• June 7, 2025
  • 29 views
పలు కుటుంబాలను పరామర్శించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే

జనంన్యూస్. 07. నిజామాబాదు. రూరల్.నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి. జక్రాన్ పల్లి మండల కేంద్రంలో పలు కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల అకాల మరణాలతో విషాదంలో మునిగిన కుటుంబాలకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.జక్రాన్…

  • June 7, 2025
  • 35 views
మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతులపై జిల్లా విద్యాశాఖ అధికారికి ప్రాతినిధ్యం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 7 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపల్ పాఠశాలల సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మరియు ప్రైమరీ హెచ్ ఎం పదోన్నతుల విషయంలో ఏర్పడిన సందిగ్ధతను…

  • June 7, 2025
  • 26 views
పేదల పక్షపాతి ప్రధాని నరేంద్ర మోడీ బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్

జనం న్యూస్ జూన్ 7 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : ఆల్విన్ కాలనీ డివిజన్ తులసీనగర్ లో ఉన్న రేషన్ షాప్ ముందు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ డివిజన్ బిజెపి అద్యక్షులు ఎత్తరి రమేష్ ఆధ్వర్యంలో…

  • June 7, 2025
  • 26 views
పద్మశాలి సమాజ నూతన కార్యవర్గం అధ్యక్షులచే గడ్డం బాలకిషన్ కు ఘన సన్మానం.

జనం న్యూస్ : 7 జూన్ శనివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;సిద్దిపేట మార్కండేయ దేవాలయంలో నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారంలో భాగంగా శనివారo రోజు మార్కండేయ దేవాలయం బైలాస్ లోని సభ్యులకు జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ సతీష్, డాక్టర్ డి. ఎన్.…

  • June 7, 2025
  • 22 views
బర్లిఫిట్ ఏరియాలో చైన్ స్నాచర్ కలకలం భయాందోళనలో బస్తీ వాసులు

జనం న్యూస్ 07 జూన్ కొత్తగూడెం పట్టణo 27 వ వార్డు లోని బర్లిఫిట్ ఏరియాలో శ్రీపాద పద్మ w/0 యాదగిరి అను మహిళ ఈరోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో తన ఇంటి ముందు పరిసరాలను శుభ్రం చేసుకుంటున్న సమయంలో…

  • June 7, 2025
  • 22 views
39వ డివిజన్ ను ఎస్సీ రిజర్వేషన్ చేయాలి

▪️దళిత ఐక్యవేదిక జనం న్యూస్ 07జూన్( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి శంకర్)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాప్ రీపోటర్ జూన్ 7సుజాత నగర్:-సుజాతనగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన 39వ డివిజన్ ను ఎస్సీ రిజర్వేషన్ చేయాలని కోరుతూ శనివారం నాడు సుజాతనగర్ మండల…

  • June 7, 2025
  • 36 views
రాందేవ్ రావ్ ఆసుపత్రి కి ప్రపంచ పర్యావరణ దినోత్సవం హరిత పురస్కారం

జనం న్యూస్ జూన్ 7 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రకృతిని రక్షించే దిశగా అంకితభావంతో చేసిన కృషికి గుర్తింపుగా మా సంస్థ రాందేవ్ రావ్ ఆసుపత్రి కి ఈ సంవత్సరం యశోద హాస్పిటల్ మరియు హెల్ప్ ఆర్గనైజషన్ సంయుక్తంగా…

  • June 7, 2025
  • 27 views
ఆందోల్ పెద్ద చెరువులో చేపల మృతి

సంగారెడ్డి జిల్లా జనం న్యూస్ఎండ వేడిమితో చేపలు మృతి ఆందోల్ నియోజకవర్గం లో (జూన్ 7 జనం న్యూస్) సంగారెడ్డి జిల్లా, ఒక్కసారి వాతావరణం మారి ఎండలు మండడంతో ఆందోల్ పెద్ద చెరువులోని నీరు కాస్త అడుగంటి అందులో ఉన్నటువంటి చేపలు…

  • June 7, 2025
  • 92 views
ఆపన్న హస్తం గా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులపంపిణి కార్యక్రమం

జనం న్యూస్ జూన్ 07:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రములో సీఎం రిలీఫ్ ఫండ్ మొత్తం రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల (2,57,500=00) చెక్కులను 11 మంది లబ్ధిదారుల ఇంటి వద్దకువెళ్లి అందచేసిన కాంగ్రెస్ నాయకులు. ఇట్టి…

  • June 7, 2025
  • 93 views
ఇల్లందు నియోజకవర్గం మొండితోగు గ్రామపంచాయతీలో అర్హులకుఇందిరమ్మ ఇల్లులు కేటాయించాలి

బండి వెంకటేశ్వర్లు జాతీయ బీసీ సంఘం నాయకులు జనం న్యూస్ 07 జూన్ ( ఇల్లందు)భద్రాద్రికొత్తగూడెం(జిల్లా ) ఇల్లందు (మం ) మొండితోగు గ్రామపంచాయతీ లో ఎక్కడ చూడు ఒకటే మాట ఇందిరమ్మ ఇల్లు మాకు రాలేదు అంటే మాకు రాలేదు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com