గుడిపల్లి మండల కేంద్రంలో ZPHS మరియు MPPS పాఠశాలలో మంచినీటి సమస్య ఉందని MEO సముద్రాల శ్రీనివాస్ గారు స్థానిక సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి తెలుపగ విద్యార్థులకు అధ్యాపక సిబ్బంది కి ఎలాంటి ఇబంధులు పడవద్దు అనీ…
జనం న్యూస్ జనవరి(2) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని ప్రధాన రహదారి మరమత్తులను తక్షణమే చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య శుక్రవారం నాడు డిమాండ్ చేశారు. గాంధీ విగ్రహం నుంచి కోర్టు వరకు ఉన్న ప్రధాన…
జనం న్యూస్: జనవరి 2 (రిపోర్టర్: కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా.) దగ్గు సిరప్ల ఓవర్ ద కౌంటర్ ( డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా కౌంటర్లో ) అమ్మకాలపై కఠిన నిబంధనలు విధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ…
జనం న్యూస్ జనవరి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో 2 /1/2026 రోజున గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబు కొమరయ్య వారికి తల్లి కనకమ్మ అనారోగ్యంతో మృతి చెందగా అటి…
జనం న్యూస్ జనవరి 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మాడుగుల పల్లి మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య నీ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన గండ్రవాణిగూడెం గ్రామ సర్పంచ్ బొబ్బలి కావ్య శ్రీనివాస్…
నట్టల నివారణ మందుల ను సద్వినియోగం చేసుకోవాలి: -సర్పంచ్ వంగాల శ్రీనివాస్ రెడ్డి మేకలు, గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు లపంపిణీ కార్యక్రమాన్ని పశువుల పెంపకం దారులు సద్వినియో గం చేసుకొవాలని పిఏపల్లి సర్పంచ్ వంగాల శ్రీనివాస్ రెడ్డి, మండల…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 02 జనవరి . ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని మిలిటరీ రాజు సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మోహన్ రెడ్డి పటేల్ సర్పంచ్…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 02 జనవరి జాతర సందర్భంగా శుక్రవారం శనివారం ఆదివారం రోజులలో లక్షలాది మంది భక్తులు తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ కమిటీ…
జనం న్యూస్ 02 జనవరి 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా సిబ్బంది అంతా ఒక కుటుంబంలా బాధ్యతతో పనిచేయాలి : జిల్లా ఎస్పీజోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో…
జనం న్యూస్ జనవరి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గంగిరేణిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీపతి అశోక్ కేటీఆర్ యువసేన మండల అధ్యక్షులు శానం రాకేష్ గ్రామంలోని కార్యకర్తలందరికీ గ్రామ ప్రజలందరికీ పేరుపేరునా…