బిచ్కుంద నవంబర్ 30 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్ కు చెందిన సీనియర్ నాయకులు కర్కాల్ వార్ మారుతీ ముదిరాజ్ గారికి ఇటీవల హార్ట్ ఆపరేషన్ జరిగిన విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 30 ఈ కార్యక్రమంలో తర్లుపాడు మండలం ఎస్ టి యు నూతన అధ్యక్షులుగా కశ్శెట్టి జగన్ బాబును సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శిగా షేక్ నజీర్ అహ్మద్,కోశాధికారిగా సాధు అంజనీ…
ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు జనం న్యూస్ నవంబర్ 30 సంగారెడ్డి జిల్లా ఆదివారం ఉదయం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన నూతన జిమ్ను మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు ప్రారంభించారు.ప్రజల ఆరోగ్యవృద్ధి, యువత…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 30 పారిశుద్ధ్య లోపం, మురుగునీటి నిల్వపై మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రోజున చెన్నారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమానికి వెళ్తున్న మార్గంలో తర్లుపాడు…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 30. తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లి లో రైతన్న మీకోసం తర్లుపాడు మండల వ్యవసాయ శాఖ ఏఓ జ్యోష్ణ దేవి అధ్యక్షతన నిర్వహించారు, రైతుల అభివృద్ధి, ఆర్ధిక స్వావలంబన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి…
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపీఎస్ జనం న్యూస్ 30 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లా ఎస్పీ ఆదేశాలతో విజయనగరం పట్టణంలో ముందుగా గుర్తించిన 150 ప్రాంతాల్లో ప్రత్యేకంగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసు అధికారులు, సిబ్బంది.వాహన…
జనం న్యూస్ 30 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి సిహెచ్.మానవేంద్రనాథ్ రాయ్ని నవంబరు 29న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపీఎస్ మర్యాద పూర్వకంగా కలిసి, పూలమొక్కను అందజేశారు.
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 30 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా ఆర్మ్ డ్ రిజర్వు విభాగంలో అదనపు ఎస్పీగా పని చేసి, రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్సుకు బదిలీ అయిన…
జనం న్యూస్ 30 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ సాక్షి మీడియా బలహీన వర్గాలపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకుంది… మీడియా ముసుగులో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రాజకీయంగా తమను ఎదుర్కొనలేక ఎటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని తప్పుడు ఫిర్యాదులపై…
జనం న్యూస్ నవంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా ఉప్పూడి గ్రామంలో అమలాపురం రోహిణి తల్లీ పిల్లల ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ రంబాల రమేష్ సారద్యం లో, ఉచిత వైద్య శిభిరం…