సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బీ వీరేశం జనం న్యూస్ జనవరి 19 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వై నరోత్తం, శివకుమార్, దేవిశ్రీప్రసాద్, మొగుడంపల్లి షికారి గోపాల్ తదితర…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 18 ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోటీల అనంతరం మంద గుమ్మిడి తండా జట్టు ప్రత్యర్థి జట్టును ఓడించి కప్పును సొంతం చేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథులుగా సిఐ…
జనంన్యూస్. 19.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్బంగా రేజర్వేషన్ల ప్రకారం దరఖాస్తు పత్రాల స్వీకరణ.మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు మీ వివరాలను 19/01/2026 ఉదయం 10:00 గంటల నుండి కాంగ్రెస్ భవన్ నందు దరఖాస్తు…
జనం న్యూస్ 19 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ సమాచార హక్కు చట్టం -2005 కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్గా విశాఖపట్నం జిల్లా ప్రముఖ న్యాయవాది పరవాడ సింహాచలం నాయుడు (పి.ఎస్. నాయుడు)ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.…
జనం న్యూస్ 19 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కేలా వేదికగా ఈనెల 16 నుండి 18 వరకు జరుగుతున్న పారా జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన వడ్డి సతీష్ కుమార్…
జనం న్యూస్ 19 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాజాం మున్సిపాలిటీ డోలపేటలో పట్నాల సంతోషి (26) అనే వివాహిత శనివారం సాయంత్రం ఉరివేసుకుని మృతి చెందిందని స్థానికులు తెలిపారు. మృతురాలు, ఆమె భర్త కలిసి టిఫిన్ సెంటర్…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.19-01-26 కడప నుండి రేణిగుంట వరకు నూతనంగా నిర్మించబోతున్న జాతీయ రహదారి నుండి మండల కేంద్రానికి మరియు ఒంటిమిట్టకు వెళ్లుటకు ప్రస్తుతమున్న రహదారికి కనెక్టివిటీ రోడ్డు ఏర్పాటు చేయాలని నందలూరు లయన్స్ మరియు వాకర్స్ క్లబ్స్…
జనం న్యూస్ జనవరి 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 31వ తేదీ వరకు జరగనున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నర్సింగ్ బిల్లీ…
సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 17 మొగుడంపల్లి మండల్ ధనసిరి గ్రామం నుండి సుమారు 60 మంది యువత పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాల పట్ల ఆకర్షితులై రాజ్యాధికార పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా పార్టీ జెండా…
జనం న్యూస్ జనవరి 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల తహశీల్దార్ మల్లయ్య శుక్రవారం తడపాకల్, తాళ్ల రాంపూర్ సర్పంచ్ బెజ్జారపు గ్రామాలకు కొత్తగా ఎన్నికైన సర్పంచులు సన్మానించారు. పావని భానుచందర్ తడపాకల్ సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్ కలిసి తహశీల్దార్ను…