సంక్షేమ పథకాలకు అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలి -కమిషనర్ దండు శ్రీనివాస్
జనం న్యూస్- జనవరి 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ నాలుగవ వార్డుకు సంబంధించిన గ్రామసభను స్థానిక బాలికల పాఠశాలలో నిర్వహించారు, ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్ మాట్లాడుతూ నందికొండ మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు…
బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన యువ నాయకుడు
జనం న్యూస్. జనవరి 24. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్):-హ త్నూర మండల బోర్పట్ల గ్రామానికి చెందిన బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు మాజీ సీనియర్ విలేకరి స్వర్గీయులు శ్రీ కొప్పు నరసింహులు కుమారుడు…
పేకాట స్థావరలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి..ఏడు గురి పై కేసు నమోదు
జనం న్యూస్ జనవరి 24 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ. డీవీ.శ్రీనివాస రావు , ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆసిఫాబాద్, ఆసిఫాబాద్ మండలలో వివిధ గ్రామాల్లో పేకాట ఆడుతున్నారు అన్న సమాచారం మేరకు శుక్రవారం టాస్క్ఫోర్స్ పోలీసులు…
రోగులకు మెరుగైన వైద్య సేవలుఅందించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ….
బిచ్కుంద జనవరి 24 జనం న్యూస్:- కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలు…
రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ ని సత్కరించిన జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడు కంచర్ల బాబి
జనం న్యూస్ జనవరి 24 అమలాపురం:- ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కంచర్ల బాబి ఆధ్వర్యంలో సంఘ సభ్యులు మరియు తాటిపాక ఆర్యవైశ్య వ్యాపార సంఘ సభ్యులు ఇటీవల రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్…
ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు
జనం న్యూస్ జనవరి 24 కాట్రేనికోన:- కాట్రేనుకున మండల, సత్తమ్మచెట్టు గ్రామము నందు ఉచిత పశు వైద్య శిభిరం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమాన్ని గ్రామ ఎక్స ఛైర్మెన్ శ్రీ నాగిడి నాగేశ్వరా రావు గారు టీడీపీ నాయుకులు, మరియు…
జైనూర్ పోలీస్ స్టేషన్ లో యువతీ మిస్సింగ్ కేసు నమోదు: జైనూర్ ఎస్సై సాగర్
జనం న్యూస్ 24.జనవరి. కొమురంభీమ్ (ఆసిఫాబాద్) జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్:- జైనూర్ :యువతి అదృశ్యమైన సంఘటన జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం జైనూర్ ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం…జైనూర్ మండలం శివనూర్ గ్రామానికి చెందిన యువతి…
కేంద్ర పెత్తనంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదు..
▪ టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్.. జనం న్యూస్ //24//జనవరి //జమ్మికుంట //కుమార్ యాదవ్.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ బిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు…మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి విద్యా శాఖను తన వద్దనే ఉంచుకున్నారన్నారు.వీసీల,నియామకాలపై కేంద్రం పెత్తనాన్ని రేవంత్ రెడ్డి…
ప్రజాపాలన గ్రామసభలో ప్రజలకు అవమానంకుర్చీల కరువు
జనం న్యూస్ జనవరి 25 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- ప్రజాపాలన గ్రామసభలో ప్రజలకు అవమానం జరిగి కుర్చీలు కరువైన సంఘటన మునగాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే నాలుగో రోజు మునగాల మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభల్లో కుర్చీలు…
రేపు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమము
జనం న్యూస్ జనవరి 24 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం 1999 2000 సంవత్సరము బ్యాచ్ కార్యక్రమము చేపడుతున్నాము ఈ కార్యక్రమానికి విద్యార్థులు అందరూ సహకరించి క్రమశిక్షణతో వివాదాలు…