జనం న్యూస్ డిసెంబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని శాయంపేట గ్రామ మాజీ సర్పంచ్, శాయంపేట గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వలుపదాసు చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, వారికి భూపాలపల్లి…
జనం న్యూస్ డిసెంబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని సర్పంచ్ బరిలో నిలిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుసుమ రమాదేవి శరత్ సోమవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బసాని శాంతకు తన…
జనం న్యూస్ 16 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందని జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. మీడియా…
సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ సమస్యలు పరిష్కరిస్తా… సంగమ్మ శంకర్ పటేల్. మద్నూర్ డిసెంబర్ 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సంగమ్మ శంకర్ పటేల్…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన జనసేనపార్టీరాష్ట్రకార్యక్రమా ల నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస రావు (kk) ని మంగళగిరి హౌసింగ్ కార్పరేషన్ కార్యాలయం…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా అన్నమయ్య ఉమ్మడి జిల్లా లలో సోమశిల ముంపునకు, గురైన 54 గ్రామాలకు చెందిన కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్రయోజనాలు ఎక్స్రేసియా పంపిణీ కోసం చర్యలు చేపట్టినట్లు నందలూరు మండల తాసిల్దార్ అమరేశ్వరి మీడియాకు…
తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ జనం న్యూస్ డిసెంబర్ 15 జహీరాబాద్ నియోజకవర్గం, మొగుడంపల్లి మండల్ చిన్నబట్టి తండా గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతావత్ గోవింద్ నాయక్ ఘన విజయం సాధించారు. గ్రామ ప్రజల సంపూర్ణ మద్దతుతో…
ప్రజల క్షేమమే నా ద్యేయంఅంటున్న కాపార్తి దీప ఆంజనేయులు, ప్రజల అండదండలతో ముందుకెల్లుతా జనం న్యూస్,డిసెంబర్ 15,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో సర్పంచ్ బరిలో నిలిచిన కాపార్తి దీప ఆంజనేయులు, సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ…
జనం న్యూస్ డిసెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు అని నడవపల్లి పంచాయతీ మెంబర్ గ్రంధి నానాజీ పేర్కొన్నారు,సోమవారం నడవపల్లి పంచాయతీ కార్యాలయంలో వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం…
జనం న్యూస్ డిసెంబర్ 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి పడి పూజను బసాని మల్లయ్య గృహంలో వరంగల్ హరి హర క్షేత్ర అర్చకులు సంతోష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు. ప్రత్యేకంగా…