10వ తరగతి ప్రథమశ్రేణిలో పాసైన రామకృష్ణను ఘనంగా సన్మానించిన రామకోటి రామరాజు
జనం న్యూస్, మే 1( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ కష్టపడి చదువుతే విజయం ఎప్పటికైనా సాధించగలమని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవ సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు అన్నారు.10వ…
కోరపెల్లి గ్రామంలో చదువుల తల్లి
మండల టాపర్ గా గిరవేణ స్పందన జనం న్యూస్ // ఏప్రిల్ // 30 // జమ్మికుంట// కుమార్ యాదవ్ ..పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జమ్మికుంట మండలం లోని ప్రభుత్వ పాఠశాలలు అన్ని చక్కటి విజయాన్ని అందించారు.మండలంలో ప్రభుత్వ పాఠశాలల…
మునగాల మండల పదవ తరగతి ఉత్తీర్ణత 98.4 శాతం
జనం న్యూస్ మే 01 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల ఉన్నత పాఠశాలల,గురుకుల స్కూల్, మోడల్ స్కూల్, కేజీబీవీ స్కూల్, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పదో తరగతిలో 100% వచ్చినటువంటి పాఠశాలల ఉపాధ్యాయులకు…
10వ తరగతి ప్రథమశ్రేణిలో పాసైన రామకృష్ణను
ఘనంగా సన్మానించిన రామకోటి రామరాజు జనం న్యూస్, మే 1( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ కష్టపడి చదువుతే విజయం ఎప్పటికైనా సాధించగలమని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవ సంస్థ వ్యవస్థాపక,…
ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యలు సమర్థనీయం.ఎంపీ చామలకు చులకన భావము తగదు…
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ జనం న్యూస్ 01మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో బీజేపీ అధికార ప్రతినిధి మర్రి పెల్లి సత్యం, మాట్లాడు తూ…
కుక్కల దాడిలో 31 గొర్రె పిల్లలు మృతి.
జనం న్యూస్ ఏప్రిల్ 30(నడిగూడెం) కుక్కలు దాడిలో 31 గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నడి గుడెం గ్రామానికి చెందిన వట్టె సతిష్ గోర్రె…
చిన్ననాటి స్మృతులను పంచుకున్న పూర్వ విద్యార్థులు
95- 96 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఘనంగా ఆత్మీయ సమ్మేళనం జనం న్యూస్ 01 మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995 96 సంవత్సరంలో చదివిన పూర్వ…
బిఆర్ఎస్ పార్టీకి షాక్
కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న బిఅర్ఎస్ పార్టీ కాగజ్ నగర్ మండల అధ్యక్షుడు జనం న్యూస్ ఏప్రిల్ 30 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకాగజ్ నగర్ పట్టణ కేంద్రం కాపు వాడలోని ఎమ్మెల్సీ నివాసంలో బి ఆర్…
మేడే ను జయప్రదం చేద్దాం
జనం న్యూస్ ఏప్రిల్ 30 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణ గ్రామ పంచాయితీ కార్మికుల యూనియన్ సీఐటీయూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి. ముఖ్య అతిథులుగా విచ్చేసిన సి.ఐ.టి.యు జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ… మే ఒకటో…
ప్రతిభ చాటిన విష్ణు ఉన్నత పాఠశాల విద్యార్థులు
జనం న్యూస్. ఏప్రిల్ 30. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి.వి.ఆర్ ఐటి విష్ణు ఉన్నత పాఠశాల విద్యార్థులు 2024. 2025. విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ…