• January 17, 2026
  • 71 views
అపూర్వ సమ్మేళనానికి సమాయత్తం

సిద్దిపేట: 17 జనవరి శనివారం జనం న్యూస్ ; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, సిద్దిపేట అధ్యయన కేంద్రంలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత పూర్వ…

  • January 17, 2026
  • 78 views
తర్లుపాడులో వెలుగు కాశీరావు ఆధ్వర్యంలో ఘనంగా ‘సంక్రాంతి ముగ్గుల పోటీలువిజేతలకు బహుమతులు అందజేసిన జనసేన ఇన్‌చార్జి ఇమ్మడి కాశీనాథ్

జనం న్యూస్. తర్లుపాడు మండలం జనవరి 17 సంక్రాంతిపండుగనుపురస్కరించుకునిమార్కాపురం జిల్లా, తర్లుపాడు మండలం, తర్లుపాడు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ముగ్గుల పోటీలను అత్యంత వైభవంగా నిర్వహించారు. జనసేన మండల నాయకులు వెలుగు కాశి రావు ఆధ్వర్యంలో జరిగిన…

  • January 17, 2026
  • 74 views
నేడు కుంచంగి గ్రామంలో సీతారాముల వారి తీర్థ మహోత్సవం

జనం న్యూస్ జనవరి 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా కుంచంగి గ్రామంలో నేడు 17వ తేదీ శనివారం శ్రీ సీతారాముల వారి తీర్థ మహోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరుగుచున్నది. తెల్లవారు 5 గంటల నుండి సీతారాములు వారిని…

  • January 17, 2026
  • 115 views
ధూప దీప నైవేద్య పథకం పై దుష్ప్రచారం మానుకోవాలి

జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 17 పెబ్బేరు శనివారం ధూప దీప నైవేద్య పథకం తో పాటు అర్చకుల పై పలువురు చేస్తున్న దుష్ప్రచారం మానుకోవాలని వనపర్తి జిల్లా అధ్యక్షులు పీవీ లక్ష్మీకాంతచార్యులు జిల్లా ప్రధాన కార్యదర్శి…

  • January 17, 2026
  • 79 views
రోడ్డు భద్రత నియమాల ప్రాముఖ్యతపై అవగాహన..!

జనం న్యూస్ 17 జనవరి 2026 జోగులాంబ గద్వాల్ జిల్లా: రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ప్రజల వాహనదారుల ప్రాణాల రక్షణే ముఖ్య ఉద్దేశ్యం తో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన “అరైవ్- అలైవ్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస…

  • January 17, 2026
  • 80 views
ఆత్మహత్య చేసుకున్న జూనియర్ వైద్యురాలికి డిసిసి అద్యక్షులు రాజీవ్ రెడ్డి నివాళి

జనం న్యూస్ 17 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జూనియర్ వైద్యురాలు లావణ్య కుటుంబానికి సంతాపం తెలిపిన జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు రాజీవ్ రెడ్డి జోగులాంబ గద్వాల…

  • January 17, 2026
  • 77 views
సీనియర్ జాతీయస్థాయి మాడ్రన్ కబడ్డీ పోటీలకు జయశంకర్ జిల్లా క్రీడాకారులు

జనం న్యూస్ జనవరి 17 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహ ముత్తారం మండలకేంద్రానికి చెందిన పుట్టల విష్ణువర్ధన్ స్తంభంపల్లి పి పి గ్రామానికి చెందిన పసుల రామ్ అనే ఇద్దరు క్రీడాకారులు గత నెల 26నుండి 28 తేదీలలో ఖమ్మం జిల్లాలోని…

  • January 17, 2026
  • 82 views
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

జనం న్యూస్ డిసెంబర్(17) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి మండల కేంద్రంలో శనివారం ఉదయం నల్లగొండ నుండి కారులో పాఠశాలలు ప్రారంభ కావడంతో ఉపాధ్యాయులు వస్తుండగా కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే మృతి చెందినది. మిగతా…

  • January 17, 2026
  • 81 views
కనుమపై ‘శుక్రవారం’ ప్రభావం: మాంసం దుకాణాలు వెలవెల.. ధరలు ఇలా!

జనం న్యూస్‌ 17 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ నిన్న కనుమ పండగ సందర్భంగా మాంసం ప్రియులకు తిందాం అని ఉన్నా శుక్రవారం సెంటిమెంట్‌తో ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో చికెన్‌, మటన్‌ షాపులు కొనుగోళ్లు లేక వెలవెలబోయాయి.కాగా…

  • January 17, 2026
  • 79 views
ఆకట్టుకున్న డాన్స్ పోటీలు

విజేతలకు బహుమతుల ప్రధానం జనం న్యూస్, జనవరి 17,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామ పంచాయతీ కడపాలెంలో కనుమ పండుగ సందర్బంగా డాక్టర్ మేరుగు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన డాన్స్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు.క్లాసికల్,జానపద నృత్యాలు, సినిమా మరియు…