జనం న్యూస్- డిసెంబర్ 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి కోకో పోటీలకు ఎంపికైనట్లుగా ప్రిన్సిపల్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 6 7 తేదీలలో సికింద్రాబాద్ వెస్లీ బాయ్స్ జూనియర్ కళాశాలలో…
జనం న్యూస్ డిసెంబర్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం.05-12-25 శుక్రవారం మధ్యాహ్నం 3.00 గంటలకు ముమ్మడివరం మండలం తానేలంక గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న బాలిక అదృశ్యంపై మాజీ శాసనసభ్యులు…
జనం న్యూస్ డిసెంబర్ 5 చిలిపి చెడు మండల ప్రతినిధి చిలిపి చెడు మండలంలో ఫైజా బాద్ గ్రామములో ఎఫ్.ఈ.ఓ. పర్టిలైజర్, సీడ్స్ షాప్ను శుక్రవారం ఏ.డీ.ఏ.పుణ్యవతి ఆకస్మికంగా తనిఖీ చేశారు .యూరియా, కాంప్లెక్స్ ఎరువుల నిల్వ, అమ్మకాలు ఈ పాస్…
జనం న్యూస్ డిసెంబర్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ గోకవరం మండలం, జి. కొత్తపల్లి గ్రామములో ఆదర్శ ప్రైమరీ & హైస్కూల్ నందు డిసెంబర్ 5 మరియు 6 వ తేదీల్లో వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్ ) జరుపబడుతుందిని…
జనం న్యూస్ డిసెంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గంగిరేణి గూడెం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ప్రజలకు సేవ చేయడం కోసం గ్రామాని అభివృద్ధి చేయడం కోసం నిత్యం ప్రజల కోసమే పని చేస్తానని యువత…
జనం న్యూస్ డిసెంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామర కొండ హిమబిందు నామినేషన్ వేసినట్లు తెలంగాణ ఉద్యమకారుడు దామర కొండ కొమురయ్య తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్05- 12- 2025 సజ్జాపూర్ గ్రామం అంటేనే ఒక చరిత్ర ఈసారి ఆ చరిత్రను తిరగరాసే అభ్యర్థి ఎవరు ఈసారి రెండువైపులా బలమైన అభ్యర్థులు పద్మమ్మగారు కాంగ్రెస్ మరియు కొత్తకాపు రేణుక రెడ్డి…
జనం న్యూస్ 06 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ 500 నోటుకు, కోటర్ సీసకు, చికెన్ ముక్కకు ఓటు అమ్ముకొని ఆత్మగౌరవం చంపుకోవద్దు ఓటు మన తల్లి, చెల్లి, కొడుకు లాంటిది మాచర్ల…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్05- 12- 2025 సజ్జాపూర్ గ్రామం అంటేనే ఒక చరిత్ర ఈసారి ఆ చరిత్రను తిరగరాసే అభ్యర్థి ఎవరు ఈసారి రెండువైపులా బలమైన అభ్యర్థులు పోటీ చేయడం వల్లే ఎన్నికల నామినేషన్ తర్వాత…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 05మొగుడంపల్లి మండలం ఔరంగ్ నగర్ గ్రామంలో బంగారు రాములు ప్రజా సేవే లక్ష్యంగా గ్రామ అభివృద్దే ద్యేయంగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నాడు.ఎన్నో సంవత్సరాలుగా…