జనం న్యూస్ నవంబర్ 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మాధవరం నగర్ కాలనీ డివిజన్ పార్టీ కార్యాలయం నందు దీక్ష దివాస్ సందర్భంగా పార్టీ జెండాని కార్పొరేటర్ మాధవరం రోజా దేవి…
(జనం న్యూస్ 29 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారంమండలంలోని బూరుగుపల్లి గ్రామపంచాయతీలో శనివారం రోజున కమ్యూనిటీ కాంటాక్ట్, కార్యక్రమాన్ని నిర్వహించారు, సరైన పత్రాలు లేని 26 బైకులను, 5 లీటర్ల లిక్కర్ 10 లీటర్ల గుడుంబా, 500 లీటర్ల బెల్లం…
(జనం న్యూస్ 29నవంబర్ ప్రతినిధి, కాసిపేట, రవి) భీమారం మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఎదురు చూపులు చూస్తున్నారు, వరి కోత దశలోకి రావడంతో ప్రభుత్వ కొనుగోలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అనే ఆసక్తి పెరిగింది.…
బిచ్కుంద నవంబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ బీజేపీ నాయకుడు శంకర్ పటేల్ ఆయనతోపాటు గ్రామానికి చెందిన యువకులు,గ్రామస్తులు శనివారం బిచ్కుంద మాజీ ఎమ్మెల్యే హనుమంత్…
జనం న్యూస్ నవంబర్ 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేష్, తెలంగాణ మంత్రుల నివాసంలో ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ మరియు సైన్స్ మరియు టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహను…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. దిత్వహ్ తుఫాను ప్రభావం కారణంగా గురువారం నుండి 30 తేదీ వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉన్నందున చెయ్యేరు నది పరివాహక ప్రాంత ప్రజలు పశువుల కాపరులు చేపలు…
జనం న్యూస్/ ప్రకాశం జిల్లా/ త్రిపురాంతకం/రిపోర్టర్ బి వివేక్ 28/11/25 మన రాష్ట్రవ్యాప్తంగా ఒక మహత్తరమైన కార్యక్రమం ప్రారంభం అయ్యింది — “రైతన్న మీకోసం” అనే ప్రజాహిత కార్యక్రమం. మన రైతు చేత బలపడితే రాష్ట్రం బలపడుతుంది.మన రైతు ముందుకు నడిస్తే…
జనం న్యూస్ 29 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ సమయంలో అందుబాటులో లేని వైద్య సిబ్బంది సంబంధిత అధికారులు ఉన్నట్టా లేనట్టాజోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలో కృష్ణవేణి చౌక్ నందు ఈరోజు…
జనం న్యూస్ 29 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలంలో దీక్ష దివాస్ సందర్భంగా తెలంగాణ తల్లికి పూలమాల వేసి తెలంగాణ అమరవీరులకు…
జనం న్యూస్ 29 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుటుంబ సభ్యులపై, పీఏ బందాపు సతీష్పై కథనాలు సాక్షి మీడియాలో ప్రసారమయ్యాయి. నిన్న సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో సాక్షి మీడియాపై కేసు నమోదు…