• September 6, 2025
  • 69 views
భారత దిగుమతులపై ట్రంప్ సుంకాలను వ్యతిరేకించాలి :- వామపక్షాలు

భారతదేశ దిగుమతుల పైన అమెరికా విధిస్తున్న 50 శాతం సుంకాలను వ్యతిరేకించాలని వామపక్షాల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నాగేంద్రబాబు సిపిఎం నాయకులు రియాజ్ లు మాట్లాడుతూ దిగుమతుల పట్ల…

  • September 6, 2025
  • 74 views
పాపారాయుడు నగర్ కాలనీ వినాయక లడ్డూ కైవసం చేసుకున్న చౌదరి నర్సింగ్ రావు

జనం న్యూస్ సెప్టెంబర్ 6 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి పాపారాయుడు నగర్ కాలనీ సొసైటీ కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించిన గణపతి మండపం వద్ద లడ్డు వేలం పాటలో లడ్డును ఒక లక్ష పది హెడు వేల రూపాయలకు…

  • September 6, 2025
  • 83 views
నిరుపేదలకు రానన్న దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని జాగో తెలంగాణ ప్రధాన కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేశారు

జనం న్యూస్ సెప్టెంబర్ 6 తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ అంటేనే తెలంగాణ పండుగ అంతటి ప్రాధాన్యత ఉన్న పండుగకు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ నిరుపేద ప్రజలకు కెసిఆర్ గారి మంచి ఆలోచనతో తెలంగాణలో దసరా పండుగ…

  • September 6, 2025
  • 82 views
చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుని శోభా యాత్ర కార్యక్రమం

జనం న్యూస్ సెప్టెంబర్ 06 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం ఇంద్రేశం గ్రామ పరిధిలో పిఎన్ఆర్ కాలనీ రోడ్ నెంబర్ 15 లో గణనాధుని నవరాత్రులు చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ…

  • September 6, 2025
  • 79 views
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

జనం న్యూస్ సెప్టెంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా విద్యాశాఖ ప్రకటించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు శాయంపేట మండల కేంద్రము నుండి నలుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు.ఈ అవార్డు…

  • September 6, 2025
  • 73 views
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్న ఉపాధ్యాయులు

జనం న్యూస్ సెప్టెంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల విద్యాలయం లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం పాఠశాలలో మండల ఎం ఈ…

  • September 6, 2025
  • 72 views
.విఘ్నేశ్వరుని దర్శించుకున్న సీఐ రంజిత్ రావు

జనం న్యూస్ సెప్టెంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని నూతన మిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుని నవరాత్రుల సందర్భంగా విగ్రదాత అయిన శ్రీ మత్స్యగిరి స్వామి ఆలయం చైర్మన్ సామల బిక్షపతి రాజమని…

  • September 6, 2025
  • 75 views
గణేశుని నిమజ్జనం చేసిన కే జీ వి బి టీచర్లు

జనం న్యూస్ సెప్టెంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం గ్రామ శివారులో గల కస్తూరిబా బాలికల విద్యాలయం లో విద్యార్థినిలు గణపతి నవరాత్రుల సందర్భంగా గణపతిని తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి…

  • September 6, 2025
  • 69 views
మదర్ థెరిస్సా స్ఫూర్తితో సమాజం కోసం కృషి చేయాలి.డాక్టర్ సతీష్ చంద్ర.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట: సమాజ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన, సేవా తత్పురాలు మదర్ థెరిస్సా వర్ధంతికి పట్టణంలోని స్థానిక రైతు బజార్ ఎదురుగా…

  • September 6, 2025
  • 65 views
మదర్ థెరిసా వర్ధంతి: సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 మదర్ థెరిసా తన 87వ ఏట సెప్టెంబర్ 5, 1997న కన్నుమూశారు. చిన్నపాటి దయ కూడా మార్పు తీసుకురాగలదని ప్రపంచానికి చాటి చెప్పింది ఎక్కడో…