• January 17, 2026
  • 61 views
పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ బుర్ర రాముల గౌడ్

జనం న్యూస్18జనవరి పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయిత్తుపల్లి గ్రామంలో మేఘ ఉచిత పశు వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరైఏఎంసి చైర్మన్ బుర్ర రాములు,గౌడ్ గ్రామ సర్పంచ్ మ్యాకల అంజమ్మ మల్లయ్య తో కలిసిప్రారంభించారు.అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్…

  • January 17, 2026
  • 62 views
జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండల్‌లో ఘనంగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ఇప్పుడు ఉత్కంఠభరితమైన ఫైనల్‌కు చేరుకుంది.

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 17 ఈ టోర్నమెంట్‌లో మొత్తం 48 క్రికెట్ జట్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించగా, కఠిన పోటీల అనంతరం మంద గుబిడి తాండ జట్టు మరియు గుడిపల్లి జట్టు ఫైనల్‌కు…

  • January 17, 2026
  • 68 views
“కూటమి ప్రభుత్వం దళితులపై దాడులు హత్యలు ఆపాలి-వైసిపి “

పయనించే సూర్యుడు జనవరి 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న కూటమి ప్రభుత్వం దళితులపై దాడులు హత్య రాజకీయాలు రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఆపాలని లేకపోతే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని నంద్యాల వైఎస్ఆర్సిపి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరుపతియ్య జిల్లా క్రిస్టియన్…

  • January 17, 2026
  • 65 views
తీన్మార్ మల్లన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జయ్

జనం న్యూస్ జనవరి 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం శాయంపేట మండలం కేంద్రంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పుట్టినరోజు వేడుకలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా ఉమ్మడి…

  • January 17, 2026
  • 65 views
చొల్లంగి తీర్థం చూద్దాం రండికాట్రేనికోన,

జనం న్యూస్ జనవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ సముద్ర తీర ప్రాంతంలో కొలువై ఉన్న కాలభైరవుని క్షేత్రం పరమ పవిత్రమైనది. సంతానం లేని స్త్రీలు కాలభైరవుని క్షేత్రంలో నిదురిస్తే వారికి పిల్లలు పుడతారని ప్రతీతి. దీంతో ఈ క్షేత్రానికి…

  • January 17, 2026
  • 81 views
డబల్ ఇంజన్ సర్కారు వలన ఆంధ్రప్రదేశ్ కి 270 ప్రాజెక్టులు : మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ జనవరి 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ డబల్ ఇంజిన్ సర్కారు ఉండటం వలన రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ సహాయ సహకార వల్ల దేశంలో ఏ రాష్ట్రo లో లేని విధంగా 270 ప్రాజెక్టులను…

  • January 17, 2026
  • 84 views
అనకాపల్లిలో భాజపా విజయోత్సవ ర్యాలీ

జనం న్యూస్ జనవరి 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి : మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని, ఈ రోజు ఉదయం 11:00 గంటలకు అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయం…

  • January 17, 2026
  • 73 views
ఘనంగా కొప్పిగుంట ప్రాథమిక పాఠశాల శత వసంతాల వేడుక

జనం న్యూస్ జనవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం కొప్పిగుంట గ్రామంలో ఎందరో విద్యార్థుల జీవితాలలో వెలుగు రేఖలు ప్రసరింపజేసి ఎందరికో ఉజ్వల భవిష్యత్తును అందించిన మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల స్థాపించి వందేళ్లు పూర్తి…

  • January 17, 2026
  • 111 views
బిచ్కుంద బంద్ ప్రశాంతం

బిచ్కుంద జనవరి 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో ప్రసిద్ధి చెందిన కాశి విశ్వనాథ ఆలయ, బండయప్ప మాట సంస్థాన్ పీఠాధిపతి శ్రీ సద్గురు సోమలింగ శివ చర్య స్వామి పై జుక్కల్ మాజి ఎమ్మెల్యే హనుమంత్ షిండే…

  • January 17, 2026
  • 76 views
జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్ మండల్ లచ్చు నాయక్ తండ గ్రామంలో గ్రామ సర్పంచ్ ప్రేమ్ సింగ్ రాథోడ్

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ జనవరి 17 ఆధ్వర్యంలో గృహ జ్యోతి పథకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొని గృహ జ్యోతి పథకం కింద అర్హులైన గ్రామ ప్రజలకు సర్టిఫికెట్స్‌ను అందజేశారు.…