జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 24 సెల్ 9550978955 పల్నాడు జిల్లా: నరసరావు పేట.నేడు ఉదయం 11.00 గం.లకు స్థానిక కలెక్టరేట్ లో ఎస్సీ,ఎస్టీల కోసం మరియు దివ్యాంగుల కోసం యథాతథంగా ప్రత్యేక ప్రజా…
జనం న్యూస్ జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి గ్రామంలో స్కూల్ లో ఆడుకుంటున్న సమయంలో బొమ్మ పడి, రెండో తరగతి చదువుతున్న డి.జాహ్నవి పాప…
జనం న్యూస్ జనవరి 24, వికారాబాద్ జిల్లా, పరిగి నియోజకవర్గంలోని, పూడూరు మండలం లో గల ఎంకెపల్లి గ్రామం లో మోడల్ స్కూల్ లో విద్యార్థులకు మట్టి నమూనా పరీక్షల ముఖ్య ఉద్దేశం మరియువాటి అవసరాన్ని అవగాహన కల్పించడం జరిగింది. ప్రధాన…
జనం న్యూస్ జనవరి 24 చిలిపిచెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్నటువంటి అంగన్వాడి కేంద్రాలలోఉన్న అన్ని అంగన్వాడి కేంద్రాలలోజాతీయ బాలిక దినోత్సవం సందర్భంగాబేటి జన్మోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బేటి పడావో బేటి బచావో…
జనం న్యూస్ – జనవరి 24- నాగార్జునసాగర్ టౌన్ – ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి ప్రజల సిద్ధం కావాలని సిపిఎం పార్టీ పెద్దవూర మండల కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య పిలుపునిచ్చారు నాగార్జునసాగర్ హిలకాలనీ సిపిఎం పార్టీ…
జనం న్యూస్ – జనవరి 24- నాగార్జునసాగర్ టౌన్ – అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను శనివారం నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి వి. రాజగోపాల్ రెడ్డి తన మిత్రులతో కలసి సందర్శించారు. విజయ విహార్ అతిథి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 24 సెల్ 9550978955 సరస్వతి యు పి స్కూల్ లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ మోటివేషన్ పుస్తకాము పంపిణీ చేసిన ట్రస్ట్ చైర్మన్ పూసపాటి…
జనం న్యూస్ జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం మురముళ్ళ గ్రామంలో నూతనంగా నిర్మించిన సంపూర్ణ శిలా రామ కోవెలలో నడింపల్లి శివరాజు ఆధ్వర్యంలో వసంత పంచమి సందర్భముగా స్థానిక విద్యార్థుల చే సరస్వతి మాతకు…
. జనం న్యూస్ 24 జనవరి 2024 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఉత్తనూర్ లో జరుగుతున్న బండలాగు కార్యక్రమాన్ని నిలిపివేయాలని తెలంగాణ బ్లూ క్రాస్ సంస్థ అధ్యక్షులు అమల అక్కినేని మరియు రేణు…
జనం న్యూస్ జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనుకోన మండలం వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్లకి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్& ముమ్మిడివరం నియోజవర్గ శాసనసభ్యుల దాట్ల (సుబ్బరాజు )బుచ్చిబాబు…