వాటర్ ట్యాంకులు, డ్రైనేజీ కాలవలు క్లీన్ చేయించాలి
జనం న్యూస్ జూన్ 9 :గొలుగొండ మండలం విలేఖరి పొట్ల రాజా:*గొలుగొండ మండలం లో ఉన్న గ్రామాల్లో పలు గ్రామాల్లో మొన్న కురిసిన వర్షాల కారణంగా ప్రజలు జ్వరాలకు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఉద్దేశించుకొని ఆ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు దగ్గరుండి…
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
జనం న్యూస్ జూన్ 09 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో భూ సమస్యల పరిష్కారానికి భూభారతి పథకంపై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వాంకిడి నాయబ్ తహసీల్దార్ రామ్ లాల్ అన్నారు. సోమవారం వాంకిడి మండలం ఖమన గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రెవెన్యూ…
బదిలీపై వెళ్తున్న హోంగార్డులకు సన్మానం చేసిన ఎస్సై మోహన్ రెడ్డి….
బిచ్కుంద జూన్ 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల పోలీస్ స్టేషన్లో ముగ్గురు హోం వార్డులు బదిలీ ఆర్డర్ రావడంతో ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో హోంగార్డు సాయిలు మధు రాములు లను ఎస్సై శాలువా…
తూనుకులు కొలతలు అసిస్టెంట్ కమిషనర్ బదిలీపై వెళ్తున్న రాజేష్ ఘనంగా సత్కరించిన చాంబర్ ఆఫ్ కామర్స్
జనం న్యూస్ జూన్ 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లావెయిట్స్ అండ్ మెథడ్స్ అసిస్టెంట్ కమిషనర్ రాజేష్ బదిలీ అవుతున్న కారణంగా వారిని సత్కరించిన ది అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోణం…
బిజెపి రాజానగరం కన్వీనర్ వీరన్న చౌదరి ఆయన సందేశాన్ని విలేఖరికి తెలియపరిచారు
జనం న్యూస్ జూన్ 10 ( ముమ్మిడివరం ప్రతినిధి ) నరేంద్ర మోదీ, ప్రధానిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాజానగరం కన్వీనర్ నీరు కొండ వీరన్న చౌదరి,మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను…
ఏర్గట్లలలో పిట్ల నరేష్ ను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్
జనం న్యూస్ జూన్ 09:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ని పిట్లనరేష్ సతీమణిమాజీ సర్పంచ్ పిట్ల మీనా ఆదివారం రోజునా రోడ్డు ప్రమాదం లో ఆకస్మికంగా చనిపోయారు. ఈ విషయాన్నీ తెలుసుకొన్న బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ సోమవారం…
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ మరియు ఎంపిడిఓ
జనం న్యూస్ 10జూన్ పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని వివిధ గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగాతెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు నూతన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం…
చెరువు మొత్తాల అభివృద్ధి పనులను వేగవంతం చేయండి
జనం న్యూస్ 9 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల లోని నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో సోమవారం రోజున ఊర చెరువు కట్ట మత్తల నిర్మాణం పనులను పరిశీలించి అనంతరం వారు మాట్లాడుతూ త్వరగా మత్తుల అభివృద్ధి పనులను…
పోల్ టాక్స్ నూతన విధానాన్ని రద్దు చేయాలి
ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ జనం న్యూస్ జూన్ 09 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో నూతనంగా అమలుపరుస్తున్న పోల్ టాక్స్ విధానాన్ని రద్దు చేయాలని ఐ ఎన్…
మంత్రి పదవిపై సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు
జనం న్యూస్ 10జూన్ పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు గౌడ్ అధ్యర్యంలో నంచర్ల గ్రామంలోని సీతారామచంద్ర స్వామి ఆలయం లో అడ్లురికి త్రిపదవివచ్చినసందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ…