జనం న్యూస్ 30 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి సిహెచ్.మానవేంద్రనాథ్ రాయ్ని నవంబరు 29న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపీఎస్ మర్యాద పూర్వకంగా కలిసి, పూలమొక్కను అందజేశారు.
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 30 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా ఆర్మ్ డ్ రిజర్వు విభాగంలో అదనపు ఎస్పీగా పని చేసి, రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్సుకు బదిలీ అయిన…
జనం న్యూస్ 30 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ సాక్షి మీడియా బలహీన వర్గాలపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకుంది… మీడియా ముసుగులో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రాజకీయంగా తమను ఎదుర్కొనలేక ఎటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని తప్పుడు ఫిర్యాదులపై…
జనం న్యూస్ నవంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా ఉప్పూడి గ్రామంలో అమలాపురం రోహిణి తల్లీ పిల్లల ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ రంబాల రమేష్ సారద్యం లో, ఉచిత వైద్య శిభిరం…
జుక్కల్ నవంబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడపగల్, జుక్కల్, బిచ్కుంద మండలాల్లో శనివారం రోజున BRS పార్టీ కార్యకర్తలతో విశాలమైన సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ మాజీ MLA హన్మంత్ షిండే గారు…
జనం న్యూస్ నవంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ*డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రాహుల్ మీనా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం…
జనం న్యూస్ నవంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం సిర్ర యానం గ్రామంలో గల బూత్ నెంబర్ 89 ను వీక్ బూత్ ఇంచార్జ్ ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్…
జనం న్యూస్- నవంబర్ 29- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నందికొండ మున్సిపాలిటీ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా దీక్ష దివస్ ను పైలాన్ కాలనీ అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.…
బిచ్కుంద నవంబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బిచ్కుంద మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లోని , ఎం ఎ తెలుగు,ఎం ఎ ఇంగ్లీష్, ఎo కాం కోర్స్ ల రెండవ మరియు…
జనం న్యూస్ నవంబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రజా సమస్యలను తీర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ఈ రోజు మురమళ్ళ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల వేదిక…