• January 11, 2025
  • 59 views
ఓసిపి 2 లో విశ్రాంతి భవనం కోసం వినతి

జనం న్యూస్, జనవరి 12,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఓసిపి 2 మైన్ నందు విశ్రాంతి భవనం సరిగా లేక ఆపరేటర్లు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారని కార్మికులందరూ కలిసి గని ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటరమణ, మేనేజర్ రామారావు , సంక్షేమ అధికారి మురళీ…

  • January 11, 2025
  • 62 views
జోరుగా గంజాయి అమ్మకాలు?

పయనించే సూర్యుడు జనవరి 11 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో జోరుగా గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నాయి మానకొండూరు తిమ్మాపూర్ సైదాపూర్ చిగురు మామిడి ఇక్కడి నుండే ఈ వ్యాపారం. కొనసాగుతున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి…

  • January 11, 2025
  • 69 views
మూడవరోజు కేపీఎల్ టోర్నీ టాస్ వేసి కొనసాగించిన ఎస్సైవిక్రమ్

నవాబుపేట 11 జనవరి 25 జనం న్యూస్ :-నవాబుపేట మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో కేపీఎల్ టోర్నమెంట్ మూడవరోజు కొనసాగుతున్న సందర్భంగా శనివారం టాస్ వేసి కొనసాగించిన నవాబుపేట ఎస్ఐ విక్రమ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల లో…

  • January 11, 2025
  • 52 views
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జనం న్యూస్ 11 జనవరి ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా, పూడూర్, మండల పరిధిలోని మంచన్ పల్లి ZPHS హైస్కూల్లో 2004-05  వ SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తేది…

  • January 11, 2025
  • 128 views
నిషేధిత అల్ఫాజోలం డ్రగ్స్ తయారీ ముఠాను పట్టుకున్న జిల్లా పోలీస్ బృందం

జనం న్యూస్. జనవరి 11. సంగారెడ్డి జిల్లా. హత్నూర ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్) నిషేధిత ఆల్ప్రాజోలం డ్రగ్స్ తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసుల బృందం. సుమారు రూ 60 కోట్ల విలువ గల ఆల్ప్రాజోలం, ఆల్ప్రాజోలేతర…

  • January 11, 2025
  • 118 views
కెపిహెచ్బి కల్చరల్,వెల్ఫేర్ & స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీజేఆర్ జ్ఞాపకార్థం ముగ్గుల పోటీలు

జనం న్యూస్ జనవరి 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డిపీజేర్ ముగ్గుల పోటీ కార్యక్రమం శేరి మమతా సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.ముగ్గుల పోటీ కార్యక్రమము మహిళలు సంతోషంగా పాల్గొని వారి వారి ఆలోచనలు అనుగుణంగా వివిధ రకాల…

  • January 11, 2025
  • 57 views
నేడు జర్నలిస్టులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు

జనం న్యూస్ జనవరి 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి సద్వినియోగం చేసుకోవాలని కోరిన టి యు డబ్ల్యూ జే జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు* జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర…

  • January 11, 2025
  • 53 views
హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి

డీ ఈశ్వర్ సిఐటియు ఆల్ హమాలీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి జనం న్యూస్/జనవరి 12/కొల్లాపూర్ *శనివారం కొల్లాపూర్ పట్టణంలోహమాలీ కార్మికులసమావేశం నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి,నాలుగు లేబర్ కోడులను…

  • January 11, 2025
  • 159 views
భారి మెజారిటీ తో గెలిపించిన రజియుద్దిన్ అక్తర్ జానీ

* మార్కెజి ఇంతేజామి కమిటీ మిల్లతే ఇస్లామీయ అధ్యక్ష ఎన్నికల్లో భారి మెజారిటీ తో గెలిపించిన రజియుద్దిన్ అక్తర్ జానీ జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్, జనవరి 11, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :…

  • January 11, 2025
  • 57 views
రైతు భరోసా 15 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్

జనం న్యూస్ డిసెంబర్(11) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో శనివారం నాడు బిఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ ఎకరానికి 15000 రూపాయల రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేసినారు. ఈ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com