కట్టు కాలువలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు.సహాయక చర్యలు చేపట్టిన హత్నూర గ్రామస్తులు
జనం న్యూస్. ఆగస్టు 19. సంగారెడ్డి జిల్లా. హత్నూర.మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని కట్టు కాలువలో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగి చెత్తాచెదారంతో పేరుకుపోయి చాకి చెరువులోకి వర్షపునీళ్లు వెళ్లకుండా అంతరాయం ఏర్పడింది.అదిగమనించిన హత్నూర గ్రామస్తులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టే…
ఏఎంసి వైస్ చైర్మన్ ని డైరెక్టర్ ని సన్మానించిన బిజెపి నాయకులు
జనం న్యూస్ ఆగస్టు 20 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా గొలకోటి వెంకటరెడ్డి మరియు డైరెక్టర్ గా నియమించిన మట్ట బాల సూర్య సుబ్రహ్మణ్యేశ్వరరావు అలియాస్…
తెలంగాణ బచ్చవో ముమెంట్ అవిర్బావ ప్రరంభం
అగస్టు 20వ తేది నాడు హైదరాబాద్ బాషిరాబాగ్ లో తెలంగాణ బచావో మూవ్మెంట్ వ్యవస్థాపకులు పిడమర్తి రవి తెలంగాణ ఉద్యమకారులు మాజీ తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిలుపుమేరకు తెలంగాణ బచావో మూమెంట్ ఆవిర్భావ దినోత్సవంకి వెళ్ళిన జహీరాబాద్ మాజీ మున్సిపల్…
రాజీవ్ గాంధీ దేశానికి చేసినసేవలు చిరస్మరణీయం
కాంగ్రెస్ నాయకుల ఘన నివాళులు జనం న్యూస్. ఆగస్టు 20. సంగారెడ్డి జిల్లా. హత్నూర. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు…
వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి తీసుకోవాలిహత్నూర ఎస్ఐ శ్రీధర్ రెడ్డి
జనం న్యూస్. ఆగస్టు 20. సంగారెడ్డి జిల్లా. హత్నూర. రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో వినాయక మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందాలని హత్నూర ఎస్ఐ…
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి
జనం న్యూస్ ఆగష్టు 21(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) అకాల వర్షాలకు వరి, పత్తి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ అధికారులను నియమించి పంటలను పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి శ్రీరాములు ప్రభుత్వాన్ని…
దేశ యువతకి రాజీవ్ గాంధీ స్ఫూర్తి
జనం న్యూస్ ఆగష్టు 21(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం భారత రత్న,మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మునగాల…
కంపెనీ వ్యర్థాల వల్ల ఉప్పుటేరులో చేపలు మృత్యువాత
జనం న్యూస్, ఆగస్టు20, అచ్యుతాపురం: అచ్యుతాపురం ఏపీ సెజ్ అచ్యుతాపురం,రాంబిల్లి మండలాల పరిధిలో ఉన్న కంపెనీల కాలుష్య వ్యర్థాలను ఉప్పుటేరులోకి విడిచి పెట్టడంతో అధిక సంఖ్యలో చేపలు మృత్యువాత పడడాన్ని మత్స్యకారులు చూసి ఆవేదన చెందుతున్నారు. జీవనోపాధి కోల్పోయి ఏమి చేయలేక…
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంత్రికి వినతి
జనం న్యూస్ ఆగష్టు 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు , ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రిని జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి…
అంబులెన్స్ లో మహిళ డెలివరీ
జనం న్యూస్ ఆగష్టు 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండలం కిరిడీ గ్రామానికి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లకు సమాచారం అందించారు. గర్భిణిని వాంకిడి మండల కేంద్రంలోని పిహెచ్సికి ప్రవహిస్తుండగా మార్గమధ్యంలో తేజపూర్…












