• January 3, 2026
  • 177 views
జహీరాబాద్ వేగంగా నిమ్స్ స్మార్ట్ సిటీ పనులు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 03 జనవరి జహీరాబాద్ ప్రాంత భూములకు రెక్కలు రియల్టర్ లకు ఉత్సాహం హైదరాబాద్-నాగపూర్ కారిడార్ ప్రాజెక్ట్ ముగిసిన టెండర్ ప్రక్రియ 3,245 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు సంగారెడ్డి జోన్: పారిశ్రామిక అభివృద్ధిని…

  • January 3, 2026
  • 148 views
ఏపీలో డ్వాక్రా మహిళల కోసం మరో కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం

జనం న్యూస్: జనవరి 3 (రిపోర్టర్:కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా,) పట్టణ మరియు పేద డ్వాక్రా మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “సఖీ సురక్ష” (Sakhi Suraksha Scheme) కార్యక్రమాన్ని ప్రారంభించింది.నగరాల్లో, పట్టణాల్లో ఉన్న స్వయం…

  • January 3, 2026
  • 83 views
కొండూరు గ్రామంలో టీబీ హెల్త్ అవర్నెస్ కార్యక్రమం

జనం న్యూస్ 03 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఎస్బిఐ జీవనం ప్రాజెక్టు ఆధ్వర్యంలో టీబీ ముక్త్ కార్యక్రమం లో భాగంగా క్యాంపు నిర్వహణ..గ్రామాలలో ప్రజలకు టీబీ పట్ల అవగాహన పెంచేందుకు…

  • January 3, 2026
  • 95 views
నేడు సావిత్రిబాయి ఫూలే జయంతి

జనం న్యూస్:జనవరి 3 (రిపోర్టర్:కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా,) “చదువు ద్వారా సమానత్వం” అన్న నినాదానికి ప్రాణం పోసిన సావిత్రిబాయి ఫూలే సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందిన ఆమెబాలికల విద్యకు పునాది…

  • January 3, 2026
  • 91 views
డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.రోడ్లపై ప్రవహిస్తున్న మురుగు నీరు..

జనం న్యూస్ 03 జనవరి 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా చోద్యం చూస్తున్న పాలకులు.పట్టించుకోని అధికారులు.సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తుల వేడుకోలు.మల్దకల్: మండలం ఉలిగేపల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్వహణ అస్తవ్యస్తంగా…

  • January 3, 2026
  • 83 views
రైల్వే ట్రాక్‌పై వ్యక్తి మృతదేహం కలకలం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల కోరిక

జనం న్యూస్‌ 03 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం కోరుకొండ రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది.స్థానికుల సమాచారంతో జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానాకి చేరుకుని డెడ్బాడీని పరిశీలించారు.మృతుడికి 50-55 ఏళ్లు ఉంటాయని,…

  • January 3, 2026
  • 86 views
విజయనగరం ఆర్టీసీ డిపోలో ఘనంగా ‘రహదారి భద్రతా వారోత్సవాలు’

జనం న్యూస్‌ 03 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం డిపో గ్యారేజ్ అవరణ లో ఏపీఎస్ఆర్టీసీ జాతీయ రహదారి భద్రతా వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిధిగా రవాణా శాఖ అధికారి వి. శ్రావ్య మాట్లాడుతూ రహదారి భద్రత…

  • January 3, 2026
  • 86 views
నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 2 02-01-2026 జహీరాబాద్ పట్టణం భరత్ నగర్ పాస్టర్స్ కాలనిలో ఈ రోజు జరిగిన పాత్రికేయులు కె.నవీన్ కుమార్ గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్…

  • January 3, 2026
  • 86 views
మైనర్ బాలికపై అఘాయిత్యం: నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష…

జనం న్యూస్‌ 03 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా బాడంగి పోలీసు స్టేషనులో 2024లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు బాడంగి మండలం, వాడాడ గ్రామానికి చెందిన వాడాడ వెంకటరమణ (23) కు విజయనగరం పోక్సో…

  • January 3, 2026
  • 95 views
: క్లాసులకు వెళ్లకుండానే అనంతలోకాలకు.. జేయన్ టియు గురజాడలో విద్యార్థి బలవన్మరణం

జనం న్యూస్‌ 03 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జేయన్ టియు గురజాడలో విషాదం నెలకొంది. ట్రిపుల్లో చదువుతున్న విద్యార్థి వెంకట ఉదయ్ తేజ హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం టిఫిన్…