిచెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్నటువంటి అంగన్వాడి కేంద్రాలలోఉన్న అన్ని అంగన్వాడి కేంద్రాలలోజాతీయ బాలిక దినోత్సవం సందర్భంగాబేటి జన్మోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బేటి పడావో బేటి బచావో…

  • January 24, 2026
  • 84 views
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలి- రామచంద్రయ్య

జనం న్యూస్ – జనవరి 24- నాగార్జునసాగర్ టౌన్ – ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి ప్రజల సిద్ధం కావాలని సిపిఎం పార్టీ పెద్దవూర మండల కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య పిలుపునిచ్చారు నాగార్జునసాగర్ హిలకాలనీ సిపిఎం పార్టీ…

  • January 24, 2026
  • 82 views
సాగర్ సందర్శించిన రిటైర్డ్ హై కోర్ట్ న్యాయమూర్తి

జనం న్యూస్ – జనవరి 24- నాగార్జునసాగర్ టౌన్ – అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను శనివారం నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి వి. రాజగోపాల్ రెడ్డి తన మిత్రులతో కలసి సందర్శించారు. విజయ విహార్ అతిథి…

  • January 24, 2026
  • 77 views
నరసరావుపేటలో జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 24 సెల్ 9550978955 సరస్వతి యు పి స్కూల్ లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ మోటివేషన్ పుస్తకాము పంపిణీ చేసిన ట్రస్ట్ చైర్మన్ పూసపాటి…