జనం న్యూస్ 23 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వైసీపీ ఓడిపోయిన అనంతరం పార్టీకి, రాజ్యసభసభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం వైసీపీ హయంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపణలు…
జనం న్యూస్ 23 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నగర పాలక కమిషనర్ నల్లనయ్య జర్నలిస్టు లకు ఎప్పుడూ తమ వంతు సహకారం సమాచార శాఖ ఎడి గోవింద రావు ఘనంగా ఎపి యూ డబ్యూ జే కార్తీక…
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో మండలం ఏర్గట్ల శనివారం రోజున మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం క్రింద రైతులకు బర్ల షెడ్లు, గోర్ల షెడ్లు 28 మందికి…
టి యు డబ్ల్యు జే (ఐ జే యు)జిల్లా కమిటీ సహాయ కార్యదర్శిగా ధర్నాసి బాలరాజు జనం న్యూస్ కల్లూరు/ఖమ్మం నవంబర్ 22 ఖమ్మంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో కల్లూరు పట్టణంలో గల అంబేత్కర్ నగర్…
పయనించే సూర్యుడు నవంబర్ 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న కూటమి ప్రభుత్వం కల్లు తెరవాలని, మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని, విద్యార్థుల భవిషత్తుతో చెలగాటం ఆడవద్దని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్రె డ్డి ప్రభుత్వాన్ని డిమాండ్…
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 22:( జనం న్యూస్) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో అపరిశుభ్రత పెరిగిపోవడంతో పాటు ఆసుపత్రి లోపలే చెత్త కుప్పలు పేరుకుపోవడం, కొన్ని వార్డుల్లో కుక్కలు తిరుగాడటం వంటి ఘటనలు వెలుగులోకి రావడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర…
జనం న్యూస్- నవంబర్ 22- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ ను శనివారం తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీస్ సెక్రటరీ మెంబర్ పంచాక్షరీ కుటుంబసమేతంగా సందర్శించారు. సాగర్ లోని విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న వీరికి పెదవుర ఇన్చార్జి తాసిల్దార్…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.నవంబర్ 22, నందలూరు మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు శనివారం పరిసరాల పరిశుభ్రత పై ఎంపీడీవో ఆధ్వర్యంలో వి ఓ ఏ లకు పరిసరాల పరిశుభ్రత పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు ఈ…
జనం న్యూస్- నవంబర్ 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకులంలో సమస్త కార్యదర్శి సైదులు జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు కలిసి 100కు పైగా మొక్కలను నాటారు. ప్రిన్సిపల్…
జనం న్యూస్ నవంబర్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్టులో మొదటి స్థానంలో నిలిచి జిల్లా స్థాయికి సి యస్…