గత ప్రభుత్వం తప్పుల తడకగా మార్చిన భూరక్ష భూసర్వే సమస్యలు పరిష్కరించండి ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 28 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో భూ సమస్యలపై సమీక్ష నిర్వహించిన మాజీమంత్రి ప్రత్తిపాటి ప్రజల నుంచి వచ్చిన భూ వివాదాలు, రీసర్వే సమస్యలు పరిష్కరించాలని రెవెన్యూ సిబ్బందిని…
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను ఘనంగా సన్మానించిన పోలీస్ కమీషనర్
శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలి: పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా జనం న్యూస్, మార్చి 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :రామగుండం పోలీస్ కమిషనరేట్లో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి నేడు ఉద్యోగవిరమణ పొందిన పోలీస్ అధికారులను రామగుండం…
నడిగూడెం కోట సందర్శన
జనం న్యూస్ మార్చి 28 (నడిగూడెం ప్రతినిధి ఉపేందర్)స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు శుక్రవారం నడిగూడెం రాజావారి కోటను సందర్శించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా విద్యార్థులు కోటను సందర్శించి చరిత్రను తెలుసుకున్నారు. గ్రంథాలయము, గార్డెన్,108 అడుగులు కలిగిన…
బదిలీపై వెళ్తున్న ప్రధానోపాధ్యాయునికి సన్మానం చేసిన -తాళ్ళరాంపూర్ వీడిసి
జనం న్యూస్ మార్చి 28:నిజామాబాద్ జిల్లాఏర్గట్లమండలకేంద్రం:తాళ్ళరాంపూర్ గ్రామంలోఉన్న ప్రాథమికపాఠశాలలోశ్రీనివాస్ గౌడ్ ప్రధానోపాధ్యాయునిగా గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహించిఇటీవలబదిలీల కారణంగావేరే పాఠశాలకు వెళ్తున్న సందర్బంగా గ్రామాభివృద్ధి కమిటీ ఘనంగా సన్మానంచేశారు.ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధికమిటీ అధ్యక్షుడు ఆవుల దేవన్న, ఉపాధ్యక్షుడు తమ్మడి రాజేష్,ఇట్టేడి…
ఉద్యోగులకు 7500 కోట్లు విడుదలపై కూటమిపై నమ్మకం కలిగింది – కొణతాల వెంకటరావు
జనం న్యూస్ మార్చ్ 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ :కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 9 మాసాలలో 7500 కోట్లను ఉద్యోగస్తుల ఖాతాలకు జమ చేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై ఉద్యోగస్తులకు నమ్మకం కలిగిందని తెలుగుదేశం పార్టీ…
సొసైటీ కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తూంపల్లి గ్రామంలో సొసైటీ కేంద్రం ద్వారా రైతు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సొసైటీ అధ్యక్షుడు మలవత్ రాములు నాయక్. మరియు సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం…
విజయవంతంగా నడుస్తున్న మహిళా టైలర్స్ శిక్షణ కార్యక్రమం
జనం న్యూస్, మార్చి 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహిళా శక్తి కార్యక్రమం లో భాగంగా మహిళా సంఘాల సభ్యులచే బడి పిల్లల యూనిఫార్మ్స్ కుట్టడం కోసం గౌరవ జిల్లా కలెక్టర్ ప్రత్యేక చోరువ తో అదనపు…
రైతుల గోస వినని కాంగ్రెస్ ప్రభుత్వం
జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్,బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నేడు నగరంలోని ధర్నా చౌక్ లో నిర్వహించిన రైతు సత్యాగ్రహ దీక్షలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతుల…
ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కన్నతల్లి
సంగారెడ్డి జిల్లా మార్చి 28:- సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ లో విషాదం చోటు చేసుకుంది, అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని స్థానిక రాఘవేంద్ర నగర్ కాలనీలో నివాసం…
షబ్-ఎ-ఖద్ర్ – జాగ్ నే కి రాత్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ పెట్రోలింగ్
అర్ధరాత్రి మంచిర్యాల పట్టణంలో పలు ప్రాంతాలను సందర్శించి, ప్రజలతో మాట్లాడిన మంచిర్యాల డీసీపీ జనం న్యూస్, మార్చి 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :షబ్-ఎ-ఖద్ర్ – జాగ్ నే కి రాత్ సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా మంచిర్యాల…