మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్గర్ తిరంగా ర్యాలీ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 12 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్గర్ తిరంగా ర్యాలీలో మాజీ మంత్రి, స్థానిక…
వెంకటేశ్వర నగర్ 35 బ్లాక్ సంక్షేమ సంఘం నూతన కమిటీ నియామకం…
జనం న్యూస్ ఆగస్టు 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వెంకటేశ్వర నగర్ 35 బ్లాక్ సంక్షేమ సంఘం నూతన కమిటీ నియామకం జరిగింది. సంక్షేమ సంఘం గౌరవ సలహాదారులుగా కెపి. రాములు సాగర్, కె.పి.రామ్ సాగర్,ఆర్…
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల యూనిఫామ్ మరియు టై బెల్టులను ఉచితంగా పంపిణీ
దాత కోడూరు కరుణాకర్ రెడ్డి జనం న్యూస్, ఆగస్టు 12,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుకు మండల్ ఇప్పలగూడెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు దాత కోడూరు కరుణాకర్ రెడ్డి, పాఠశాల…
డిఎస్పి శంకర్ మురళీమోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు, తెలియజేసిన బీజేపీ నాయకులు
జనం న్యూస్ ఆగస్టు 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం వారి ఆధ్వర్యంలో కొత్తపేట…
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
జనం న్యూస్ ఆగష్టు 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ ఉద్యమ కారులకిచ్చిన హామీలను వేంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు ఇమ్మిడిశెట్టి రవీందర్ అన్నారు సోమవారం రోజున హన్మకొండ జిల్లా అధ్యక్షుడు…
బభోజనం నాణ్యతలో విద్యార్ధులు అసంతృప్తి విద్యార్ధుల ఆరోగ్యం పై హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ నిర్లక్ష్యం.
జనం న్యూస్ 12 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఎస్ కోటలో ఉన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో భోజనం బాగోలేదని అడిగినందుకు హాస్టల్ విద్యార్థులపై సత్యనారాయణ గారు బెదిరింపు చర్యలు, తక్షణమే వార్డెన్ ను సస్పెండ్ చేయాలని…
హర్ ఘర్ తిరంగా” ర్యాలీలో పాల్గొన్న మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యే అదితి!
జనం న్యూస్ 12 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ సోమవారం ర్యాలీ అట్టహాసంగా జరిగింది. ఈ ర్యాలీలో రాష్ట్ర మంత్రి…
గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు 2సం.లు జైలు, జరిమానా
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 12 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా 2వ పట్టణ పోలీసు స్టేషనులో 2024సం.లో నమోదైన గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు 2సం.లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి…
పోక్సో కేసులో నిందితుడికి 20సం.ల కఠిన కారాగార శిక్ష
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 12 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా గుర్ల పోలీసు స్టేషనులో 2022 సం.లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు గుర్ల మండలం, పెనుబర్తి గ్రామానికి…
పాడి గేదెతో బ్రతుకు దెరువు ఇప్పుడు ఆ గేదె చని పోయింది బ్రతుకు బరువు
జనం న్యూస్, ఆగస్టు12(తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ మండలం ఐనా సింగాటo అనే గ్రామంలో పేద వ్యవసాయ కూలి. ఆందోళ్ లక్ష్మి,రాజు, అనే దంపతులు తమకు ఉన్న పాడి గేదెలతో ఇచ్చిన పాలతో జీవ…












