ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తే ఎక్కడైనా ప్రజల మన్నలను పొందుతారు
జనం న్యూస్ జులై 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా నిబద్ధతతో పని చేస్తే తప్పక ప్రజల మన్నలు పొందుతారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని…
ఆయిల్ ఫామ్ సాగుతో అధిక ఆదాయం
జనం న్యూస్ నడిగూడెం ఆగస్టు02 నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ కోదాడ డివిజన్ ఫీల్డ్ ఆఫీసర్ వెంకట్ అన్నారు. మండల కేంద్రంలోని నల్లపాటి శ్రీనివాస్…
తండ్రి బాటలోనే నడిచి పోలీసుగా ఎంపికైన కుమార్తె
జనం న్యూస్ ఆగస్టు 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తన చిన్ననాటి నుంచి ఆమె తండ్రి పోలీసుగా దొంగలను పట్టుకోవడం దగ్గరి నుంచి గమనించిన ఆ చిన్నారి తను కూడా పెద్దయ్యాక తన తండ్రిలాగే ఎప్పటికైనా పోలీస్ కావాలని చిన్నప్పుడే…
వివేకానంద లో ఫ్రెండ్ షిప్ డే వేడుకలు
జనం న్యూస్;2 ఆగస్టు శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సిద్దిపేట భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయంలో ఫ్రెండ్ షిప్ డే వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఒకరికొకరు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ లు కట్టుకుని స్నేహితుల…
ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో మహా న్యూస్ ఎండీ మారెళ్ల వంశీ కృష్ణ పుట్టినరోజు వేడుకలు
జనం న్యూస్ ఆగష్టు 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామం లోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో,శనివారం కోదాడ నియోజకవర్గ మహా న్యూస్ రిపోర్టర్ తోటపల్లి నాగరాజు ఆధ్వర్యంలో,మహా న్యూస్ ఎండీ మారెళ్ల వంశీకృష్ణ పుట్టినరోజు…
శ్రీవాణి స్కూల్లో ఫ్రెండ్షిప్ డే సందడి
జన న్యూస్;2 ఆగస్ట్ శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్ధిపేటలోని శ్రీవాణి స్కూల్ భారత్ నగర్ లో శనివారం రోజునా ఫ్రెండ్షిప్ డే ఉత్సాహంగా జరుపుకున్నారు. విద్యార్థులు ఒకరినొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టి తమ అనుబంధాన్ని వ్యక్తపరిచారు. ఉపాధ్యాయులు కూడా…
తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్ట్ 2 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామం లోని తిమ్మరాజుపాలెం అంగన్వాడీ సెంటర్ నందు తల్లి పాల ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పసుమర్రు…
అంగన్వాడి సెంటర్లను తనిఖీ చేసిన సిడిపిఓ హేమ భార్గవి
జనం న్యూస్ ఆగస్టు 2 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో అంగన్వాడి సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారుచిన్నపిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలిగృహ సందర్శనలు చేసి అవగాహన కల్పించాలిసిడిపిఓ హేమ భార్గవి చిలిపి చెడు…
శ్రీశ్రీశ్రీ భువనేశ్వరీ దేవి ని దర్శించుకున్న చినరాజప్ప
జనం న్యూస్ ఆగస్టు 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీశ్రీశ్రీ భువనేశ్వరీ దేవి దేవాలయం ఆరిపాక పంచాయతీ లో వెలసిన అమ్మవారిని దర్శించుకోవడానికి మాజీ హోంశాఖ మాత్యులు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ…
ఇందిరా ఆత్మీయ భరోసా అమలు కోసం ఆందోళనలు ఉదృతం..!
జనంన్యూస్. 02. సిరికొండ నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని. ఏఐపి కెఎంఎస్.ఆధ్వర్యంలో ఆగస్టు 20వరకు గ్రామపంచాయతీ ముందు ఆందోళనలు 21నుండి 30 వరకు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు జిల్లాకలెక్టర్ కార్యాలయం ముందు…












