జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూరంపేట గ్రామానికి చెందిన ఈరబోయిన రాజేష్ యొక్క మొబైల్ ఫోన్ కొన్ని రోజుల క్రితం పోయిందని శాయంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా, అట్టి…
జనం న్యూస్ జనవరి 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి “జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్” అనే నినాదంతో నిర్వహించిన ధర్మ రక్షణ ఉద్యమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన హిందూ బంధువులతో…
జనం న్యూస్ 25 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రామభద్రపురంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బొబ్బిలి మండలం కమ్మవలసకు చెందిన రాము రామభద్రపురం నుంచి బొబ్బిలి…
జనం న్యూస్ 25 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మన్నికైన నాణ్యత గల ఆభరణాల సంస్థ గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ విజయనగరం ఎంజీ రోడ్డులోని 21వ స్టోర్ శనివారం ఉదయం ప్రారంభమైంది. దీనిని సినీనటి రితికా నాయక్ లాంఛనంగా…
జనం న్యూస్ 25 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాష్ట్రంలో అసలు పరిపాలన సాగుతుందా? లేక రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా నిద్రావస్థలో ఉందా? అని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…
జనం న్యూస్ 25 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విశాఖ పట్నం లోని నగర పరిధిలో గల 30 వార్డ్, కొత్త సాలిపేటలోనీ బోడెమ్మ బంగ్లా (అపరకర్మల బంగ్లా ) దాతలు ఇచ్చిన స్థలమేనని వైజాగ్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్…
24/7 ప్రజాసేవ ప్రజల్లో ఉంటానని అన్నారు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 24 తాను గత 30 సంవత్సరాలుగా విద్యా రంగంలో సేవలందిస్తూ వేలాది మంది విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని ఉన్నత స్థాయికి చేర్చానని,…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 24 సెల్ 9550978955 పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో జనతా వారిది ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య భారతి బిజెపి జనతా వారధి…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 24 తాను గత 30 సంవత్సరాలుగా విద్యా రంగంలో సేవలందిస్తూ వేలాది మంది విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని ఉన్నత స్థాయికి చేర్చానని, విద్య ద్వారానే సమాజ మార్పు సాధ్యమని…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 24 సెల్ 9550978955 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతీ నెలలో శనివారం విద్యార్థులందరికీ సృజనాత్మకతను పెంపొందించే విధంగా నో బ్యాక్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు…