57,లక్షలతో బ్రిడ్జి శంకుస్థాపన
జనం న్యూస్,కోహెడ మండలం, సెప్టెంబర్ 11, కోహెడ మండలంలోనీ సి సి పల్లి,నుండి మైసంపల్లి వరకు వయా కాచాపుర్ రోడ్ పైన 57,లక్షల తో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి…
మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట శాసన సభ్యులు గౌరవ నీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు జహీరాబాద్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కొనింటి మానిక్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్
జనం న్యూస్ సెప్టెంబర్ 11 బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖిజర్ యాఫై, తాజా మాజీ సర్పంచ్ చిన్నా రెడ్డి మరియు దర్గా ఉర్సు కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు జహీరాబాద్ మండలం శేఖాపూర్ గ్రామంలోని…
జర్నలిస్టులను తిట్టిన బెదిరించిన 50,000 వేల జరిమానా మరియు ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు..
జనం న్యూస్ సెప్టెంబర్ 11 దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు. పాత్రికేయులను బెదిరించిన. తిట్టిన లేదా కొట్టిన. 50, వేల జరిమానా మరియు ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు వారు అర్హులవుతారని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది..ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా…
అభివృద్ధి బాధ్యత నాది ..
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాపన్నపేట, సెప్టెంబర్ 10 (జనంన్యూస్) గత పాలకులు మాయ మాటలతో ప్రజలను మోసం చేశారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు విమర్శించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయా గ్రామాల వారీగా మంజూరైన…
నరసరావుపేట పట్టణందళిత రణభేరి కరపత్రాల ఆవిష్కరణ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 11 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే దళిత రణ బేరి ని జయప్రదం చేయండి BSP పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు బహుజన…
నేపాల్ అల్లర్లలో తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి అభినందనీయం
జనం న్యూస్ సెప్టెంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ నేపాల్ అల్లర్లలో తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి అభినందనీయం:ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు.నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న సుమారు 257 మంది తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ మంత్రి…
పాలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జనం న్యూస్ సెప్టెంబర్ 11 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కొల్వాయి సింగిల్ విండో వైఎస్ చైర్మన్ ఏనగందుల శ్రీనివాస్ తండ్రి అక్కపెల్లి అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తాళ్ళధర్మారం…
అభివృద్ధికి నిరంతరం కృషి
జనం న్యూస్ సెప్టెంబర్ 11 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం కొల్వాయి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (హెల్త్ సబ్ సెంటర్)కార్యక్రమంలో భాగంగా 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన పల్లె దావకానాను ప్రారంభించి, రామాలయం కళ్యాణ మండపం లో…
రుద్రమ్మ చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే
జనం న్యూస్ సెప్టెంబర్(11) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగు పల్లి గ్రామంలో గురువారం నాడు రుద్రమ చెరువును రాష్ట్ర పర్యటక శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి టూరిజం చేయాలని అధికారులకు పలు సూచనలు చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు…
గోడకూలి వృద్ధులకు గాయాలు
తక్షణమే స్పందించి బాధితులను పరామర్శించి, ఆర్థిక సహాయంకు నివేదించిన తహసీల్దార్ ఎం డి ముజీబ్ మద్నూర్ సెప్టెంబర్ 11 జనం న్యూస్ భారీ వరుస వర్షాలకు ఇంటి గోడ తడిసి హండే కేలూరు గ్రామంలో తుమ్మల్వార్ హన్మండ్లు, రుక్మిణి బాయి దంపతులపై…












