బిజెపి రాష్ట్ర అధ్యక్షులు టీవీ మాధవ్ జిల్లా పర్యటన విజయవంతం చెయ్యండి
జనం న్యూస్ ఆగస్టు 22 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల బిజెపి అధ్యక్షులు సఖి రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాత ఇంజరం గ్రామంలో ఐ పోలవరం మండలకార్యవర్గ సమావేశం లో రాష్ట్ర అధ్యక్షులు శోభాయాత్ర…
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు టీవీ మాధవ్ జిల్లా పర్యటన విజయవంతం చెయ్యండి
జనం న్యూస్ఆగస్టు 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన బిజెపి తాళ్ళరేవు అధ్యక్షులు నిమ్మకాయల ఈశ్వరరావు ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం లో రాష్ట్ర అధ్యక్షులు శోభాయాత్ర కార్యక్రమం నిమిత్తం తాళ్ళరేవు మండల ఇంచార్జి గా బిజెపి ట్రెజరర్ గ్రంధి…
ఆకొండికి సినారే, దాశరథి 2025 అవార్డు పురస్కారం
జనం న్యూస్ఆగస్టు 22 కాట్రేనికోన ఆకొండికి సినారే, దాశరథి 2025 పురస్కారం. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియూ ఇందిర ఆర్ట్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రకటించిన సినారే మరియు దాశరథి ఎక్స్ లెన్స్ అవార్డు 2025 ఎలైడ్ ఆర్టిస్టు…
పత్రికా ప్రకటన తేది:20-08-25
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు జమచేయకుంటే వాహనం సీజ్ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్*వ్యక్తిగత వాహనాలపై పెండింగ్లో వున్న ట్రాఫిక్ చలాన్లు వాహనదారులు చెల్లించని పక్షంలో వాహనాన్ని సీజ్ చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ వాహనదారులకు హెచ్చరించారు. ఈ పెండింగ్…
సియం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీమణి కందుల వసంతకుమారి
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 22 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు, తాడివారిపల్లి, తుమ్మలచెరువు గ్రామాలలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంత కుమారి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు, చెక్కులు పంపిణీ కి…
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతినే పెట్టంలి?
జనం న్యూస్ 22ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి గణపతి నిమగ్నం పట్ల సంబంధిత అధికారులు నియమ నిబంధనలు పాటించాలని చెప్తున్నారు తప్ప,మట్టి గణపతిని పెట్టి -పర్యావరణాన్ని కాపాడుదామని ఆలోచన కరువైంది, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను విడనాడదాం. అనే…
సీనియర్ సహాయకుడికి ఘన సన్మానం
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 22 స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్న సిహెచ్ కోటేశ్వర్ రెడ్డి ఈనెల ఆగస్టు 15న ఉత్తమ సహాయకులుగా అవార్డు పొందిన సందర్భంగా వారిని ఇంచార్జి ఎంపీడీవో బుర్రి చంద్రశేఖర…
జోగిపేట ముదిరాజ్ సంఘం ఆవరణలో”శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
జనం న్యూస్ 22- 8- 2025 అందోల్ నియోజకవర్గం జిల్లా సంగారెడ్డి జోగిపేట పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆవరణలో ఈరోజు ఉదయం ముదిరాజుల కుల ఆరాధ్య దైవమైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణ చేపట్టే కార్యక్రమానికి భారీ సంఖ్యలో ముదిరాజ్…
మట్టి వినాయక విగ్రహాల” పంపిణీ చేసిన ‘జనసేన నాయకులు అవనాపు విక్రమ్’
జనం న్యూస్ 22 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా అంజనీపుత్ర చిరంజీవి సేవ సంఘం & అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఘననాధుని మట్టి…
విజయనగరంలో పేకాట రాయుళ్లు అరెస్ట్: సీఐ
జనం న్యూస్ 22 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం శుద్ధ వీధిలోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు టూ టౌన్ సీఐ టి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఎస్.బంగారునాయుడు ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన…












