• January 26, 2025
  • 38 views
ఎస్సీ ఎంప్లాయిస్ అసోసియేషన్ బిల్డింగ్ లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోని ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ ఏఈ/ 77 లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి, ఎస్సీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ట్రెజరర్…

  • January 26, 2025
  • 37 views
తరుచూ చూస్తున్నా..మోసపోతూనే ఉన్నారు..!

జనం న్యూస్ 26 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- విజయనగరం 2వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్యోగాల పేరిట డబ్బులు చెల్లించి మోసపోయిన పలువురు నిరుద్యోగులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. బుద్ధ అనే సంస్థ… యోగా…

  • January 26, 2025
  • 49 views
ప్రజలకి సేవలందించిన వాలంటీర్లు పై కక్ష సాధింపు చర్యలు సిగ్గు చేటు.

-ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ జనం న్యూస్ 26 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పని చేసి ప్రజలకి సేవలందించిన వాలంటీర్లు పైన కక్ష సాధింపులకి పూనుకోవడం చాలా సిగ్గు…

  • January 26, 2025
  • 35 views
అన్యాక్రాంతమైన సిబిసిఎన్ సి ఆస్తులపై సి బి సి ఐ డి విచారణ చేపట్టాలి….ట్రస్టు చైర్మన్ అర్ ఎస్ జాన్….

జనం న్యూస్ 26 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- అన్యాక్రాంతమైన సిబి సి ఎన్ సి ఆస్తుల పై సిబిసి ఐ డి తో విచారణ చేపట్టాలని ట్రస్టు చైర్మన్ అర్ ఎస్ జాన్ డిమాండ్ చేశారు. శనివారం…

  • January 26, 2025
  • 35 views
||సమర్థవంతమైన అధికారులుగా అవార్డు అందుకున్న జిల్లా ఎస్పీ మరియు బెటాలియన్ కమాండెంట్||

జనం న్యూస్ 26 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ప్రతిభ కనబర్చినందుకు ‘బెస్ట్ ఎలక్ట్రోలర్ ప్రాక్టీసెస్ అవార్డు’ అందుకున్ జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మరియు బెటాలియన్ కమాండెంట్w మాలిక గార్గ్, ఐపిఎస్…

  • January 26, 2025
  • 36 views
కూకట్ పల్లి బాగ్ అమీర్ లో ఘనంగా 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తెల్ల హరికృష్ణ

జనం న్యూస్ జనవరి 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- కూకట్ పల్లి బాగ్ అమీర్ బంగారు మైసమ్మ గుడి పక్కన ఉన్న వార్డ్ ఆఫీస్ ఎదురుగా 76వ భారత గణతంత్ర దినోత్సవము సందర్బంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీసీ సంక్షేమ…

  • January 26, 2025
  • 38 views
రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సీఐ రంజిత్ రావు

జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో బాలికలకు రోడ్డు భద్రత నియమాలు నిర్వహించిన పరకాల రూరల్ సీఐ రంజిత్ రావు ఆధ్వర్యంలో బాలికలకు ప్రతి ఒక్కరు రహదారి భద్రత నియమాలు పాటించాలని తెలియజేశారు…

  • January 25, 2025
  • 40 views
జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకల్లో రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్ ఉపారపు

జనం న్యూస్ జనవరి 25 జిల్లా బ్యూరో:- ఇంద్రవెల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో 15వ జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఇట్టి వేడుకల్లో రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్ ఉపారపు…

  • January 25, 2025
  • 38 views
సంక్షేమ పథకాల అమలుకు పండుగ తలపించెలా ఏర్పాట్లు

అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్ జనం న్యూస్ జనవరి 26 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా,ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం…

  • January 25, 2025
  • 36 views
ఓటు పౌరులకి రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కు ……

18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలి…. ఓటు వేయటం పౌరులు బాధ్యతగా భావించాలి…… ప్రజాస్వామ్యం లో ప్రధాని నుండి వార్డు మెంబర్ వరకు ఎన్నుకునే అవకాశం పౌరులకి ఉంది…… 15 వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com