• April 3, 2025
  • 162 views
రేషన్ కార్డున్న ప్రతిఒక్కరికి సన్నబియ్యం అందజేత

పేదోళ్ళు సన్నబియ్యం తినాలనే లక్ష్యం కాంగ్రెస్ పార్టీది మండల అధ్యక్షులు కొత్తపెళ్లి మోహన్ రెడ్డి జనం న్యూస్ 2025 ఏప్రిల్ 3 ( భీమవరం మండల ప్రతినిధి కాజీపేట రవి ) భీమారం మండలంలోని బుధవారం రోజున చెన్నూరు నియోజకవర్గం శాసనసభ్యులు…

  • April 3, 2025
  • 29 views
నేటి నుండి శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి జాతర

బీరప్ప స్వామి కామరాతి- కళ్యాణ మహోత్సవము జనం న్యూస్ ఏప్రిల్ 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి జాతర మొదలవుతుంది స్వస్తి శ్రీ విశ్వా వసు నామ…

  • April 3, 2025
  • 32 views
ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్ర పఠానికి ఘన నివాళి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 3 రిపోర్టర్ సలికినీడి నాగరాజు హైందవ పరిరక్షణ కోసం పోరాటం చేసిన యోధుడు : ప్రజా సంఘాల నాయకులు. ఛత్రపతి శివాజీ తన ప్రజల కోసం నిరంతరం కృషి చేశారని, సామ్రాజ్యాలను ఏర్పాటు…

  • April 3, 2025
  • 26 views
బూసాయవలసలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్న స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు..

జనం న్యూస్ 03 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక బొబ్బిలి నియోజకవర్గం, రామభద్రపురం మండలం, బూసాయవలసలో SSD కన్వెన్షన్ హాల్ యందు శ్రీ గంటా తిరుపతిరావు గారు కుమారిని వివాహ వేడుకకు హాజరైన గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ…

  • April 3, 2025
  • 28 views
ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు

జనం న్యూస్ 03 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నాగావళి ఎక్సప్రెస్‌ రైలు పట్టాలు తప్పిన ఘటనాఫ్థలాన్ని విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పరిశీలించారు. రైలు ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఘటనస్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల…

  • April 3, 2025
  • 27 views
వెల్లువెత్తిన అభిమానం… ప్రముఖులు, అభిమానుల తాకిడితో జనసంద్రంగా మారిన చిన్న శ్రీను గారి కుమారుని పెద్ద కర్మ కార్యక్రమం….

జనం న్యూస్ 03 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త అయిన శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారి ద్వితీయ పుత్రుడు కీ శే మజ్జి…

  • April 3, 2025
  • 28 views
పొద్దు తిరుగుడు పంట కొనుగోలు ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ సౌజన్య రమేష్…..

మద్నూర్ ఏప్రిల్ 3 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో గురువారం నాడు మద్నూర్ మార్కెట్ యాడ్ లో జుక్కల్ శాసనసభ్యులు ఆదేశాల మేరకు పొద్దు తిరుగుడు పంట…

  • April 3, 2025
  • 25 views
కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు సి.సి.టి.ఎన్.ఎస్.లో నిక్షిప్తం చేయాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐజి పర్సనల్స్ ఎస్.హరికృష్ణ, ఐ.పి.ఎస్. జనం న్యూస్ 03 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో ఏప్రిల్ 2న జిల్లా పోలీసుకార్యాలయంలో నిర్వహించిన మాసాంతర…

  • April 3, 2025
  • 31 views
బిఆర్ఎస్ కు భారీ షాక్ కాంగ్రెస్‌ పార్టీలో భారీగా చేరికలు

జనం న్యూస్ ఏప్రిల్ 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని గ్రామానికి బాంబర గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌, నాయకులు బెండరే క్రిష్ణ డా చంద్ర శేఖర్ ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు…

  • April 3, 2025
  • 25 views
హెచ్ సి యు భూములు అమ్మకాన్ని వెనక్కి తీసుకోవాలి బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ

జనం న్యూస్ ఏప్రిల్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రజా ప్రభుత్వం పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్ముకోవాలని చూడడం ఎంత వరకు న్యాయమని బి ఆర్ ఎస్ రాష్ట్ర…

Social Media Auto Publish Powered By : XYZScripts.com