• June 10, 2025
  • 72 views
ఇరుకుల్ల రామకృష్ణ సేవలు అభినందనీయం — జగ్గయ్యగారి శేఖర్

గజ్వేల్ లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ జన్మదిన వేడుకలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు జనం న్యూస్, జూన్ 11 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) వాసవి క్లబ్ ఇంటర్నేషనల్…

  • June 10, 2025
  • 75 views
రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలి.

జనం న్యూస్ జూన్ 10 నడిగూడెం వ్యవసాయ సీజన్ సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముత్తినేని సైదేశ్వరరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక…

  • June 10, 2025
  • 32 views
పుట్టినరోజు వేడుకలకు మొక్కలు నాటాలి

పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యకరమైన జీవితం.. హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య.. జనం న్యూస్, జూన్ 11, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ ) ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు వేడుకలకు మొక్కలు నాటాలనీ, దీంతో పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన…

  • June 10, 2025
  • 25 views
అమ్మమాట – అంగన్‌వాడీ బాట

జనం న్యూస్ జూన్ 11 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండలం బరాకత్ గూడెం గ్రామంలో అంగన్‌వాడీ టీచర్లు మరియు హెల్పర్స్ ఆధ్వర్యంలో మంగళవారం అమ్మమాట -అంగన్‌వాడీ బాట కార్యక్రమం మరియు ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా…

  • June 10, 2025
  • 26 views
పాఠశాల పరిశుభ్రత పై ఉపాధ్యాయులకు పారిశుద్ధ్య శిక్షణ కార్యక్రమం

మండల విద్యాధికారి వెంకట రాములు జనం న్యూస్, జూన్ 11 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) పాఠశాల పరిశుభ్రత పై ఉపాధ్యాయులకు పారిశుద్ధ్య కార్మికులకు మరియు వంట కార్మికులకు శిక్షణ కార్యక్రమం , కేంద్రం, జిల్లా…

  • June 10, 2025
  • 31 views
పోల్ టాక్స్ నూతన విధానాన్ని రద్దు చేయాలి

పోల్స్ టాక్స్ విధానంతో కేబుల్ టీవీ ఆపరేటర్లకు తీరని అన్యాయం జనం న్యూస్ జూన్ 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో పోల్ టాక్స్ విధానాన్ని రద్దు చేయాలని కేబుల్ టీవీ , ఇంటర్నెట్ ఆపరేటర్ల సంఘం ముఖ్య సలహాదారులు ఐ ఎన్…

  • June 10, 2025
  • 29 views
కోదండ రామస్వామి ఆలయానికి వితరణ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి. మేజర్ గ్రామపంచాయతీ. అరవ పల్లెలో వెలిసిన శ్రీ కోదండరామ స్వామి ఆలయ అభివృద్ధికి పునగాని సుబ్బనరసయ్య జ్ఞాపకర్తం వారి కుమారులు పునగాని అంజన్ కుమార్ యాదవ్, పునగాని గుణ యాదవ్…

  • June 10, 2025
  • 30 views
బడి బాటలో భాగంగా విద్యార్థుల వివరాలను సేకరిస్తున్న ఉపాధ్యాయులు

(జనం న్యూస్ చంటి జూన్ 10) ఈరోజు దౌల్తాబాద్ మండలంలోని శేరిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సౌకర్యాలను కరపత్రం ద్వారా ముద్రించి గ్రామంలోని ప్రజలకు తెలియజేయడం జరిగింది ఉచిత పాఠ్యపుస్తకాలు ఉచిత…

  • June 10, 2025
  • 28 views
కోదండ రామస్వామి ఆలయానికి వితరణ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి. మేజర్ గ్రామపంచాయతీ. అరవ పల్లెలో వెలిసిన శ్రీ కోదండరామ స్వామి ఆలయ అభివృద్ధికి పునగాని సుబ్బనరసయ్య జ్ఞాపకర్తం వారి కుమారులు పునగాని అంజన్ కుమార్ యాదవ్, పునగాని గుణ యాదవ్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com