సంకల్పం కార్యక్రమంలో భాగంగా గంజాయి నిర్మూలనకు మరియు అక్రమ రవాణాపై కఠిన చర్యలు – డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఆదేశాలు
జనం న్యూస్ 23 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ గారు, తన కార్యాలయం నుండి రేంజ్ పరిధిలోని జిల్లాల ఎస్పీలు మరియు ఇతర పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్…
తెలంగాణలో దంచి కొట్టిన వడగళ్ల వర్షం
జనం న్యూస్, మార్చి 23, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం రాత్రి వర్షం దంచికొట్టింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. మరో రెండు రోజులు…
పోరుగంటి చందర్ పాదయాత్రకు గణేష్ పల్లిలో ఘనస్వాగతం
జనం న్యూస్, మార్చి 23, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రామగుండం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పాదయాత్రగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ…
మాస్టిన్ సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక
జనం న్యూస్ మార్చి 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణ రాష్ట్ర మాస్టిన్ సంఘం హక్కుల సాధన కోసం రాష్ట్ర కమిటీని శనివారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ ఆవరణంలో ఎన్నుకున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేల్లి…
ఐసిడియస్ సీడీపీఓ ఐ. విమల ఆధ్వర్యంలో , ట్రైనింగ్ కార్యక్రమాలు
జనం న్యూస్ మార్చి 22 కాట్రేనుకున (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఐసిడియస్ సీడీపీఓ ఐ. విమల వారి ఆధ్వర్యంలో కాట్రేనికోన మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలందరికీ పెనుమళ్ళ లక్ష్మీవాడ హైస్కూల్ నందు “పోషణ్ భీ పడాయి…
నూతన అధ్యక్షులుగా ఎన్నికైన రమణకి ఘనంగా సన్మానం
జనం న్యూస్ మార్చి 22 ముమ్మిడివరం ప్రతినిధి నేడుమండపేట నియోజకవర్గం,మండపేట రూరల్ మండలం నూతన అధ్యక్షులుగా ఇటీవల ఎన్నికైన శ్రీ పాలిక రమణ వారికి శాలువా కప్పి,పూల మాల వేసి& పెద్దలు అందరూ శిరస్సుపై పూలు జల్లి చిరు సత్కారం జరిపిన…
ఆదివాసి మంత్రి పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
జనం న్యూస్ మార్చ్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆదివాసి మంత్రి సీతక్కను కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్ కించపరిచేలా మాట్లాడడం సరైనది కాదని *ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్…
హీందీ పరీక్షకు 99.87% మంది విద్యార్థులు హాజరు…. జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి
జనం న్యూస్ , మార్చి- 23, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) జిల్లాలో నేడు జరిగిన 10వ తరగతీ హిందీ పరీక్షకు 99.87% మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.హీందీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని,…
భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో, ముందుకి సాగాలి
జనం న్యూస్ మార్చ్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సి బాలుర హాస్టల్ లో పి డి ఎస్ యు ఆధ్వర్యంలో వాల్ పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి…
మున్సిపల్ పాఠశాలలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 22 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పట్టణంలోని ఏడో వార్డులో కుమ్మరి కాలనీ నందుగల డాక్టర్ మరి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల యందు పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి…