(జనం న్యూస్ చంటి 01) దౌల్తాబాద్ జనవరి మండలం సూరంపల్లి గ్రామంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు తలారి నర్సింహులు గ్రామ పెద్దలకు, యువతకు, మహిళలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు మరియు సమస్త గ్రామ ప్రజలకు హృదయపూర్వక నూతన…
జనంన్యూస్. 31. సిరికొండ. నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని అధికారులు. మీడియా మిత్రులు. నాతోటి సర్పంచులు. ప్రజాప్రతినిధులు. న గ్రామ ప్రజలు అందరికి నూతన సంవత్సరాశుభాకాంక్షలు.మీ. గంగాధర్ భూక్యా. సర్పంచ్.జంగిలోడి తండా.
(జనం న్యూస్ చంటి జనవరి 1) సూరంపల్లి, దౌల్తాబాద్ మండలం:సూరంపల్లి గ్రామ నూతన సర్పంచ్గా ఎన్నికైన గంగాధరి స్వప్న స్వామి నూతన సంవత్సరం సందర్భంగా గ్రామ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తన ప్రధాన…
జనం న్యూస్ డిసెంబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన పంచాయతీ మొండిపోర గ్రామానికి చెందిన జగడం నానిబాబు తాటాకిళ్ళు ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయి నిరాశ్రయులైన ఆ…
జనం న్యూస్ 31 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ప్రభుత్వం అందించే ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకునేలా…
జనం న్యూస్ 31డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్ :-మండల కేంద్రంలో హైమాస్ లైట్స్ కోసం ఆసిపాబాదు ఏమ్మెల్యే కోవ లక్ష్మి నిధులను మంజూరు చేశారని అట్టి నిధులతో పనులను బుధవారం ప్రారంభించడం జరిగిందని,సర్పంచ్ కోడప ప్రకాష్,అన్నారుజైనూర్ మార్కెట్…
జనం న్యూస్ 31 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులమ్మ గద్వాల్ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలం మేడికొండ గ్రామం రచయిత మేడికొండ బాష చిన్న వయసులోనే మేడికొండ బాష…
జనం న్యూస్ 31 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తల్లిని జీవితాంతం పోషిస్తానని నమ్మించి ఇల్లు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఇంటి నుంచి గెంటి వేశాడంటూ తల్లి ఆవేదన. జోగులాంబ…
న్యూ ఇయర్ వేడుకల వేళ.. హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవు…! కాట్రేనికోన ఎస్సై ఐ అవినాష్ జనం న్యూస్ డిసెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కాట్రేనికోన…
జనం న్యూస్ 31 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ, జిల్లా యంత్రాంగానికి మరియు ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జిల్లా పరిషత్ ఛైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ…