జనం న్యూస్ 17 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలోని గుర్ల, గరివిడి, రాజాం మరియు రేగిడి ఆముదాలవలస పోలీసు స్టేషన్లను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జనవరి 16న సందర్శించి, పోలీసు స్టేషను ప్రాంగణాలను పరిశీలించారు. అనంతరం…
జనం న్యూస్ 17 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నెల్లిమర్లలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని రాముని సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గేదల తుహిన్ కుమార్ శుక్రవారం పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు పూర్ణకుంభంతో స్వాగతం…
జనం న్యూస్ 17 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలో సంక్రాంతి పండగ సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో మందుబాబులు వైన్ షాపులు, బార్లకు క్యూ కట్టారు. ఏకంగా రూ.13.81…
జనంన్యూస్. 17.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. జన్మనిచ్చిన ఊరుకు ఏదో చేయాలి అనే సంకల్పంతో తన స్వగ్రామం న్యావనంది గ్రామానికి చెందిన ఎన్నారై దేవి రెడ్డి నాగేష్ గ్రామానికి ఫ్రీజర్ బహూకరించడం జరిగింది. నాగేష్ నాయనమ్మ దేవి రెడ్డి సత్తవ్వ. మరణించగా శవపేటిక వేరే…
బిచ్కుంద జనవరి 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన బండయప్ప మఠం పీఠాధిపతి శ్రీ సోమయ్యప్ప గారిపై 14-01-2026 నాడు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు జనవరి 16, కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ నందలూరు మండలం లోని వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి స్వగృహం నందు కనుమ పండుగ పండగ సందర్భంగా వైయస్సార్…
జనం న్యూస్ నందలూరుఅన్నమయ్య జిల్లా. రాజంపేటనియోజకవర్గం,నందలూరు మండలంలోని చెన్నయ్య గారి పల్లె స్వగృహం నందు పార్లమెంట్ సభ్యులు ఎంపీ మేడ రఘునాథరెడ్డి తనస్వగృహంనందలూరు వైఎస్సార్సీపి పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు అభిమాన లురాజ్యసభ సభ్యులు తిరుపతి పార్లమెంటు పరిధి పరిశీలకులు మేడా…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. వాట్సాప్ గ్రూపుల్లో రూ.5 వేలు వస్తాయని లింక్స్ షేర్ చేయమని వస్తున్న మెసేజ్ లను నమ్మవద్దని నందలూరు ఎస్సై మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని,ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని…
జనంన్యూస్. 16.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజమాబాద్ జిల్లాలో రాబోయే వేసవి కాలంలో తాగు నీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ అంకిత్ మిషన్ భగీరథ మరియు పంచయతిరాజ్ డిపార్ట్మెంట్…
జనం న్యూస్ జనవరి 16, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో MEPMA ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.2 కోట్ల 15 లక్షల బ్యాంక్ రుణాల చెక్కులను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి…