• August 20, 2025
  • 41 views
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటన విజయవంతం చేయండి

జనం న్యూస్ ఆగస్టు 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం, చేయ్యరులో మండల బీజేపీ అధ్యక్షులు మట్ట శివకుమార్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సారధ్యం యాత్ర కార్యక్రమం మండల ఇంచార్జి జిల్లా ఉపాధ్యక్షులు…

  • August 20, 2025
  • 36 views
వాంకిడి నూతన ఎస్సై గా దుర్గం.మహేందర్ బాధ్యతల స్వీకరణ..

జనం న్యూస్ ఆగష్టు 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి నూతన ఎస్సైగా దుర్గం మహేందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు, ఈ సందర్భంగా ఎస్ఐ మహేందర్ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు, అసాంఘిక కార్యక్రమాలు, జూదం, గంజాయి,…

  • August 20, 2025
  • 35 views
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

జనం న్యూస్ 21ఆగష్టు పెగడపల్లి ప్రతినిధి. ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోమాజీ భారత ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగానాయకులుమాట్లాడుతూ రాజీవ్ గాంధీకి రాజకీయాలపై…

  • August 20, 2025
  • 32 views
మెగా జాబ్ మేళా గోడపత్రిక ఆవిష్కరణ

జనం న్యూస్,ఆగస్టు20,అచ్యుతాపురం: యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా స్థానిక డావిన్సీ ఇంటర్నేషనల్ స్కూల్, తిమ్మరాజుపేట నందు ఈనెల 23 శనివారం నాడు సుమారు 20 కంపెనీలతో…

  • August 20, 2025
  • 34 views
భారతదేశ సాంకేతిక అభివృద్ధి ఆధ్యుడు రాజీవ్ గాంధీ

ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు. జనం న్యూస్ ఆగష్టు 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి…

  • August 20, 2025
  • 35 views
పరిసరాల పరిశుభ్రత,వ్యక్తిగత పరిశుభ్రత లకు ప్రాధాన్యతా ఇచ్చినప్పుడే వ్యాధులను అరికట్టవచ్చు

జనం న్యూస్ ఆగష్టు 21(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )- పరిసరాల పరిశుభ్రత,వ్యక్తిగత పరిశుభ్రత లకు ప్రాధాన్యతా ఇచ్చినప్పుడే వ్యాధులను అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.బుధవారం మునగాల మండలం, తాడ్వాయి గ్రామం లో జిల్లా…

  • August 20, 2025
  • 30 views
దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ

జనం న్యూస్ మామిడి రవి శాయంపేట మండలం రిపోర్టర్ శాయంపేట మండలం భారతదేశ యువత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ని స్ఫూర్తిగా తీసుకోవాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ…

  • August 20, 2025
  • 36 views
ఘనంగా ఎమ్మెల్యేసుందరపు విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

జనం న్యూస్,ఆగస్టు20,అచ్యుతాపురం: నిగర్వి, నిరాడంబరుడు,మానవతావాది ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేశారు.వెంకటాపురం జనసేన కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని పలు…

  • August 20, 2025
  • 37 views
రాజీవ్ గాంధీ సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి

ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ పెద్ది కుమార్.. జనం న్యూస్, ఆగస్ట్ 20, కుమార్ యాదవ్ ఇల్లందకుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 81వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి పూల మాలలతో…

  • August 20, 2025
  • 43 views
టాస్ మరియు ఉల్లాస్ శిక్షణ కార్యక్రమం

జనం న్యూస్, ఆగస్టు 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల స్థాయిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాములపర్తి కేంద్రం లో జరిగింది. రిసోర్స్ పర్సన్లు గా రామక్రిష్ణ రెడ్డి,…