• December 15, 2025
  • 69 views
మల్లికార్జున స్వామి సట్టి జాతర ఉత్సవాలు

జనం న్యూస్ అల్లాదుర్గ్ మండల్ మెదక్ జిల్లా 15/12/2025 సోమవారం అల్లాదుర్ మండల పరిధిలో గల గడి పెద్దాపూర్ గ్రామంలో రెండవ కొమరవెల్లిగా ప్రసిద్ధిగాంచిన మల్లికార్జున స్వామి దేవస్థానంలో స ట్టి ఉత్సవాలు ఆఖరివారంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు, మరియు…

  • December 15, 2025
  • 68 views
మృతిని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి

జనం న్యూస్ డిసెంబర్ 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో గిద్దెమారి రాము సురేష్ వారి తండ్రి గిద్దెమారి సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ మధుసూదన్ చారి వారి స్వయ…

  • December 15, 2025
  • 69 views
: బి ఆర్ ఎస్ ప్రభుత్వం తోనే గ్రామాల అభివృద్ధి

జనం న్యూస్ డిసెంబర్ 15 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో ఉదయం బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తి నీరుడి దేవదాస్ సర్పంచ్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో…

  • December 15, 2025
  • 64 views
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు

జనం న్యూస్‌ 15 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ పొట్టి శ్రీరాములు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు సముద్రాల గురు ప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన వర్ధంతి సందర్భంగా విజయనగరంలోని శ్రీ…

  • December 15, 2025
  • 66 views
విజయనగరంలో మెగా ట్రేడ్ ఫెయిర్ ప్రారంభం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

జనం న్యూస్‌ 15 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మెగా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. 14,15, 16 తేదీలలో పెయిర్ ఎగ్జిబిషన్ ఉంటుందని…

  • December 15, 2025
  • 67 views
వేపాడ మండలం బానాదిలో సంచలనం! ఒక్కే రాత్రి 5 దేవాలయాల్లో హుండీలు పగలగొట్టి రూ. 41 వేలు అపహరణ

జనం న్యూస్‌ 15 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ వేపాడ మండలం బానాదిలో శనివారం రాత్రి 5 దేవాలయాల్లోని హుండీలో సొమ్మును దొంగలు అపహరించినట్లు ఎస్.ఐ సుదర్శన్ తెలిపారు. శివాలయం, వినాయకుడు, హనుమాన్, పరదేశమ్మ, మరిడిమాంబ ఆలయాల్లో హుండీలను…

  • December 15, 2025
  • 64 views
రోడ్డు ప్రమాదాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో భాగంగా పట్టణంలో ఆకస్మిక తనిఖీలు**- విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్.

జనం న్యూస్‌ 15 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం పట్టణంలో డిసెంబర్ 14న ముందుగా గుర్తించిన 80 ప్రాంతాల్లో సాయంత్రం 4గంటల నుండి 7గంటల వరకు ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.…

  • December 13, 2025
  • 79 views
..బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి మాజీ ఎమ్మెల్సీ మధుసూదనాచారి

జనం న్యూస్ డిసెంబర్ 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించిన మాజీ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అనంతరం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ తరపున వేసిన అభ్యర్థిల గుర్తులను వివిధ గ్రామాల్లో నామినేషన్ వేసిన…

  • December 13, 2025
  • 83 views
బి ఆర్ ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

జనం న్యూస్ డిసెంబర్ 13 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సార్వత్రిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చండూరు గ్రామానికి వచ్చారు చండూరు గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్…

  • December 13, 2025
  • 82 views
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలే ….

ఎస్సై మోహన్ రెడ్డి బిచ్కుంద డిసెంబర్ 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల ప్రజలందరికీ పోలీసువారి ముఖ్య సూచనలు ఏమనగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులందరూ మరియు ప్రజలందరూ ప్రజాస్వామ్య పద్ధతిలో…