మట్టి వినాయకుడిని పూజిద్దాం శ్రీ వాణీ స్కూల్ డైరెక్టర్ సి.హెచ్ .సత్యం
జనం న్యూస్ ;25 ఆగస్టు సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్: శ్రీవాణీ స్కూల్ భారత్ నగర్ సిద్దిపేటలో సోమవారం రోజున వినాయక చవితి ముందస్తుగా విద్యార్థులు మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను తీసుకువచ్చి ప్రదర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సి.హెచ్…
కోతులు కుక్కల దాడుల నుంచి తమను కాపాడాలని స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ & ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ విద్యార్థుల ప్రచార ర్యాలీ
సమాచార హక్కు మానవహక్కు లా సమితి ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టర్ ఆదేశానుసారం అవగాహన కార్యక్రమం జనం న్యూస్- ఆగస్టు 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ మరియు స్కూల్ ఆఫ్…
నలంద విద్యాలయం లో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
జనం న్యూస్ ;25 ఆగస్టు సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్: సిద్దిపేట పట్టణంలోని నలంద విద్యాలయం ఆధ్వర్యంలో ఈరోజు మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి మట్టి గణపతి విగ్రహాలను వినియోగించాలని ఆకాంక్షిస్తూ, శ్రీ…
రేషన్ డీలర్ల కమిషన్ నిధులు వెంటనే విడుదల చేయాలి.హత్నూర తాసిల్దార్ పర్వీన్ షేక్ కు వినతిపత్రం అందజేసిన డీలర్లు
జనం న్యూస్.ఆగస్టు25. సంగారెడ్డి జిల్లా. హత్నూర. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం పిలుపు మేరకు రేషన్ డీలర్లకు చెల్లించాల్సిన కమిషన్ నిధులను వెంటనే విడుదల చేయాలని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్…
రైతులకు షరతులు లేకుండా యూరియా ఎరువులను సరఫరా చేయాలి రైతుల పంటలకు రైతు భీమా ను అమలు చేయాలి
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఆగస్టు 25 : సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు . ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి జాగర్లమూడి రంజిత్ కుమార్, రైతు…
21 మంది ఫుడ్ ఫైజాన్ తో అస్వస్థకు గురైన విద్యార్థులు
బిచ్కుంద ఆగస్టు 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని శెట్లుర్ గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్ కావడంతో సోమవారం రోజు 28 మంది హాజరు కాగా అందులో నుంచి 21 మంది…
జిల్లాస్థాయి సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన పాటూరు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఈనెల 24వ తేదీన రాజంపేట గవర్నమెంట్ హై స్కూల్లో జరిగిన జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో, అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన నందలూరు…
బుద్ధవనం సందర్శన అద్భుతమైన అనుభూతి
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ జనం న్యూస్-ఆగస్టు 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నాగార్జునసాగర్ లో తెలంగాణ టూరిజం నిర్మించిన బుద్ధవనం సందర్శన అద్భుతమైన గొప్ప అనుభూతిని ఇస్తుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్…
విద్యార్థులకు హెచ్ఐవి/ ఎయిడ్స్ మరియు మాదక ద్రవ్యాలు (డ్రక్స్) పై అవగాహన కార్యక్రమం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 25 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో…
నందలూరు పోలీసు స్టేషన్ ఆవరణములో పీస్ కమిటీ మీటింగ్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. వినాయక చవితి పండుగను దృష్టిలో ఉంచుకొని ఈరోజు రాజంపేట రూరల్ సీఐ బివి రమణ ఆధ్వర్యంలో నందలూరు పోలీస్ స్టేషన్ ఆవరణ నందు పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడమైనది, రాబోవు వినాయక చవితి…












