• December 31, 2025
  • 96 views
బొబ్బిలి పార్కుకు ‘కళ’ వచ్చేదెప్పుడు? బయట హంగులు.. లోపల వెతలు!

జనం న్యూస్‌ 31 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ బొబ్బిలి నియోజకవర్గం మొత్తం మీద ప్రజలు సేదతీరడానికి అందుబాటులో ఉన్నది ఒక్క మున్సిపల్ పార్క్ మాత్రమే..కానీ పార్క్ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే..గత కొద్ది రోజుల క్రితం 7…

  • December 31, 2025
  • 91 views
ఏపీఎన్‌జీజీవో జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా ఆకుల ప్రవీణ్ కుమార్ ఎన్నిక: ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యమని వెల్లడి

జనం న్యూస్‌ 31 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరంలోని ఏపీఎన్‌జీజీవో (ఏపీఎన్‌జీజీవో) భవనంలో మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ మరియు నాన్-గెజిటెడ్ ఉద్యోగుల అసోసియేషన్ ఎన్నికలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం…

  • December 31, 2025
  • 98 views
బాలాజీ నగర్ వెంకటేశ్వర ఆలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి

జనం న్యూస్‌ 31 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ వైకుంఠ ఏకాదశి సందర్భంగా బాలాజీ నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని…

  • December 31, 2025
  • 92 views
​”కొత్త ఏడాదిలో ప్రతి ఇంటా సుఖశాంతులు నిండాలి: జిల్లా ప్రజలకు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) నూతన సంవత్సర శుభాకాంక్షలు.”

జనం న్యూస్‌ 31 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ, జిల్లా యంత్రాంగానికి మరియు ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జిల్లా పరిషత్ ఛైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ…

  • December 31, 2025
  • 98 views
బివిసి ఛైర్మన్ చేతులమీదుగా బీజేపీ నాయకులు సుబ్బారావుకి సన్మానం

జనం న్యూస్, డిసెంబర్ 31, 2025: ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతాపార్టీ పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావును బివిసి విద్యాసంస్థల చైర్మన్ బోనం కనకయ్య మంగళవారం ఆయన కార్యలయంలో సుబ్బారావు చేస్తున్న సేవలకు గాను సన్మానించారు. బి.వి.సి…

  • December 30, 2025
  • 94 views
ఉత్తమ కార్యకర్తలకు ప్రశంస పత్రాలు.

జనం న్యూస్ డిసెంబర్ 30 ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన క్లస్టర్, యూనిట్, బూత్, ఇన్చార్జిలకు అవార్డులు బహకరించారు. ఈరోజు…

  • December 30, 2025
  • 99 views
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీనివాస కళ్యాణం

జనం న్యూస్ డిసెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో సోమవారం శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో కిరణ్ కుమార్ శిరీష దంపతుల సౌజన్యంతో రాజమండ్రి వారి అమ్మ…

  • December 30, 2025
  • 98 views
పూడూరు మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.

జనం న్యూస్ డిసెంబర్ 30, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మండలం కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, కాంగ్రెస్ పార్టీ వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరిన కేరెల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ అలీ మరియు వారి ఆధ్వర్యంలో కేరెల్లి నుండి 100…

  • December 30, 2025
  • 94 views
జీవో 252లో కొన్ని సవరణలు చేయండి

మంత్రి పొంగులేటికి టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం అభ్యర్థన జనం న్యూస్ 30డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల విషయంలో, కొత్త మార్గదర్శకాలతో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 252లో కొన్ని సవరణలు…

  • December 30, 2025
  • 141 views
వినుకొండ టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి 3.20 కోట్లు కేటాయింపు: ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు.

జనం న్యూస్: డిసెంబర్ 30.(రిపోర్టర్: కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.) వినుకొండ పట్టణంలోని NSP స్థలంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ B.R. నాయుడు ₹3.2 కోట్లు నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వ…