జనం న్యూస్ ; 4 సెప్టెంబర్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; తెలంగాణ అస్తిత్వం: మిలాదున్నభి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో గురువారం “సలామే మిలాదున్నభి” చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. అందరికి మిలాదున్నభి…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాపాడాలని నిరసన వ్యక్తం చేశారని నెపంతో వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో గురువారం రాజంపేట జిల్లా కోర్టుకు హాజరవడం జరిగిందన్నారు ఈ సందర్భంగా…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో గురువారం మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, మహా నివేదన, బలిహరన, తీర్థ ప్రసాద గోష్టి, సంభావన, పవిత్ర…
బిచ్కుంద సెప్టెంబర్ 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మంగలి గల్లీలో శ్రీ చత్రపతి శివాజీ గణేష్ మండలి ఏర్పాటుచేసిన శ్రీ విగ్నేశ్వర(శ్రీ గణపతి దేవుని) చేతిలో ఉన్న లడ్డును తొమ్మిది రోజులు వివిధ…
వినాయక శోభాయాత్ర లో డీజేల వినియోగంపై మరియు బాణాసంచా వాడకం పై నిషేధం శాంతియుత ప్రశాంతమైన వాతావరణంలో అంగరంగ వైభవంగా వినాయక శోభయాత్ర నిర్వహించుకోవాలి పోలీస్ కమిషనర్ బి. అనురాధ, జనం న్యూస్, సెప్టెంబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్…
జనం న్యూస్ – సెప్టెంబర్ 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్ లోని స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి…
జనం న్యూస్ : 4 సెప్టెంబర్ గురువారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ : సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని శ్రీవాణి స్కూల్ లో టీచర్స్ డే వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. భారతదేశ ద్వితీయ రాష్ట్రపతి, మహానుభావుడు డాక్టర్…
జనం న్యూస్ :4 సెప్టెంబర్ గురువారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రోజు సిద్దిపేటలోని బ్రహ్మా కుమారీస్ వారు ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను సాధారంగా ఆహ్వానించి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 4 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 రైతులు కలెక్టర్ కు పెట్టుకున్న అర్జీ పై మూడు వారాల లోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశం. చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామం లో…
జనం న్యూస్ 04 సెప్టెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం ) సెప్టెంబర్ 7న హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐఎఫ్ టియు ఆధ్వర్యంలో జరిగే కాంట్రాక్టు,ఔట్సోర్సింగు వర్కర్ల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు…