నిర్వహించిన పటాన్చెరు జర్నలిస్టులు జనం న్యూస్ నవంబర్ 21 సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం: రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్స్లో సీనియర్ జర్నలిస్టు గిరి ప్రసాద్ యాదిలో నిర్వహించిన సంస్మరణ సభ గురువారం ఘనంగా నిర్వహించారు. మీడియా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా సేవలందించిన…
తడ్కల్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మత్స్యకార దినోత్సవం, జనం న్యూస్,నవంబర్ 21,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ లో శుక్రవారం ముదిరాజుల సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి,నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కోటగిరి మనోహర్, మాట్లాడుతూ ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్21 జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంఘం మండలం కుప్పానగర్ గ్రామంలోని గుబ్బడి సంఘమేశ్వర స్వామి వారిని ఈ రోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు,స్వామి…
దుమ్ముతో వాహనదారులు, చెత్తతో కాలనీవాసులు ఇబ్బందులు జనం న్యూస్ నవంబర్ 21 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలనీల్లో శుభ్రత పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని కాలనీవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల…
తడ్కల్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మత్స్యకార దినోత్సవం, జనం న్యూస్,నవంబర్ 21,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ లో శుక్రవారం ముదిరాజుల సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి,నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కోటగిరి మనోహర్, మాట్లాడుతూ ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని…
శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆకాశ దీపో త్సవంలో సిరమ్మ జనం న్యూస్ 21 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈ రోజు నెల్లిమర్ల నియోజకవర్గం నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ…
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్. జనం న్యూస్ 21 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా రాజాం పోలీసు స్టేషను పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన నిందితుడికి మూడు రోజులు జైలుశిక్ష విధిస్తూ రాజాం…
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్. జనం న్యూస్ 21 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం ట్రాఫిక్ పోలీసు స్టేషను పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరు నిందితులకు ఐదు రోజులు జైలుశిక్ష విధిస్తూ అదనవు…
జనం న్యూస్ 21 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లా పర్యటనలో భాగంగా విజయనగరానికి వచ్చిన రాష్ట్ర SC కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్కు కలెక్టరేట్ వద్ద జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్లో చైర్మన్…
జనం న్యూస్ నవంబర్ 21 సంగారెడ్డి జిల్లా విద్యార్థుల్లో దాగివున్న కొత్త ఆలోచనలు, సృజనాత్మకత ను వెలికితీయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా బాలల వైజ్ఞానిక ప్రదర్శన లో రామచంద్రపురంలోని ఠాగూరు కాన్వెంట్ హై స్కూల్…