శ్రీవాణి స్కూల్లో రాఖీ పౌర్ణమి పండుగ
జనం న్యూస్ : 9ఆగస్టు శనివారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; శ్రీవాణి స్కూల్ సిద్దిపేట భారత్ నగర్ లో శుక్రవారం రోజున 10 వ తరగతి చదివే విద్యార్థినిలు పాఠశాల డైరెక్టర్ సి.హెచ్ సత్యం సార్ కు రాఖి…
ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం
బిచ్కుంద ఆగస్టు 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గారి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఘనంగా జెండా ఆవిష్కరించిన తెలంగాణ…
అయోధ్యలోని శ్రీ రామ మందిర ఆలయ అకృతిని కాటన్ ముక్కలతో నిర్మాణం,
భరత్ సింగ్,భూపాల్ సింగ్,రాజ పురోహిత్, జనం న్యూస్,ఆగస్ట్ 09,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలోని నీవశి భరత్ సింగ్, తండ్రి భూపాల్ సింగ్, రాజ పురోహిత్ రాజస్థాన్,రాష్ట్రంలోని జోదపూర్,జిల్లా ఖరబెరా గ్రామానికి చెందిన భరత్ సింగ్ భూపాల్…
హైమస్ లైట్ మంజూరు..!
జనంన్యూస్. 09. నిజామాబాదు. సిరికొండ. సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామంలో పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ నిధుల నుండి హైమాస్ లైట్ మంజూరు చేయడం జరిగింది, అలాగే వాటిని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభించడం జరిగింది. హైమాస్ లైట్ మంజూరు…
క్రీడాభివృద్ధిలో తమదైన ముద్ర వేయాలి: -పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దయానంద్జిల్లా క్రీడాధికారికి అభినందనలు
జనం న్యూస్ 09 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా క్రీడాధికారి (DSDO )గా ఇటీవల నూతనంగా నియమితులైన కె. శ్రీధర్ ను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు…
ఆరు తులాల బంగారు ఆభరణాలు బాధితురాలికి అప్పగింత
విజయనగరం వన్ టౌన్ సిఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి|| జనం న్యూస్ 09 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం కామాక్షి నగర్ కు చెందిన పిల్ల పద్మ సొంత పనులు నిమిత్తం ఆగష్టు 7న సాయంత్రంకామాక్షినగర్ వద్ద ఆటో…
రహదారి భద్రతకు ఆగస్టు మాసంలో వివిధ అంశాల పై ప్రత్యేక డ్రైవ్
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 09 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రహదారి భద్రతను దృష్టిలో పెట్టుకొని, రోడ్డు ప్రమాదాలను నియంత్రించడమే లక్ష్యంగా ఆగస్టు మాసంలో డ్రంకన్ డ్రైవ్, ఓవర్ స్పీడు, హెల్మెట్…
సైబర్ కేసులో మరో నలుగురి అరెస్ట్
జనం న్యూస్ 09 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జన్నారంలో జరిగిన సైబర్ నేరాల కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేశామని మంచిర్యాల డీసీపీ ప్రకాశ్ తెలిపారు. శుక్రవారం లక్షెట్టిపేట సీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జన్నారం…
తీన్మార్ మల్లన్న టీం తీన్మార్ జయ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష
.. జనం న్యూస్ ఆగస్టు 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తీన్మార్ జయ్ కుమారుడు రిషి వర్ధన్ పుట్టినరోజు సందర్భంగా తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ కమిటీ భూపాల్ పల్లి నియోజకవర్గం ఇన్చార్జ్ రవి…
పొలం బాట పట్టిన విద్యుత్ శాఖ అధికారులు
జనం న్యూస్ ఆగష్టు 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వ్యవసాయ భూముల వద్ద విద్యుత్ సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని డి ఈ సౌమ్య నాయక్ అన్నారు మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో…












