రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలి
జనం న్యూస్ మే 30(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని మునగాల మండల ప్రత్యేక అధికారి డిప్యూటీ సీఈవో శిరీష అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలో విత్తన దుకాణాల్లో విత్తనాలను మునగాల మండల ఎంపీడీవో…
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత
జనం న్యూస్, మే 30( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) మర్కుక్ మండల్ ఇప్పలగూడెం గ్రామానికి చెందిన మూడు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులను అందజేయడం జరిగింది. కోడూరి చంద్రకళ కి 54,000/-, నాయిని గొండ…
రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు
జనం న్యూస్,మే29, అచ్యుతాపురం:విద్యుత్ నిర్వహణ పనుల్లో భాగంగా పలు ప్రాంతాలలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 11కెవి ఫీడర్ పరిధిలోని వెస్ట్రన్ సెక్టార్ ఇండస్ట్రియల్ ఏరియా,బ్రాండిక్స్ అపెరల్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా,చిప్పాడ,పూడిమడక, కడపాలెం,జాలరి…
ఉచిత సర్వీస్ క్యాంపు
(జనం న్యూస్ చంటి మే 29) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కేంద్రంలోని సూరంపల్లి గ్రామంలో తేదీ 29 /05/2025 రోజున ఎస్కార్డ్స్ కంపెనీ వారి కప్పిశ్వర ట్రాక్టర్స్ పవర్ ట్రాక్ షోరూమ్ సిద్దిపేట వారి ఆధ్వర్యంలోని దౌల్తాబాద్ మండలంలోని సూరంపల్లి…
ఘనంగా అహల్యాబాయ్ హోల్కర్ జయంతి వేడుకలు
జనం న్యూస్ మే 29 ముమ్మిడివరం ప్రతినిధి అంబాజీపేట మండలం గంగలకురు,ముసలపల్లి గ్రామంలో పవిత్రమూర్తి అహల్యాబాయ్ హోల్కర్ 300 వ జయంతి కార్యక్రమాలు మండల ఇంచార్జ్ కంముజు శ్రీనివాస్ అధ్యక్షతనముఖ్యఅతిథిలుగా నియోజవర్గ కన్వీనర్ చీకురుమేల్లి వెంకటేశ్వరరావు, జిల్లా జనరల్ సెక్రెటరీ గనిశెట్టి…
హైదరాబాద్ లో సుజనా చౌదరిని, యోగక్షేమాలు తెలుసుకున్న బి.జె.పి. ‘వీరన్న చౌదరి’..
, జనం న్యూస్: మే 29 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత విజయవాడ శాసనసభ్యులు సృజనా చౌదరిని బిజెపి రాజనగరం నియోజకవర్గం ఇంచార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి హైదరాబాదు లోని సృజనా చౌదరి స్వగృహంలో ఆయనను కలుసుకున్నారు. ఇటీవల…
అన్నదాతను ఆదుకొలేని మద్దతు ధరలు..!
జనంన్యూస్. 29. నిజామాబాదు. ప్రతినిధి.. శ్రీనివాస్. కేంద్ర ప్రభుత్వం నిన్న 14 రకాల పంటలకు మద్దతు ధరలను నిర్ణయంచేసి ప్రకటించింది. ధాన్యం పండించిన అన్నదాతను ఆదుకోలేని, మద్దతు గా నిలబెట్టలేని మద్దతు ధరలు ఉన్నాయని అఖిలభారత రైతుకూలీ సంఘం AIKMS జిల్లా…
నూతన వస్త్ర ఫల పుష్ప లంకరణ మహాత్సవముంలో పాల్గొన్నా బిజెపి నాయకులు
జనం న్యూస్ మే 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కేంద్రంలో గిద్దమారి కవిత సురేష్ దంపతుల కూతురు గిద్దమారి అవంతిక నూతన వస్త్ర ఫల పుష్ప లంకరణ మహాత్సవము కు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన బిజెపి…
యెoడూరి రాఘవ నాగేశ్వరరావు బ్లడ్ సెంటర్ ను అత్యాధునిక కంప్యూటర్ పరికరాలతో నూతన టెక్నాలజీతో సెంటర్ ప్రారంభం
జనం న్యూస్ మే 29 అమలాపురం అమలాపురం కాలేజీ రోడ్ నందు యెoడూరి రాఘవ నాగేశ్వరరావు బ్లడ్ సెంటర్ ను 28వ తేదీ బుధవారం ఉదయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దుర్గారావు దొర…
యెoడూరి రాఘవ నాగేశ్వరరావు బ్లడ్ సెంటర్ ను అత్యాధునిక కంప్యూటర్ పరికరాలతో నూతన టెక్నాలజీతో సెంటర్ ప్రారంభం
జనం న్యూస్ మే 29 అమలాపురం అమలాపురం కాలేజీ రోడ్ నందు యెoడూరి రాఘవ నాగేశ్వరరావు బ్లడ్ సెంటర్ ను 28వ తేదీ బుధవారం ఉదయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దుర్గారావు దొర…