ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: బెల్లంకొండ
జనం న్యూస్ జులై 2 నడిగూడెం జులై 9న జరిగే గ్రామీణ సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ కోరారు. బుధవారం మండల కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మండల అధ్యక్షుడు కోరట్ల…
9న జరిగే సార్వత్రిక సమ్మెలో మున్సిపల్ కార్మికులుమున్సిపల్ కమిషనర్కు సమ్మె నోటీసులు అందజేత
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 2 రిపోర్టర్ సలికినీడి నాగు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, ఇందులో భాగంగా…
జూలై 9,న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిద్ధంగా సమ్మె నోటీసు అందజేత
జనం న్యూస్ జులై 02 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా గిరిజన అభివృద్ది అధికారి కార్యాలయం ఇన్వార్డు లోనీ 2025 జూలై 9,న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె లో జిల్లా…
రాష్ట్ర బిజెపి నూతన ధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు
జనం న్యూస్ జూలై 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బిజెపి నూతనరాష్ట్రసారధి…. మాధవ్ ను కలిసిన ముమ్మిడివరం నియోజవర్గ బిజెపి నాయకులుఆంద్రప్రదేశ్ విజయవాడలో మంగళవారం ఎస్ ఎస్ కన్వన్షన్ హాల్ నందు రాష్డ్ర బిజెపి అధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేసిన పోకల…
కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం..
టంగుటూరు సుపరిపాలన కార్యక్రమంలో మేడ విజయ శేఖర్ రెడ్డి. జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగు తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి అన్నారు.బుధవారం నందలూరు మండలంలోని…
మా స్థలం కబ్జా కు గురైంది మా స్థలం మాకు ఇప్పించండి మేడం:- వేపగుంట సామ్రాజ్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. వేపగుంటసాంరాజ్,అధ్యక్షులు,స్కోట్ గ్రూప్ మాస్టర్, స్వర్ణంద్రా మదర్ ల్యాండ్ విక్టరీ స్కోట్ గ్రూప్, నందలూరు, అన్నమయ్య (జిల్లా) అకాడమీ & యూత్ భవననిర్మాణ స్థలం మరియు పూట స్థలం మరియు దళితుల సమాధుల వాటికకు వెళ్లు…
అర్వపల్లి ఎస్సైగా సైదులు
జనం న్యూస్ జులై(2) సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం నూతన ఎస్సైగా సూర్యాపేట పట్టణ ఎస్సైగా ఇంతకాలం నిధులు నిర్వహించిన ఈ.సైదులు బుధవారం నాడు అర్వపల్లి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించినాడు. ఇక్కడ పనిచేసిన చింతకాయల బాలకృష్ణ ముదిరాజ్ నల్లగొండ విఆర్ కు…
బలహీన వర్గాల విద్యార్థులకు 25% సీట్ల కేటాయింపు విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్న ప్రైవేటు విద్యాసంస్థలు
కురిమెల్ల శంకర్ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు జనం న్యూస్ 02జులై (కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రముఖ ప్రైవేటు కాలేజీలలో మరియు పాఠశాలల్లో యందు విద్యా హక్కు చట్టం ప్రకారంగా 25 శాతం సీట్లని ఎస్సీ ఎస్టీ, బిసి…
ముగ్గురు దొంగలు అరెస్ట్ 11 బైకులు స్వాధీన
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 2 రిపోర్టర్ సలికినీడి నాగు మీడియా సమావేశం నిర్వహించిన అర్బన్ సీఐ రమేష్ చిలకలూరుపేట పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగిన ద్విచక్ర వాహనాల దొంగతనాలకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు…
నందలూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల దీనస్థితి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండల కేంద్రంలో వున్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల మనకు స్వాతంత్ర్యం రాకముందు ప్రారంభించిన పాఠశాల,ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన పాఠశాల నేడు వెల వెల బోతుంది.ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిలొ…