జనం న్యూస్: నవంబర్ 20 గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జ్ ;వై. రమేష్; గ్రంథాలయాలను ఉపయోగించుకుని విజ్ఞానవంతులు కావాలని, చిన్నప్పటినంచే విద్యార్థులు గ్రంథాలు చదవడం అలవరచుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. 58వ గ్రంథాలయ దినోత్సవ వారోత్సవ…
విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించే విద్యా ప్రదర్శన, ప్రదర్శనశాల, ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి,సబ్ కలెక్టర్ ఉమా హారతి, డిఇఓ వెంకటేశ్వర్లు, జనం న్యూస్,నవంబర్ 20,కంగ్టి, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఇ తక్షిల పాఠశాలలో జిల్లా స్థాయి…
బిచ్కుంద నవంబర్ 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పత్లాపూర్ గ్రామంలో భక్తి స్పూర్తితో సాగిన ఆఖండ హరినామ సప్త ముగింపు కార్యక్రమంలో జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే పాల్గొన్నారు.హనుమాన్ మందిరం వద్ద ఆంజనేయ స్వామి…
జనంన్యూస్. 20.సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం పాకాల పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి సీతక్కకు రైతు, కూలి సంఘాల నేతలు వినతి పత్రం అందించి విజ్ఞప్తి.చేశారు.ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన అటవీ అధికారులు అడ్డుకుంటున్న పేదల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని,(…
జనం న్యూస్ ,తేదీ.20-11-2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. రంగాపురం.రిపోర్టర్ బాలాజీ. పాల్వంచ మండలం రంగాపురం గ్రామంలో బానోత్ రవీందర్ ఇంట్లో విద్యుత్ ఘటం లో గురువారం ఉదయం 11 గంటలకి ఇంట్లో ఎవరూ లేని సమయంలో విలువైన సామాగ్రి…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 20 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు విద్యా ఉపాధి రాజకీయ రంగాలలో ప్రాధాన్యత ఇవ్వాలి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు పి. రాములు నేతజాగో…
నవంబర్ 20 జనం న్యూస్కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక నందు తహసిల్దార్ అధ్యక్షతన *సూక్ష్మ నీటిపారుదల గణన* మరియు *నీటి వనరుల గణన నమోదుపై గణనదారులకు శిక్షణ.”* కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీటి కుంటలు, చెరువులు,…
:జనం న్యూస్,నవంబర్ 20,అచ్యుతాపురం :సీఐటీయూ మహాసభలను జయప్రదం చేయాలని స్థానిక సెజ్ లో ఉన్న కార్మికులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకరరావు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయటం లేదని,సామాజిక…
జనం న్యూస్ 20జహీరాబాద్ నియోజకవర్గం లోని కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డెక్కన్ టోల్వేస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు సూచించారు మరియు…
జనం న్యూస్, నవంబర్ 20,అచ్యుతాపురం: అచ్యుతాపురం శాఖా గ్రంధాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల బహుమతి ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి చిన్నారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్ననాటి నుండే…