చైనా మాంజ విక్రయిస్తే కఠిన చర్యలు. మద్నూర్ జనవరి 11 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిధిలో వివిధ గ్రామాలలో, గాలిపటాల దుకాణలో, మద్నూర్ ఎస్సై రాజు , చైనా మాంజా పై తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా…
జనం న్యూస్: జనవరి 10 శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; రాబోయే జనవరి 18న జరగనున్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డా. ఎం. శ్రద్ధానందం ఆధ్వర్యంలో సమీక్షా…
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రని కలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు – డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ . జుక్కల్ జనవరి 11 జనం న్యూస్ కామారెడ్డి:జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు , కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులుగా…
బిచ్కుంద జనవరి 11 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు మరియు కామారెడ్డి జిల్లా డిసిసి చైర్మన్ ఏలే మల్లికార్జున్ బిచ్కుంద శ్రీ సద్గురు…
జనం న్యూస్: జనవరి 10 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) కోడి పందెం, జూదం మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలపై సమాచారం ఉంటే వెంటనే 112 కు డయల్ చెయ్యడం లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266 కు…
ప్రిన్సిపాల్ రవికుమార్ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన సంబరాలు జనం న్యూస్- జనవరి 10- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఓ వైపు హరిదాసుల…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 10 ఈనెల 11వ తేదీన జహీరాబాద్ పట్టణంలోని వడ్డెర బస్తిలో వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహిస్తున్న వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు ఈ కార్యక్రమానికి జహీరాబాద్ పట్టణంలోని ప్రముఖ నాయకులను…
జనం న్యూస్ జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామం ముమ్మిడివరం ఖండలో చివరిదైన తొమ్మిదవ సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సమ్మేళనంలో విశిష్ట అతిథిగా పూజ్యశ్రీ పొడుగు వేంకట సత్యనారాయణ ప్రసాదాచార్య స్వామీజీ వారు…
రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్.. జనంన్యూస్. 10.శ్రీనివాస్ పటేల్.నిజామాబాదు. నిజామాబాదు పార్లమెంట్ సభ్యుడు అరవిందు జిల్లా అభివృద్ధి చెందడం లేదు అనడం. నిజంసాగర్లో నీళ్లు ఉండడం లేదు .నిజం షుగర్ ఫ్యాక్టరీ మూత పడింది అని చెప్పడానికి తీవ్రంగా…
జనం న్యూస్ జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి అతి తక్కువ సమయంలోనే బ్లోఔట్ మూసివేతకు కృషి చేసిన ఎంపీ హరీష్ బాలయోగికి పలువురు అభినందనలు… గత వారం రోజుల నుండి డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులను భయభ్రాంతులకు…