• July 1, 2025
  • 30 views
కార్మికులను తగ్గించే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి

జనం న్యూస్ జులై 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కార్మికులను తగ్గించే నిర్ణయాలను వెనక్కి తీసుకోవలని ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ మేజర్ పంచాయతీ…

  • July 1, 2025
  • 25 views
సీపీఐ మ‌హాస‌భ‌లకు సంసిద్దం కావాలిజులై5 స్మార్ట్ మీట‌ర్ల ఏర్పాటుకు వ్య‌తిరేకంగా జ‌రిగే నిర‌స‌నను విజ‌య‌వంతం చేయాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 1 రిపోర్టర్ సలికినీడి నాగు ఈ నెల 9న నిర్వ‌హించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి సీపీఐ జిల్లా కార్య‌ద‌ర్శి మారుతీవ‌ర‌ప్ర‌సాద్చిల‌క‌లూరిపేట‌ దేశం కోసం, దేశ ప్రజల కోసం జరిగిన అనేక ప్రజా…

  • July 1, 2025
  • 29 views
జూలై 9న కార్మిక, కర్షక సమ్మెను జయప్రదం చేద్దాం

సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం. శ్రీనివాస్. జనం న్యూస్ జులై 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కాగజ్ నగర్ పట్టణ ములో వివిధ పిఎహెచ్ సి లలో నౌగాం బస్తి. సర్ సిల్క్. భట్టుపల్లి నజురోల్ నగర్.ఆయా వైద్యాధికారులకు జూలై 9…

  • July 1, 2025
  • 36 views
ఎల్ హెచ్ పి ఎస్ 29వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు

జనం న్యూస్ 01 జులై కొత్తగూడెం బస్టాండ్ ఏరియాలో ఒక చిల్డ్రన్స్ పార్క్ ముందు ఈరోజు ఉదయం 11 గంటలకి ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో ఎల్ హెచ్ పి ఎస్ 29వ వార్షికోత్సవ…

  • July 1, 2025
  • 26 views
మాస్టర్ మైండ్స్ కళాశాల లో రక్త దాన శిబిరం

జనం న్యూస్ జూలై 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జాతీయ 77 వ చార్టెడ్ అకౌంట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమీర్పేట్ లోని మాస్టర్ మైండ్స్ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం కళాశాల…

  • July 1, 2025
  • 24 views
నర్సరీల నిర్వహణను మరింతగా మెరుగుపర్చాలి..!

జనంన్యూస్ 01.నిజామాబాదు. ప్రతినిధి. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి వన మహోత్సవంలో కీలకమైన నర్సరీల నిర్వహణలో మరింతగా మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం ఆయన ఇందల్వాయి మండలం గౌరారంలో కొనసాగుతున్న నర్సరీని తనిఖీ చేశారు. పంపిణీకి సిద్ధంగా ఉన్న వివిధ…

  • July 1, 2025
  • 23 views
వ్యాపార కేంద్రాలుగా మారుతున్న ప్రైవేట్ పాఠశాలలు…!

జనంన్యూస్. 01.నిజామాబాదు. ప్రతినిధి. ఇష్టారీతినా ఫీజులు వసూలు చేస్తూ, పబ్బం గడుపుతున్నటువంటి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు.. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు…. ఫీజు తల్లిదండ్రులకు భారంగా మారినప్పటికీ తమ పిల్లల భవిష్యత్తు ప్రైవేట్ పాఠశాల లోనే బాగుపడుతుందని భావించి, విద్య…

  • July 1, 2025
  • 24 views
దోమల నివారణకు అవగాహన ర్యాలీ

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 1 రిపోర్టర్ సలికినీడి నాగు డెంగ్యూ మాసోత్సవం లో భాగంగా మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం నందు విద్యార్థిని విద్యార్థులకు ప్రైమరీ హెల్త్ సెంటర్ పోలిరెడ్డిపాలెం సిబ్బంది పి వెంకటేశ్వరరావు, టి,వెంకట్రావు…

  • July 1, 2025
  • 30 views
చిరుధాన్యాల సాగులో మెళకువలపై వీడియో కాన్ఫరెన్స్

జనం న్యూస్ జూలై 1 నడిగూడెం మండలం లోని సిరిపురం క్లస్టర్ రైతు వేదిక నందు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.వ్యవసాయ శాస్త్రవేత్తలు ఖరీఫ్ లో చిరు ధాన్యాల సాగుబడి మెళకువలు,పశుపోషణ-సంరక్షణకొబ్బరి తోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించారు.అనుభవజ్ఞులైన రైతులు తమ…

  • July 1, 2025
  • 21 views
కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు …

జుక్కల్ జులై 1 జనం న్యూస్ నిజామాబాద్ జిల్లా నూతన ఇంచార్జి మంత్రిగా నియమితులైన రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ లోని ఈవీఎం గార్డెన్స్ లో జరిగిన…

Social Media Auto Publish Powered By : XYZScripts.com