• January 3, 2026
  • 84 views
సావిత్రి బాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం: కుడ్మెత యశ్వంత్ రావు

మహానీయురాలికి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు జనం న్యూస్ 3డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. సిర్పూర్ (యు ): సావిత్ర బాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం అని కుడ్మెత యశ్వంత్ రావు ఉప సర్పంచ్ పేందూరు రామారావు…

  • January 3, 2026
  • 91 views
స్కూల్ తనకి చేసిన సర్పంచ్..

జనంన్యూస్. 03. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల పరిది లొని జంగిలోడి తండా గ్రామపంచాయతీ పరిధిలో మెట్టు తండా ప్రైమరీ స్కూల్ మరియు అంగన్వాడి సెంటర్ కి వెళ్లి పిల్లలకందుతున్నా విద్య వైద్యం చలికాలంలో పిల్లలు పాటించవలసిన…

  • January 3, 2026
  • 92 views
సావిత్రిబాయి ఫూలే కు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు..

బిచ్కుంద జనవరి 03 :-జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం నాడు బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు…

  • January 3, 2026
  • 89 views
పాల్వంచలో పడకేసిన పారిశుద్యం – బీజేపీ ఆందోళన

జనం న్యూస్,తేదీ.4-1-2026. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. రిపోర్టర్ బాలాజీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్‌లో పారిశుద్ధ్య పనులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని బీజేపీ పార్టీ ఆరోపించింది.పాల్వంచ డివిజన్‌లో పారిశుద్ధ్య సమస్యలపై బీజేపీ పార్టీ…

  • January 3, 2026
  • 97 views
సావిత్రి బాయి పూలె జయంతి..

జనంన్యూస్. 03. నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.. నిజాంబాద్ నగరంలోనీ వినాయక్ నగర్ లో మన మహనీయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించడం జరిగింది, ఈ సందర్భంగా వారు మన బడుగు బలహీన వర్గాలైన…

  • January 3, 2026
  • 101 views
195 జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

జనం న్యూస్ జనవరి 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో శనివారం రోజున చండూర్ గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల మహిళ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా మొదటి మహిళ ఉపాధ్యాయురాలైన సావిత్రి భాయి…

  • January 3, 2026
  • 94 views
నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్‌పై రైతులకు అవగాహన సమావేశం…

బిచ్కుంద జనవరి 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని సిరిసముందర్ గ్రామంలో గ్రామ పంచాయతీ లో గ్రామీణ రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం, మట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం…

  • January 3, 2026
  • 92 views
సత్యశోధక్ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి..

జనంన్యూస్. 03.సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని సత్యశోదక్ పాఠశాల లో భరత దేశపు తొలి మహిళ ఉపాధ్యాయు రాలు సామాజిక ఉద్యమ కారిణి సావిత్రి బాయి పూలె జయంతి ఘనముగా జరిపారు.పాల్గొన్న ఉన్నత విద్య మండలి…

  • January 3, 2026
  • 100 views
భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి పూలే జయంతి

జనం న్యూస్ 3 జనవరి 2026, సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వానికై పోరాడుదాం అని,మహిళలు, దళితులు, శూద్రులు చదువు పొందకూడదనే కఠినమైన కాంక్షలు ఉన్న కాలంలోవాటన్నింటినీ చేదించి విద్య మాత్రమే విముక్తి మార్గమని రూపించిన ధైర్య శీలి…

  • January 3, 2026
  • 128 views
పీఎం దామరగిద్దలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

యువతకు క్రికెట్ కిట్ అందజేత జనం న్యూస్,జనవరి 03,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని పిఎం దామరగిద్ద గ్రామ సచివాలయం ముందు శనివారం సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూల మాలలు టెంకాయలు కొట్టి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా…