నూతన బూత్ కమిటీ అధ్యక్షునిగా లక్ష్మణ్
జనం న్యూస్ 16.1.2024 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు చేగుంట మండల్ రుక్మాపూర్ విలేజ్ లో బిజెపి నూతన బూత్ కమిటీ అధ్యక్షునిగా మేకల లక్ష్మణ్ సన్నాఫ్ నర్సింలు ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో…
క్రీష్ణయ్య కు నివాళులర్పించిన ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
జనం న్యూస్ జనవరి 16 మండలం పెన్ పహాడ్: మండల పరిధిలోని గాజుల మల్కాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి వెంకన్న గౌడ్ తండ్రి గారైన చీదెళ్ళ పి ఎ సి ఎస్ డైరెక్టర్ మామిడి క్రిష్ణయ్య…
గ్రామ/వార్డు సభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక … జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
జనం న్యూస్, జనవరి 17, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి * ఏ పథకానికి ఎవరికి ఒక రూపాయి ఇవ్వవద్దు * 4 నూతన పథకాల అమలు నేపథ్యంలో దళారుల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ పత్రిక ప్రకటన విడుదల చేసిన జిల్లా…
సర్వేను పకడిబందిగా నిర్వహించాలి
జనం న్యూస్ జనవరి 17 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా పథకంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం గురువారం మునగాల మండల పరిధిలోని మాధవరం,రేపాల,కలకోవా, గణపవరం రెవెన్యూ…
పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు
జనం న్యూస్ 16జనవరి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరము లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మండల పరిధిలోని 23 గ్రామ పంచాయతీ…
సర్వీస్ ప్రోవైడర్స్ మేళను ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి
జనం న్యూస్ జనవరి 16 (మాచర్ల ) :- మాచర్ల మున్సిపల్ ఆఫీస్ లో జరిగినటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ మేళ లో ముఖ్యఅతిథిగా శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన సర్వీస్ ప్రొవైడర్స్…
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా వరుకూటి మదన్ రావు ఎంపిక..
జనం న్యూస్ //జనవరి 16//జమ్మికుంట //కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా వరుకుటి మదన్ రావు ఎంపికయ్యారు.కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ చేతుల మీదుగా ఇల్లంతకుంట మండలం కనగర్తి గ్రామ నివాసి అయిన కాంగ్రెస్ నాయకుడు…
ఇందిరమ్మ సర్వే పరిశీలించిన కాంగ్రెస్ యువజన ఉప అధ్యక్షులు కిషన్
జనం న్యూస్ జనవరి 16 వాంకిడి మండల కేంద్రం లో జరుగుతున్న ఇందిరమ్మ ఇంటింటి సర్వే కాంగ్రెస్ పార్టీ వాంకిడి మండల యువజన ఉప అధ్యక్షులు కిషన్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జాగ్రత్తగా ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వ…
ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలి
జనం న్యూస్ జనవరి 16 నడిగూడెం ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలని వ్యవసాయ సామాజిక కార్యకర్త మొలుగూరి గోపయ్య (గోపి ) రైతులను కోరారు. గురువారం రత్నవరంలో నిర్వహించిన గుడ్ మార్నింగ్ ఫార్మర్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత సీజన్లో ఒక…
సాగర్ సందర్శించిన కైట్ ప్లయర్స్
జనం న్యూస్- జనవరి 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను గురువారం నాడు పలు దేశాలకు చెందిన కైట్ ప్లయర్స్ సందర్శించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ప్రతి…