• March 22, 2025
  • 40 views
ఎల్లమ్మ దేవి కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి..

జనం న్యూస్ మార్చి 22(నడిగూడెం) మండలం లోని సిరిపురం గ్రామం లో నాంచారమ్మ తల్లి, ఎల్లమ్మదేవి, పోతురాజు విగ్రహాల ప్రతిష్ఠాపన ప్రథమ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా ఏకలవ్య ఎరుకల కుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25 మంగళవారం రోజున ఎల్లమ్మ…

  • March 22, 2025
  • 30 views
ప్రతి గ్రామాన్ని స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం:ఎమ్మెల్యే విజయ్ కుమార్

దుకాణాలకు చెత్త డబ్బాలు పంపిణీ, ఫాం పౌండ్ శంకుస్థాపన జనం న్యూస్,మార్చి22, అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం జగన్నాధపురం గ్రామాన్నిజిల్లా కలెక్టర్ దత్తత తీసుకున్నా సంగతి అందరికీ తెలిసిందే. పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా జీవించవచ్చని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్…

  • March 22, 2025
  • 32 views
పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి,

డివైఎఫ్ఐ, టిఏజిఎస్ సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ భుజంగరావు కి వినతి జనం న్యూస్ 22మార్చి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. ఆసిఫాబాద్ మున్సిపల్ కేంద్రానికి మారుమూల గ్రామల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో ఇతర అవసరాల…

  • March 22, 2025
  • 27 views
మాస్టిన్ సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక

జనం న్యూస్ మార్చి 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణ రాష్ట్ర మాస్టిన్ సంఘం హక్కుల సాధన కోసం రాష్ట్ర కమిటీని శనివారం స్థానిక గ్రామపంచాయతీ ఆవరణంలో ఎన్నుకున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేల్లి నరసయ్య తెలిపారు. మాస్టిన్…

  • March 22, 2025
  • 31 views
ప్రభుత్వం విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి

విద్యారంగానికి అతి తక్కువ నిధులు కేటాయించి ఏరకంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తారు- ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి సిహెచ్ సీతారామ్ మునగాల మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ నాయకుల ముందస్తు అరెస్ట్ జనం న్యూస్ మార్చి 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ…

  • March 22, 2025
  • 30 views
రైతులను మోసం చేస్తే పుట్టగతులుండవ్

ప్రభుత్వాలను మార్చే సత్తా రైతులకుంది.. ఓటుబ్యాంకు రాజకీయాలను పక్కనపెట్టి రైతులను ఆదుకుందాం.. రైతులే ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడి అధిక లాభాలు పొందేలా చేద్దాం..అధిక జనసాంద్రత పత్తిసాగు విధానాన్ని ప్రోత్సహిద్దాం..జమ్మికుంటలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు.. జనం న్యూస్ //…

  • March 22, 2025
  • 30 views
చిల‌క‌లూరిపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి దందా

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 22 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ప్ర‌తిప‌నికి ఓ రేటు చొప్ప‌న వ‌సూలు చేస్తున్న అవినీతి జ‌ల‌గ‌లు ఇక్క‌డ డ‌బ్బులు క‌డితేనే ద‌స్త్రాలు క‌దిలేది మ‌ధ్య‌ద‌ళారీల‌దే హ‌వా ప్రజా సేవే పరమావధిగా పని చేయాల్సిన…

  • March 22, 2025
  • 28 views
జగన్నాధపురం లో స్వర్ణాంధ్ర స్వచ్యాంద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

జనం న్యూస్ మార్చ్ 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం జిల్లా కలెక్టర్ దత్తత తీసుకుని ఎం.జగన్నాధపురం గ్రామంలో పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా జీవించవచ్చని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి…

  • March 22, 2025
  • 33 views
షీరోస్ 256 ఏకపాత్రాభినయంపోటీలనిర్వహణ

జనం న్యూస్. తర్లుపాడు మండలం మార్చి 22. సమాజంలో వివిధ రంగాలలో తమదైన ప్రత్యేక మైన శైలితో తమకంటూ ఓ స్థానం సృష్టించుకున్న ధీరవనితల యొక్క స్ఫూర్తివంతమైన జీవితాలను పరిచయం చేస్తూ అమెరికా లోని ఎన్నారై డా.జాస్తి శివరామ కృష్ణ,అయ్యల సోమయాజుల…

  • March 22, 2025
  • 31 views
సిర్పూర్ కాంగ్రెస్ ఇన్​చార్జికి షోకాస్ నోటీసు

జనం న్యూస్ మార్చ్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో సిర్పూర్ నియోజకవర్గ ఇన్​చార్జి రావి శ్రీనివాస్ కు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో ఆసిఫాబాద్ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతుంది. మంత్రి సీతక్క తో పాటు పార్టీని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com