• December 26, 2025
  • 96 views
మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన వేడుకలు…

జనం న్యూస్ డిసెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్ పాయి జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు ఆర్వి నాయుడు అధ్యక్షతన అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని వారికి…

  • December 26, 2025
  • 93 views
స్వర్ణ భూమి శబరిమల మహాపాదయాత్ర చేసి వచ్చిన వినయ్ గురు స్వామి బృందానికి తాండూర్ పట్టణంలో ఘన స్వాగతం

బిచ్కుంద డిసెంబర్ 26 జనం న్యూస్ గురువారము ఉదయం తాండూర్ పట్టణంలో స్వర్ణ భూమి శబరిమల మహా పాదయాత్ర చేసి వచ్చిన బృందానికి వినయ్ గురుస్వామికి శ్రీ రేణుక మాత స్వామికి రాహుల్ స్వామికి కప్ప గణేష్ గురు స్వామికి శ్రీ…

  • December 26, 2025
  • 86 views
నెలరోజుల పాటు మనోవేధనకు గురయ్యాం: మంత్రి సంధ్యారాణి

జనం న్యూస్‌ 26 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ తన కుటుంబ సభ్యులు, అనధికార పీఏ సతీష్పై చేసిన ఆరోపణలు తప్పు అని పోలీసులే తేల్చారని మంత్రి సంధ్యారాణి పేర్నొన్నారు. బుధవారం సాలూరులో ఆమె మాట్లాడారు. రాజకీయంగా తనను…

  • December 26, 2025
  • 91 views
విజయనగరం ఎస్.ఎం.బి చర్చిలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు: ముఖ్య అతిథిగా మజ్జి శ్రీనివాసరావు…

జనం న్యూస్‌ 26 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం ఎస్.ఎం.బి చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు విజయనగరం నగరంలోని ప్రముఖ ఎస్.ఎం.బి చర్చిలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా…

  • December 26, 2025
  • 84 views
రాష్ట్రంలో నడుస్తోంది ‘రెడ్ బుక్’ రాజ్యాంగం: ఎమ్మెల్సీ వరదు కళ్యాణి నిప్పులు

జనం న్యూస్‌ 26 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఎం ఎల్ సీ వరదు కళ్యాణి అన్నారు. విశాఖ వై సీ పీ కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడారు. మంత్రి సంధ్యారాణి…

  • December 26, 2025
  • 89 views
సైబరు మోసాలు, డిజిటల్ అరెస్ట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించండివిజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

జనం న్యూస్‌ 26 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ సైబరు మోసాలు పట్ల అవగాహన లోపం కారణంగా ప్రజలు మోసాలకు గురవుతున్నారని, ఇటువంటి సైబరు మోసగాళ్ళు, వారు చెప్పే మాయమాటలు పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ…

  • December 24, 2025
  • 102 views
సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ..!

జనంన్యూస్. 24.నిజామాబాదు. నిజామాబాదులో సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణలో పాల్గొనడానికి సిరికొండ మండల జేఏసీ తరఫున బండారి నరేష్ ఆధ్వర్యంలో వెళ్లడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ను…

  • December 24, 2025
  • 99 views
విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నూతన డైరెక్టర్లుగా నియామకం

జనం న్యూస్ డిసెంబర్ 24 ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన ఈ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్య వరప్రసాద్ అడపా వెంకటరమణ అరిగెల వెంకట…

  • December 24, 2025
  • 109 views
పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై సమీక్ష సమావేశం

జనం న్యూస్ డిసెంబర్ 24, వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం పాల్గొన్న ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు,నాయకులు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీమంత్రి ఎమ్మెల్యే సబితా…

  • December 24, 2025
  • 104 views
కిడ్స్ పార్క్ స్కూల్లో ముందస్తు క్రిస్మస్ సంబరాలు..!

జనంన్యూస్. 24. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు. రురల్.సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ పాఠశాలలో క్రిస్మస్ ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా క్రిస్మస్ ట్రీ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు…