• June 8, 2025
  • 33 views
వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఇల్లెందుల శ్రీనివాస్ దంపతులు

జనం న్యూస్, జూన్ 8 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని ఇల్లెందుల శ్రీనివాస్ అన్నారు,సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్యవైశ్య నాయకులు అయ్యప్ప ట్రేడర్స్ అధినేత ఇల్లెందుల శ్రీనివాస్…

  • June 8, 2025
  • 29 views
ఏర్గట్ల మండలంలో ఘనంగా నిర్వహించుకున్నముస్లిం సోదరులు బక్రీద్ పండుగ

జనం న్యూస్ జూన్ 07:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని ఎనిమిది గ్రా అపారమైన విశ్వాసం మరియు త్యాగం యొక్క గుర్తు గా ఈ పండుగ జరుపుకుంటారు. మజీద్ ప్రాంగణంలో ఉన్న ఈద్గా నందు ప్రత్యేక ప్రార్ధన లతో, భక్తి శ్రద్ధలతో ప్రత్యేక…

  • June 8, 2025
  • 30 views
గోవధ చేస్తే కఠిన చర్యలు”

జనం న్యూస్ 08 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆవులు, దూడలు, ఓంటెల వధ నిషేధమని, ఇది చట్టరిత్యా నేరమని పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వైవీ.రమణ హెచ్చరించారు. ఉల్లంఘించినవారిపై జంతుహింస నివారణ చట్టం -1960, ఆంధ్రప్రదేశ్‌…

  • June 8, 2025
  • 27 views
మరింత అభివృద్ధి చేస్తాం: విజయనగరం ఎంపీ

జనం న్యూస్ 08 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎంపీ కలిసేట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్‌ బంగ్లాలో శనివారం ఆయన మాట్లాడారు. జిల్లాను ప్రగతి…

  • June 8, 2025
  • 27 views
మత సామరస్యానికి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్ పండగ

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 08 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో బక్రీద్ వండగ హిందూ-ముస్లిం సోదరుల మధ్య సోదర భావం పెల్లుబికి, పండగలో ఎటువంటిమత విద్వేషాలు, ఘర్షలు, అల్లర్లు జరగకుండా…

  • June 8, 2025
  • 26 views
ఉద్యోగాల పేరిట చీటింగ్‌.. నలుగురి అరెస్ట్‌

జనం న్యూస్ 08 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.53 లక్షలు వసూలు చేసి నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చి మోసం చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. DSP శ్రీనివాసరావు వివరాల…

  • June 8, 2025
  • 24 views
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎం ఈ వో గడ్డం బిక్షపతి

జనం న్యూస్ జూన్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో నే నాణ్యమైన విద్య ఉంటుంది అని ఎం ఈ వో గడ్డం బిక్షపతి అన్నారు విద్యార్థుల ఇంటింటి వెళ్ళి ప్రభుత్వ…

  • June 7, 2025
  • 28 views
స్త్రీలను గౌరవించే రాష్ట్రంలో మహిళా ద్వేషి జగన్ కు స్థానం లేదు మాజీమంత్రి ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 7 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : జగన్ తక్షణమే సాక్షి టీవీ ఘటనపై రాష్ట్ర మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి : ప్రత్తిపాటి.తన అవినీతి ఛానల్ లో పనిచేసే బుద్ధిహీనులు చేసిన వ్యాఖ్యలకు…

  • June 7, 2025
  • 36 views
మారెమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదానం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి లో కొలువైన శ్రీ మారమ్మ తల్లి ఆలయంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మారమ్మ జాతర మహోత్సవంలో భాగంగా శనివారం ఉదయం ప్రత్యేక పూజలు అనంతరం మధ్యాహ్నం…

  • June 7, 2025
  • 28 views
దుర్గామాత ప్రతిష్ఠ మహోత్సవంలో అన్నదాన కార్యక్రమం

జనం న్యూస్, జూన్ 8 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ దుర్గామాత విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు శనివారం శ్రీ దుర్గామాతను దర్శించుకుని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com