బిచ్కుంద డిసెంబర్ 31 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పట్టణ యువ నాయకుడు సాయి కుమార్ బుధవారం రోజుజుక్కల్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ హన్మంత్ షిండే గారి ఆధ్వర్యంలోభారత రాష్ట్ర సమితి పార్టీలో…
జనం న్యూస్; డిసెంబర్ 31 బుధవారం: సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై. రమేష్ ; సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమము లో…
జనం న్యూస్ :31డిసెంబర్ బుధవారం సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; శ్రీవాణీ స్కూల్లో నూతన సంవత్సరం కార్యక్రమం ఉత్సాహంగా బుధవారం రోజున ఘనంగా నిర్వహించబడింది. పాత సంవత్సరాన్ని వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరాన్ని విజయాలతో స్వాగతించాలనే సంకల్పంతో ఈ…
జనంన్యూస్. 31 సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని పెద్దవాల్గొట్ యువకుడు. గద్దల రాజేష్. S/O. భూమయ్య. అగ్ని వీరుకు సెలెక్ట్ అయిన సందర్భంగా నేడు ఉద్యోగరీత్యా లడక్ బయలుదేరిన సందర్భంగా గ్రామంలోని సర్పంచ్ మరియు ఉపాధ్యాయ…
జనం న్యూస్ డిసెంబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా కాట్రేనికోన కాట్రేనికోన ఎంపీడీవో గా పనిచేసిన ఎస్వి చలం సేవలు అజరామరమని మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరావు పేర్కొన్నారు. వాలంటరీ…
జనం న్యూస్ డిసెంబర్ 31 వికారాబాద్ జిల్లా పరిగి :- శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిగి మండలంలోని 52 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు ఒకటవ తరగతి నుండి ఎనామిదవ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఫౌండేషన్ రెండో…
జనం న్యూస్,తేదీ.31-12-2025భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం.రిపోర్టర్ బాలాజీ బిఆర్ఎస్ నాయకులు భూక్య చందు నాయక్ సతీమణి కవిత ఇటీవల అనారోగ్యంతో ఖమ్మం హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం పాల్వంచలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెను మాజీ…
జనం న్యూస్, తేదీ.31-12-2025 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. రిపోర్టర్ బాలాజీ రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పాల్వంచ మండలం పరిధిలోని బసవతారకం కాలనీ పంచాయతీకి సర్పంచ్ గా…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 31 డిసెంబర్ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో జరిగిన అనేక కీలక పరిణామాలు ఉద్యమకారుల త్యాగాలు ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం…
పీ.ఏ. పల్లి మండలం లోని అంగడిపేట్ గ్రామంలో మిషన్ భగీరథ ట్యాంక్ ను తానే పారిశుద్ద కార్యక్రమం చేపట్టి అందరీ మన్ననలు పొందాడు. గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయడమే తన కర్తవ్యం అని చెప్పాడు. ఇంకా మిగిలిన పనులు వేగవంతం చేస్తానని…