ఇది చారిత్రాత్మక సభవిజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
ఇక్కడ జరిగే సభ చరిత్రలో నిలిచి పోతుంది ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారందరికీ సన్న బియ్యం –మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జనం న్యూస్ మార్చి 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)ఉగాది పర్వదినం రోజున…
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సలహాలు అందించాలి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
లా ఎన్ ఫోర్స్ మెంట్ పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఈఓ జనం న్యూస్, మార్చి 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి: పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సలహాలు, సూచనలు అందించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి…
బంజారా భాష 8 వ షెడ్యూల్ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం బంజారాలు హర్షం
జనంన్యూస్. 28. నిజామాబాదు. సిరికొండ. బంజారా భాష 8 వ షెడ్యూల్ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం బంజారాలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభా పరంగా అత్యధికంగా 40 లక్షల పై చిలుకు ఉన్న లంబాడి ల యొక్క మాతృ…
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య మావేశం
సబ్ టైటిల్: జనం న్యూస్ మార్చి 28 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బీర్పూర్ శాఖ సర్వసభ్య సమావేశం సంఘం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు శ్రీ ముప్పాల రామచంద్ర రావు అధ్యక్షతన…
భౌతిక రసాయన శాస్త్రం పరీక్షకు 99.9% మంది విద్యార్థులు హాజరు జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి
జనం న్యూస్ , మార్చి 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :జిల్లాలో నేడు జరిగిన భౌతిక రసాయన శాస్త్రం పరీక్షకు 99.9% మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.భౌతిక రసాయన శాస్త్రం…
రామాయంపేట్ లో ఘనంగా కోటి తలంబ్రాల దీక్ష
భద్రాచల రామయ్య కళ్యానానికి తలంబ్రాలు అందజేత రామకోటి రామరాజు నిశ్వార్థ రామభక్తికి ఘన సన్మానం మా తలంబ్రాలు భద్రాచలం వెళ్లడం అదృష్టమన్నా భక్తులు జనం న్యూస్, మార్చి 29, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ )సిద్దిపేట జిల్లా…
ఆర్మీలో ఉద్యోగం సాధించిన కరివిరాల వాసి
జనం న్యూస్ మార్చి 28 నడిగూడెం :మండలం లోని కరివిరాల గ్రామానికి చెందిన కురిపాటి రాములు, ఉప్పమ్మ దంపతుల కుమారుడు కురిపాటి నరేష్ ఆర్మీలో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో గల జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియం 2024…
“సీసీ రోడ్డు” పనులు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున అప్ప
బిచ్కుంద మార్చి 29 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో భద్రతాండా లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారంతో సీసీ రోడ్ నిర్మాణం కొరకు రూ .5 లక్షల NREGS…
“సీసీ రోడ్డు” పనులు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున అప్ప
బిచ్కుంద మార్చి 29 జనం న్యూస్ 🙁 జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో భద్రతాండా లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారంతో సీసీ రోడ్ నిర్మాణం కొరకు రూ .5 లక్షల NREGS…
10వ తరగతి పరీక్షా కేంద్రాలు పరిశీలించిన మంచిర్యాల డీసీపీ
జనం న్యూస్, మార్చి 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :ఈ రోజు జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ సిసిసి నస్పూర్ సింగరేణి కాలరీస్ హై స్కూల్ లోని పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్షా ప్రక్రియను…