ఎస్సై మోహన్ రెడ్డి బిచ్కుంద డిసెంబర్ 15 జనం న్యూస్ బిచ్కుంద మండల ప్రజలందరికీ పోలీసువారి ముఖ్య సూచనలు ఏమనగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులందరూ మరియు ప్రజలందరూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసు…
జనం న్యూస్ డిసెంబర్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయంలో అమర జీవి పుట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఘనమైన నివాళులర్పించారు. పార్టీ నాయకులను…
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటా.. తడ్కల్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎలిశాల సుగుణ మల్లారెడ్డి … జనం న్యూస్,డిసెంబర్ 15,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎలిశల సుగుణ మల్లారెడ్డి, సోమవారం పార్టీ…
డోంగ్లి డిసెంబర్ 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం మొగ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సూర్యకాంత్ పటేల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సర్పంచ్ గా మరో సారి నన్ను గెలిపిస్తే పెండింగ్…
జనం న్యూస్ డిసెంబర్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈరోజు అనకాపల్లి తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి గనులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ను కలిసి ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ…
ప్రజల క్షేమమే నా ద్యేయంఅంటున్న కాపార్తి దీప ఆంజనేయులు, ప్రజల అండదండలతో ముందుకెల్లుతా జనం న్యూస్,డిసెంబర్ 15,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో సర్పంచ్ బరిలో నిలిచిన కాపార్తి దీప ఆంజనేయులు, సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ…
జనం న్యూస్ డిసెంబర్ 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారుల పోరు హన్మకొండ కొండ జిల్లా అధ్యక్షులు శాయంపేట గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు పొడిశెట్టి గణేష్ ను తిరిగి…
జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ డిసెంబర్ 15 జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని హిమ్మత్రావ్ పేట గ్రామంలో సోమవారం రోజున బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన సర్పంచులను మండలం లోని హిమ్మత్రావుపేట గ్రామానికి…
సర్పంచ్ కుమారుడి నామకరణ మహోత్సవంలో పాల్గొన్న సుగుణక్క జనం న్యూస్ 15డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్: జైనూర్ మండలం జెండగూడ గ్రామపంచాయతీలో ఆదివారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై గ్రామంలో…
జనం న్యూస్ 15 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ యన్ యచ్ పి యస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.గద్వాల: నియోజకవర్గంలోని గట్టు మండలం నడిగడ్డ హక్కుల పోరాట సమితి…