• September 4, 2025
  • 71 views
జగన్ తన పాలనలో రైతులకు చేసిన మోసం ఆకాశమంత చేసిన సాయం గుప్పెడంత : ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 4 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 రైతు భరోసా కేంద్రాలను రైతు బాధిత కేంద్రాలుగా మార్చిన ఘనుడు జగన్ కట్ట యూరియా కోసం రైతులు ఆర్బీకేల వద్ద పడిగాపులు పడేలా చేశాడు…

  • September 4, 2025
  • 75 views
బాలాజీ ఐ టి ఐ కళాశాల విద్యార్దులకు హెచ్ఐవి/ ఎయిడ్స్ మరియు మాదక ద్రవ్యాలు పై లింక్ వర్కర్ స్కిమ్ ద్వారా అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 4 రిపోర్టర్ సలికినీడి నాగుసెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, పల్నాడు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో…

  • September 4, 2025
  • 68 views
ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు

జనం న్యూస్ సెప్టెంబర్ 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ ఆర్‌పి కాలనీ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయులందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇందిరా…

  • September 4, 2025
  • 72 views
ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంది: దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణం పేదలకు అండగా ప్రభుత్వం జనం న్యూస్ సెప్టెంబర్ 04 సంగారెడ్డి నియోజకవర్గంలో నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.ప్రజా…

  • September 4, 2025
  • 71 views
జహీరాబాద్ నియోజకవర్గంలో గణనాధుని శోభాయాత్ర

జనం న్యూస్ సెప్టెంబర్ 4 జహీరాబాద్ నియోజకవర్గం లో రంగ రంగ వైభవంగా వినాయక నిమర్జనంకు అంతా సిద్ధం జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా అన్ని కాలనీలలో ఈరోజు సాయంత్రం వినాయక శోభాయాత్ర ప్రారంభం అవుతుంది భవాని మందిర్ చౌరస్తా నుండి నేరుగా…

  • September 4, 2025
  • 81 views
ఆటో కార్మికులు సమస్యలు పరిష్కారం చేయాలి : ఏఐటీయూసీ నేత కోన డిమాండ్

జనం న్యూస్ సెప్టెంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు చేసి వారి సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ &వర్కర్స్ ఫెడ రేషన్ ఏఐటీయూసీ అధ్యక్షులు…

  • September 4, 2025
  • 69 views
ఆటో కార్మికులు సమస్యలు పరిష్కారం చేయాలి ఏఐటీయూసీ నేత కోన డిమాండ్

జనం న్యూస్ సెప్టెంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు చేసి వారి సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ &వర్కర్స్ ఫెడ రేషన్ ఏఐటీయూసీ అధ్యక్షులు…

  • September 4, 2025
  • 73 views
వినాయకుడి ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదు

జనం న్యూస్ సెప్టెంబర్ 04 నడిగూడెం వినాయకుడి నిమజ్జనోత్సవాల్లో భాగంగా ఊరేగింపు సమయంలో డీజేలకు అనుమతి లేదని నడిగూడెం ఎస్సై జి.అజయ్ కుమార్ గురువారం ఒక పత్రిక ప్రకటనలో స్పష్టం చేశారు.నిబంధనలను అతిక్రమించి డీజేలను ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేసి…

  • September 4, 2025
  • 70 views
జిల్లా పోలీస్ కార్యాలయంలో – ప్రత్యేక పూజలు, అన్నసమారాధనలో పాల్గొన్న జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా

జనం న్యూస్ సెప్టెంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిబ్బందితో కలిసి అన్నసమారాధనలో పాల్గొని, స్వయంగా వడ్డించడం ద్వారా…

  • September 4, 2025
  • 79 views
శివ సాయి గణేష్ మండలి లో అన్నదాన కార్యక్రమం

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న బిచ్కుంద సెప్టెంబర్ 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని శివ సాయి నగర్ కాలనీలో శివ సాయి గణేష్ మండపం లో యువజన కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి…