ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి జనం న్యూస్ జనవరి 24 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట మండల కేంద్రంలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణాల ద్వారా 14 మంది సభ్యులు ఒక్కొక్కరు 1.5 లక్షల రూపాయలతో కలిపి,…
జనం న్యూస్ జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పసుపులేటి మహాలక్ష్మిరావు అధ్యక్షతన పాసర్లపూడి గ్రామంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి అయినవిల్లి సత్తిబాబు గౌడ్ పాల్గొని…
మాజీ ఎస్సీ కార్పొరేటర్ చైర్మన్ వై నరోత్తం తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 24 అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు డైవర్షన్ రాజకీయానికి పాల్పడుతున్నారని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ వై.నరోత్తం అన్నారు. శుక్రవారం తన…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి— 24-01-2026 జహీరాబాద్ పట్టణం అల్లిపూర్ గ్రామం విశ్రాంత ఉపాధ్యాయురాలు రజిని జాన్ గారు నిన్న మరణించగా ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు వారి ఇంటికి…
జనం న్యూస్ జనవరి 24 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని గల ప్రైవేటు పాఠశాలల్లో బాల్య వివాహాల చట్టం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం లో బాగంగా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ (జగిత్యాల) రత్న…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 24 సెల్ 9550978955 పల్నాడు జిల్లా: నరసరావు పేట.నేడు ఉదయం 11.00 గం.లకు స్థానిక కలెక్టరేట్ లో ఎస్సీ,ఎస్టీల కోసం మరియు దివ్యాంగుల కోసం యథాతథంగా ప్రత్యేక ప్రజా…
జనం న్యూస్ జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి గ్రామంలో స్కూల్ లో ఆడుకుంటున్న సమయంలో బొమ్మ పడి, రెండో తరగతి చదువుతున్న డి.జాహ్నవి పాప…
జనం న్యూస్ జనవరి 24, వికారాబాద్ జిల్లా, పరిగి నియోజకవర్గంలోని, పూడూరు మండలం లో గల ఎంకెపల్లి గ్రామం లో మోడల్ స్కూల్ లో విద్యార్థులకు మట్టి నమూనా పరీక్షల ముఖ్య ఉద్దేశం మరియువాటి అవసరాన్ని అవగాహన కల్పించడం జరిగింది. ప్రధాన…
జనం న్యూస్ జనవరి 24 చిలిపిచెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్నటువంటి అంగన్వాడి కేంద్రాలలోఉన్న అన్ని అంగన్వాడి కేంద్రాలలోజాతీయ బాలిక దినోత్సవం సందర్భంగాబేటి జన్మోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బేటి పడావో బేటి బచావో…
జనం న్యూస్ – జనవరి 24- నాగార్జునసాగర్ టౌన్ – ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి ప్రజల సిద్ధం కావాలని సిపిఎం పార్టీ పెద్దవూర మండల కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య పిలుపునిచ్చారు నాగార్జునసాగర్ హిలకాలనీ సిపిఎం పార్టీ…