• November 22, 2025
  • 82 views
ఇందిరమ్మ చీరల పంపిణీ

(జనం న్యూస్ 22 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంలో శనివారం రోజున మహిళ గ్రూపు సభ్యులకు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో కిషన్ మండల ప్రత్యేక అధికారి…

  • November 22, 2025
  • 77 views
పీ.ఏ.పల్లి మండలం మేడారం గ్రామంలో 33/11కెవి సబిస్టేషన్ శంకుస్థాపన చేసిన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్.

పీ.ఏ. పల్లి మండలం లోని మేడారం గ్రామంలో 33/11కేవీ సబిస్టేషన్ శంకుస్థాపన అభివృద్ధి లో బాగంగా 2కోట్ల 10 లక్షల వ్యయం తో నిర్మించ బోయే సబిస్టేషన్ పనులకి భూమి పూజ కార్యక్రమము లో ఎమ్మెల్యే బాలునాయక్ కొబ్బరికాయ కొట్టి భూమి…

  • November 22, 2025
  • 77 views
తరచుగా జరుగుతున్న బస్సు ప్రమాదాలునిబంధనలు పాటించని స్కూల్ బస్సులుకనీసం పట్టింపు లేని అధికారులు మొద్దు నిద్రలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అగ్నిమాపక అధికారులు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 22 పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దేశంలో రోజు ఎక్కడో ఒక దగ్గర బస్సులు ప్రమాదాన్నికి గురై అగ్నికి ఆహుతి అవుతున్నాయి అనేక ప్రమాదాలలో జనాలు విపరీతంగా…

  • November 22, 2025
  • 77 views
తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వితరణ.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 22 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తర్లుపాడు నందు జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేసిన అంబవరం నేతాజీ రెడ్డి పదవీ విరమణ కానుకగా పాఠశాల కార్యాలయానికి కావలసిన ప్రింటర్ మరియు స్కానర్ ను బహుకరించారు. గతంలో…

  • November 22, 2025
  • 81 views
ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు…

బిచ్కుంద నవంబర్ 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం శనివారం నాడు వాజిద్ నగర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఇందిరా మహిళ శక్తి పథకం భాభాగంగ వాజిద్ నగర్…

  • November 22, 2025
  • 80 views
వరి కొయ్యలను కాల్చడం ద్వారా భూసారం తగ్గుతుంది

జనం న్యూస్ ఆగస్టు 22 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో శనివారం వ్యవసాయ అధికారులు పలు సూచనలు తెలియజేశారుపంటను కోసిన తరువాత వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమికి నష్టం కల్గుతుందని ఏ డి ఏ…

  • November 22, 2025
  • 82 views
దేశాయి బ్రదర్స్ యాజమాన్యం సమస్యల పరిష్కారంపై ద్రుష్టి సారించాలి..!

జనంన్యూస్. 22 సిరికొండ. టేకేదార్ లను పావులుగా వాడుకొని కార్మికులపై బెదింపులకు పూనుకోవడం చట్టవ్యతిరేకం.దేశాయి బ్రదర్స్ యాజమాన్యం కవ్వింపు చర్యలు మానుకొని సమస్యల పరిష్కారంపై ద్రుష్టి సారించాలని, టేకేదార్ లను పావులుగా వాడుకొని కార్మికులపై బెదింపులకు పూనుకోవడం చట్టవ్యతిరేకం అని.తెలంగాణ ప్రగతిశీల…

  • November 22, 2025
  • 106 views
పత్రికా ప్రకటన – వ్యవసాయ శాఖ

జనం న్యూస్ నవంబర్ 22 ఓబులవారిపల్లి ఓబులవారిపల్లి మండలం లో 24-11-2025 నుండి 29-11-2025 సోమవారం నుండి ప్రతి గ్రామంలో “రైతన్న-మీ కోసం”కార్యక్రమం జరుగుతుంది. గ్రామ వ్యవసాయ సహాయకులు (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్) టీమ్ లీడరుగా వి ఆర్ ఓ,పంచాయతీ సెక్రటరీ,…

  • November 22, 2025
  • 116 views
కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య ధోరణి ఆసుపత్రి వ్యర్ధాలను ఆవరణలోనే తగలబెడుతున్న సిబ్బంది వ్యర్ధాలనుంచి వచ్చే పొగతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు

జనం న్యూస్- నవంబర్ 22- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి అధికారులు, కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆసుపత్రి డయాలసిస్ , ఆపరేషన్ లకు సంబంధించిన బయో వేస్ట్…

  • November 22, 2025
  • 137 views
వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు షిండే ..

జుక్కల్ నవంబర్ 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలం రాంపూర్ కలాన్ గ్రామంలో జరిగిన వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే పాల్గొన్నారు.గ్రామ ప్రజలతో కలిసి పూజా కార్యక్రమాలలో…