సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
జనం న్యూస్ :14, రెబ్బెన కుమురంభీం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావుకి,మాజీ ఎంఎల్ఏ అత్రం సక్కు కి ఆసిఫాబాద్ లో కలసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లావుడ్య రమేష్,ఆసిఫాబాద్…
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు
భైరయ్య జనం న్యూస్ 14జనవరి మంగళవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి ) కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇందు ప్రియా రెడ్డి మేడం కి మరియు జిల్లా ఎస్ పి మేడం సింధు శర్మ కు మరియు ఏ ఎస్ పి…
9 మొబైల్ ఫోన్లు రికవరీ పట్టణ సీఐ నాగరాజు.
జనం న్యూస్ 2025 జనవరి 14(మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) మెదక్ పట్టణంలో 9 మొబైల్ రికవరీ చేసిన వాటిని బాధితులకు పట్టణ సి ఐ నాగరాజు అందజేశారు . మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు…
బ్రహ్మోత్సవం ముస్తాబైన జేజ పట్నం రామప్ప రామలింగేశ్వర దేవాలయ
*ముచ్చటగా మూడు రోజులు జాతర* జనం న్యూస్ తూప్రాన్, జనవరి, 14. తూప్రాన్ మండలం (ఇస్లాంపూర్) జేజపట్నం శివారులోని రామప్పగుట్ట పై సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే జాతర బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఆలయ చైర్మన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గుట్టపై వెలిసిన…
నూతన మార్కెట్ విధానాలను వెనక్కి తీసుకోవాలి
జనం న్యూస్ జనవరి 14 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మద్దూరు: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన.రైతు నూతన మార్కెట్ విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ సోమవారం మద్దూరు అంబేడ్కర్ విగ్రహం ఎదుట అఖిల భారత ఐక్య రైతు సంఘం…
పేకాట ఆడేవాళ్లను పట్టుకున్న వేములపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు
జనం న్యూస్ జనవరి 13 వేములపల్లి/ సాయంత్రం 5 గంటల సమయంలో రావులపెంట గ్రామంలోని పశువుల వైద్యశాల వద్ద ఆ గ్రామానికి చెందిన 5 ట్రాక్టర్ డ్రైవరులు డబ్బులను బెట్టింగ్ గా పెట్టి బహిరంగ ప్రదేశంలో అందర్ బహార్ పేకాట ఆడుచుండగా…
పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జనం న్యూస్ : జనవరి 13 (ప్రతినిది క్రాంతి కుమార్) లచ్చెపేట్ గ్రామం, మాచారెడ్డి మండలం. మాచారెడ్డి మండలంలోని గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది విద్యార్థులు అందరూ కూడా తన చిన్ననాటి జ్ఞాపకాలను…
కామారెడ్డి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో భోజనాలు సరిగ్గా పెట్టడం లేదు
జనం న్యూస్ 14 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు గవర్నమెంట్ దావఖనలో అన్నం సరిగ్గా పెట్టక రోగులు రోహిస్తున్నారు అక్కడ ఉన్న ఫుడ్ సెక్షన్ పవన్ అనే ఇన్చార్జి రోగుల మీదికి తిరగబడి మీ ఇష్టం ఉంటే తినండి లేకుంటే వెళ్లిపోండి…
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క,ఆత్రం సుగుణక్క
జనం న్యూస్: 13,రెబ్బెన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క,కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్కతో కలిసి సోమవారం భూమిపూజ చేశారు.రెబ్బెన మండలం గంగాపూర్ లో రూ. 10 లక్షలతో…
కల్వచర్ల లో అంగరంగ వైభవంగా గోదాదేవి కల్యాణం
జనం న్యూస్, జనవరి 14, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఈరోజు కల్వచర్ల లోని ప్రాచీన ఆలయం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సాగరాచార్యులు ఆధ్వర్యంలో వేణు ఆచార్యులు,రాజారాం అయ్య సహకారంతో అంగరంగ వైభవంగా గోదాదేవి కల్యాణం కనుల…