(జనం న్యూస్ 22నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) మంచిర్యాలజిల్లా భీమారం మండల పరిధిలో శుక్రవారం రోజున నిర్వహించిన వన్యప్రాణ సంరక్షణ సదస్సుకు వచ్చిన రైతులు, అడవి పందుల దాడులతో పంటలు విస్తారంగా నాశనం అవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.అడవి పందులు…
సీజనల్ వ్యాధుల గురించి టైఫాయిడ్, మలేరియా గురించి మరియు కుక్క కాటు గురించి అడిగి తెలుసుకున్నారు ప్రత్యేకంగా ల్యాబ్ నందు Auto Analyser చేసే పరీక్షల గురించి సంతృప్తి వ్యక్తం చేసి ప్రతి PHC ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది .
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 22 – 11- 2025 తెలంగాణ రాష్ట్రంలో నియంత్రణ లేకుండా మద్యం విచ్చలవిడిగా విక్రయం కొనసాగుతుండటంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. మద్యం ప్రభావంతో పేద ప్రజలు ఆరోగ్యపరంగా దెబ్బతింటూ, చిన్న వయసులోనే…
జనం న్యూస్ నవంబర్ 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు సాక్షాలు జరిపేసిన వారించలేదని విధి నిర్వహణలో నిర్లక్ష్యం కేసు దర్యాప్తు కూడా సక్రమంగా చెయ్యలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి…
“మాదకద్రవ్యాలు వద్దు – గంజాయి అక్రమ రవాణాను నిరోధిద్దాం” మత్తు పదార్ధాలకు “నో” చెప్పండి – మంచి జీవనానికి “అవునని” చెప్పండి. గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలనపై విజయనగరం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు. జనం న్యూస్ 22 నవంబర్,…
జనం న్యూస్ 22 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా పెదమానాపురం, బూర్జువలస మరియు ఎల్. కోట పోలీసు స్టేషనులు పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురు నిందితులకు వారం రోజులు జైలుశిక్ష విధిస్తూ గజపతినగరం…
జనం న్యూస్ 22 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐ.పి.ఎస్. ఆదేశాలమేరకు నవంబరు 21న విజయనగరం పట్టణంలో గల ఎస్.ఎస్.ఎస్.ఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులకు శక్తీ యాప్, ఈవ్ టీజింగ్, డిజిటల్ అరెస్టు, రహదారి…
జనం న్యూస్ 22 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మార్గశిర మరియు ధనుర్మాసం పుణ్య దినాలు పురస్కరించుకుని విజయనగరం జిల్లా భక్తుల కోరిక మేర విజయనగరం ఆర్టీసీ వారు ప్రముఖ వైష్ణవ క్షేత్రములు అయిన ద్వారక తిరుమల, వాడపల్లి…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 22 జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తర్లుపాడు మండల ఎంపీడీఓ కార్యాలయ కార్య నిర్వహణ అధికారి బుర్రి చంద్రశేఖర్, ఉప ఎంపీడీఓ జి రాఘవరావు ఆధ్వర్యంలో తర్లుపాడు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పంచాయతీ…
జనం న్యూస్, నవంబర్ 21,ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గ ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ). సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల కేంద్రంలోని, కేతకి సంగమేశ్వర స్వామి హుండీ ఆదాయాన్ని, శుక్రవారం లెక్కించారు. గత 85…