జనం న్యూస్ ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులుగా నియమితులైన గుత్తుల సాయి టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గంధం పల్లంరాజు వారితో కలిసి ఈ రోజు రావులపాలెంలో కొత్తపేట శాసనసభ్యులు బండారు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బీ వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 26 పూర్తికాగానే ప్రజాసేవకు శ్రీకారం చుట్టారు. గ్రామ ప్రజలు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో సర్పంచ్ ఈశ్వర్ తన సొంత డబ్బులతో రెండు బోర్లను…
జుక్కల్ డిసెంబర్ 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలో బి ఆర్ఎస్ సర్పంచులు కొత్తగా ఎన్నికైన సర్పంచులు లొంగన్ సర్పంచ్ సదు పటేల్ గుండురు సర్పంచ్ కాశీనాథప్ప. డోన్గావ్ సర్పంచ్ శ్రీనివాస్. కౌలాస్ సర్పంచ్ ఎంబరీ…
జనం న్యూస్ డిసెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, కార్యక్రమం కో కన్వీనర్ గనిశెట్టి వెంకటేశ్వరరావు అధ్యక్షతన పి.గన్నవరం నియోజకవర్గ సమావేశం గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…
సందర్భంగా ఘనంగా వేడుకలు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 26 నిర్వహించారు. ఈ సందర్భంగా టి ఎస్ ఎస్ సిసిడిసి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై నరోత్తం చర్చికి కేకులు అందజేసి క్రైస్తవ సోదర…
జనం న్యూస్ డిసెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యారు గ్రామంలో భారతీయ జనతా పార్టీ. స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా మండల పార్టీ…
జనం న్యూస్ ;26 డిసెంబర్ శుక్రవారం;సిద్దిపేట నియోజి కవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; జాతీయ రైతుల దినోత్సవం లో భాగంగా సిద్దిపేట బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో రైతులను ఘనంగా సన్మానించడం జరిగింది..ఈ సందర్భంగా సిద్దిపేట శాఖ ఇంచార్జి బికె భవాని పలువురు…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 26 డిసెంబర్ జహీరాబాద్ నుండి వయా శేఖాపూర్ కర్ణాటక బార్డర్ బోనస్ పూర్ వరకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక శాసన సభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు అప్పటి…
హైదరాబాద్ జనం న్యూస్ 26 డిసెంబర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారి స్వగృహంలో ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా పాలన…
పీ.ఏ.పల్లి,గుడిపల్లి మండలం లోని క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు యేసుప్రభువు జన్మదిన సందర్భంగా చర్చి లో కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రార్థన లు చేశారు.యేసుప్రభువు ప్రేమ స్వరూపి,దయనీయుడు, శాంత వాసి,కరుణ స్వభావి అని ఫాథర్ బోధించాడు. ప్రార్థనలు జరిగిన…