• January 19, 2026
  • 57 views
జహీరాబాద్ పట్టణంలో ముత్రాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బీ వీరేశం జనం న్యూస్ జనవరి 19 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వై నరోత్తం, శివకుమార్, దేవిశ్రీప్రసాద్, మొగుడంపల్లి షికారి గోపాల్ తదితర…

  • January 19, 2026
  • 63 views
మొగుడంపల్లి మండల్‌లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో మంద గుమ్మిడి తండా జట్టు విజేతగా నిలిచింది.

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 18 ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోటీల అనంతరం మంద గుమ్మిడి తండా జట్టు ప్రత్యర్థి జట్టును ఓడించి కప్పును సొంతం చేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా సిఐ…

  • January 19, 2026
  • 63 views
రిజర్వేషన్ల ప్రకారం రేపటినుండి దరఖాస్తులు స్వీకరణ.

జనంన్యూస్. 19.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్బంగా రేజర్వేషన్ల ప్రకారం దరఖాస్తు పత్రాల స్వీకరణ.మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు మీ వివరాలను 19/01/2026 ఉదయం 10:00 గంటల నుండి కాంగ్రెస్ భవన్ నందు దరఖాస్తు…

  • January 19, 2026
  • 57 views
ఏపీ సమాచార కమిషనర్‌గా ప్రముఖ న్యాయవాది పి.ఎస్. నాయుడు నియామకం: అధికారిక ఉత్తర్వులు జారీ

జనం న్యూస్‌ 19 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ సమాచార హక్కు చట్టం -2005 కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్‌గా విశాఖపట్నం జిల్లా ప్రముఖ న్యాయవాది పరవాడ సింహాచలం నాయుడు (పి.ఎస్. నాయుడు)ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.…

  • January 19, 2026
  • 55 views
జాతీయ స్థాయి పారా పవర్ లిఫ్టింగ్‌లో సతీష్ కుమార్ సాహుకు ‘బంగారు’ పతకం

జనం న్యూస్‌ 19 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కేలా వేదికగా ఈనెల 16 నుండి 18 వరకు జరుగుతున్న పారా జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన వడ్డి సతీష్ కుమార్…

  • January 19, 2026
  • 58 views
రాజాం డోలపేటలో వివాహిత ఆత్మహత్య: టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్న సంతోషి మృతి

జనం న్యూస్‌ 19 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ రాజాం మున్సిపాలిటీ డోలపేటలో పట్నాల సంతోషి (26) అనే వివాహిత శనివారం సాయంత్రం ఉరివేసుకుని మృతి చెందిందని స్థానికులు తెలిపారు. మృతురాలు, ఆమె భర్త కలిసి టిఫిన్ సెంటర్…

  • January 19, 2026
  • 64 views
జాతీయ రహదారి నుండి కనెక్టివిటీ రోడ్డు మంజూరు కొరకు వినతి.

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.19-01-26 కడప నుండి రేణిగుంట వరకు నూతనంగా నిర్మించబోతున్న జాతీయ రహదారి నుండి మండల కేంద్రానికి మరియు ఒంటిమిట్టకు వెళ్లుటకు ప్రస్తుతమున్న రహదారికి కనెక్టివిటీ రోడ్డు ఏర్పాటు చేయాలని నందలూరు లయన్స్ మరియు వాకర్స్ క్లబ్స్…

  • January 19, 2026
  • 58 views
ఈనెల 31వ తేదీ వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి- డాక్టర్ హల్ఫోన్సా జార్జ్

జనం న్యూస్ జనవరి 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 31వ తేదీ వరకు జరగనున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నర్సింగ్ బిల్లీ…

  • January 17, 2026
  • 66 views
రాజ్యాధికార పార్టీ నాయకుడు తీన్మార్ మల్లన్న పుట్టినరోజు సందర్భంగా

సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 17 మొగుడంపల్లి మండల్ ధనసిరి గ్రామం నుండి సుమారు 60 మంది యువత పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాల పట్ల ఆకర్షితులై రాజ్యాధికార పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా పార్టీ జెండా…

  • January 17, 2026
  • 72 views
ఏర్గట్ల మండల తహశీల్దార్‌ను సన్మానించిన సర్పంచులు

జనం న్యూస్ జనవరి 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల తహశీల్దార్ మల్లయ్య శుక్రవారం తడపాకల్, తాళ్ల రాంపూర్ సర్పంచ్ బెజ్జారపు గ్రామాలకు కొత్తగా ఎన్నికైన సర్పంచులు సన్మానించారు. పావని భానుచందర్ తడపాకల్ సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్ కలిసి తహశీల్దార్‌ను…