జనం న్యూస్ అల్లాదుర్గ్ మండల్ మెదక్ జిల్లా4/12/2025 గురువారం అల్లాదుర్గ్ మండల పరిధిలో గల హనుమాన్ ఆలయంలో దత్త జయంతి వేడుకలతో పాటు దాసాంజనేయ స్వామి నాలుగవ వార్షికోత్సవ పూజలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి…
జనం న్యూస్ 04 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఎలాంటి వేలం పాట లేకుండా ఐక్యమత్యంతో సర్పంచ్ గా – ఎన్నుకున్న బిజ్వారం గ్రామ ప్రజలు. బిజ్వారం గ్రామ ప్రజల ఐక్యమత్యం…
జనం న్యూస్ డిసెంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఎన్నికల సర్పంచ్ నామినేషన్ స్వీకరణ ఘట్టం ప్రారంభమైంది వివిధ గ్రామాల్లో పంచాయతీ ఆశావాహులు తమ నామినేషన్లను ఎంతో ఉత్సాహంగా దాఖల్ చేశారు మండల పరిధిలోని 24…
జనం న్యూస్ డిసెంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా చూసుకోవాలి సీఐ పి రంజిత్ రావు సూచించారు మండలంలోని వివిధ…
జనం న్యూస్ 04 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గ్రామాలును అభివృద్ధి చేయటానికి ఎర్త్ సమ్మిట్ దోహదపడుతుందని విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున బుధవారం తెలిపారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత, ఆర్థిక నూతన పరిష్కారాలపై దృష్టి…
జనం న్యూస్ 04 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ భామిని మండలంలో ఈ నెల 5న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కార చర్యలపై కదలిక వస్తుందా? అని ప్రజలు…
జనం న్యూస్ 04 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి రాజమహేంద్రవరం మోరంపూడి ఫ్లెఓవర్ కింద బుధవారం చనిపోయి ఉన్నాడు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి బొమ్మూరు పోలీసులు తరలించారు. సదరు వ్యక్తి…
ఫారెస్ట్ అధికారుల కనుసన్నల్లోనే అక్రమ రవాణా మామూళ్ల మత్తులో అటవీ శాఖ అధికారులు రెచ్చిపోతున్న స్మగ్లర్లు రాజకీయ నాయకుల కలప స్మగ్లింగ్ జనం న్యూస్ 04 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ అటవీ అధికారుల కంటే ఫారెస్ట్ అధికారులు…
బిచ్కుంద డిసెంబర్ 3 జనం న్యూస్కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద బస్టాండ్ వద్ద గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా బుధవారం నాడు ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీలు చేశారు. వాహనాలపై ఉన్న ఫైన్లు గాని డ్రైవింగ్ లైసెన్సులు, ఇన్సూరెన్స్ కాగితాలు,…
జనం న్యూస్- డిసెంబర్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ హిల్ కాలనీ పిఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో బుధవారం ప్రపంచ వికలాంగుల దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో…