• September 12, 2025
  • 37 views
రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ 2025 కి ఎంపిక అయిన మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ గురుకుల పాఠశాల నందలూరు విద్యార్థిని

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా స్థాయిలో గురువారం రాయచోటిలో జరిగినటువంటి కళా ఉత్సవ్ 2025 పోటీలలో నందలూరు నందు గల మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, నందలూరు విద్యార్థిని…

  • September 12, 2025
  • 41 views
ఫీడర్ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం

జనం న్యూస్ సెప్టెంబర్ 12 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమనగా శీలంపల్లి, గంగారం సబ్ స్టేషన్ 33kv చిట్కూల్ ఫీడర్ మరమ్మత్తుల కారణంగా రేపు…

  • September 12, 2025
  • 39 views
నారా లోకేష్ కృషికి హ్యాట్సాఫ్

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ జనం న్యూస్,సెప్టెంబర్12,అచ్యుతాపురం: నేపాల్‌లో గత కొన్ని రోజులుగా జరిగిన అల్లర్లు, ఊహించని ఉద్రిక్త పరిస్థితులు, ప్రాణభయంతో జీవిస్తున్న వాతావరణం మధ్యలో చిక్కుకున్న తెలుగువారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచిన తీరు నిజంగా…

  • September 12, 2025
  • 36 views
స్మార్ట్ రేషన్ కార్డులు అందించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్

జనం న్యూస్,సెప్టెంబర్12,అచ్యుతాపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా రేషన్ సరకులు అందించడానికి క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం సచివాలయం వద్ద కూటమి ప్రభుత్వం…

  • September 12, 2025
  • 46 views
లోక్అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి.. ఎస్సై

జనం న్యూస్ సెప్టెంబర్ 12 నడిగూడెం నేడు నిర్వహించబోయే లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎస్ఐ జి. అజయ్ కుమార్ కోరారు. శుక్రవారం నడిగూడెం పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీమార్గమే రాజమార్గమని, కక్షలు,…

  • September 12, 2025
  • 37 views
ఎస్ కుమార్ టెక్స్ టైల్స్ షాప్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.

జనం న్యూస్ సెప్టెంబర్ 12, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ కుమార్ టెక్స్ టైల్స్ షాపుని, జహీరాబాద్ మాజీ ఎంపీ బిబి పటేల్ తో కలిసి టిక్స్ టైల్స్ షాపును ప్రారంభించి,అలాగే యజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన…

  • September 12, 2025
  • 43 views
తొమ్మిది నెలలుగా వేతనాలు రాక – సమ్మె

శిబిరంలో సిపిఐ, ఏఐటీయూసీ సంఘీభావం జనం న్యూస్ సెప్టెంబర్ 12 ( కొత్తగూడెం నియోజకవర్గం ) కొత్తగూడెం మండలం, కొత్తగూడెం నగరపాలక సంస్థ 2వ నెంబర్ బస్తీలో ఉన్న ఎస్టి పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ వర్కర్లు తొమ్మిది నెలలుగా వేతనాలు…

  • September 12, 2025
  • 42 views
ఆర్ధిక సాయం అందజేత

జనం న్యూస్,సెప్టెంబర్12, అచ్యుతాపురం: సంవత్సరం నుండి అనారోగ్యంతో బాధ పడుతున్న అచ్యుతాపురం మండలం మడుతూరు గ్రామానికి చెందిన సంతోషి అనే ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం స్నేహంజలీ పూర్ ఫర్ పీపుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రూ.10 వేలు ఆర్ధిక సాయంగా అందించారు.అనారోగ్యంతో…

  • September 12, 2025
  • 38 views
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నైపుణ్య శిక్షణ

బిచ్కుంద సెప్టెంబర్ 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లో IQAC మరియు ప్లేస్మెంట్ సెల్ సంయుక్తంగా ప్రో మైండ్స్ స్కిల్ కేటలెస్ట్ సంస్థ వారి చేత…

  • September 12, 2025
  • 37 views
సాగు పెరిగింది.. యూరియా తగ్గింది…

బి అర్ ఎస్ పార్టీ నాయకులు దాచరం కనకయ్య జనం న్యూస్, సెప్టెంబర్ 12, (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ యూరియా కొరత రైతుల వెత మండలం లో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పనులు…