జనం న్యూస్ నవంబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం విద్యతో బడుగు బలహీన వర్గాల ప్రజల్లో మహాత్మ జ్యోతిరావు పూలే వెలుగులు నింపాడని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు పూలే వర్ధంతిని…
జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ దీపక్ తివారి జనం న్యూస్. కొమురం భీమ్ జిల్లా. డిస్టక్ట్ స్టాఫ్ఫర్.నవంబర్ 28, 2025: 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్…
బిచ్కుంద నవంబర్ 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం నమస్తే తెలంగాణ పేపర్ ప్రతినిధి దుబ్బ నాగరాజు గారి మాతృమూర్తి గడచిన వారం ఆరోగ్యం బాగోలేక పరమపదించారు. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ MLA హన్మంత్ షిండే…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రభుత్వం జూనియర్ బాలికల కళాశాల రాయచోటి NSS యూనిట్ – 2 ప్రతేక శిబిరం ఇందిరమ్మ కాలనీ చెర్లోపల్లి లో ఆదర్శ పాఠశాల లో నిర్వహించడం జరిగింది ఇందులో బాగంగా ఐదవ రోజు మత్తు…
జనం న్యూస్ నవంబర్ 27 ముమ్మరవరం ప్రతినిధి గంది నానాజీ మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్బంగా శుక్రవారం అమలాపురం పట్టణంలోని ఇళ్ల సత్యనారాయణ నివాసంలో పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు…. ఈ సందర్భంగా ఇళ్ల సత్యనారాయణ మాట్లాడుతూ బీసీ…
అయ్యప్ప మాలలో ఉండి అత్యవసర సమయంలో రక్తదానం చేసిన కటుకం గగన్ వంశీ స్వామి జనం న్యూస్, నవంబర్ 27, జగిత్యాల జిల్లా, కోరుట్ల : కోరుట్ల పట్టణంలోని శివసాయి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పుల్లయ్య (వెల్లుల్ల గ్రామం) అను…
బిచ్కుంద నవంబర్ 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిత్నగర్ గ్రామ మాజీ ఎంపీటీసీ మొగులయ్య గత వారం గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూసిన విషయం తెలిసి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వాజిత్నగర్ గ్రామానికి వెళ్లి వారి…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 28 తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో కంది పంటపై మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం కంది పంటలో మొగ్గదశ మరియు పూత దశలోకి ప్రవేశిస్తున్నందున రైతులు…
జనం న్యూస్,నవంబర్ 28,అచ్యుతాపురం: జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా అచ్యుతాపురంలో జ్యోతి రావు పూలే విగ్రహానికి మాజీ ప్రభుత్వ విప్,మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త అరకు…
జనంన్యూస్. 28.నిజామాబాద్ రూరల్, సిరికొండ మండలం చీమనపల్లి గ్రామంలో రాజకీయ వేడి పెరిగింది. బిఆర్ఎస్, బిజెపి కీలక నాయకులు సహా 50 మంది ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరి గ్రామ రాజకీయాల్లో కొత్త సందేశం ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో…