జనం న్యూస్ నవంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మాగం గ్రామానికి చెందిన శ్రీ వేటుకూరి సూర్యనారాయణ రాజు *ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడ్వైజరీ బోర్డు& చైల్డ్ లేబర్ చైర్మన్ గా…
. జనం న్యూస్ నవంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు…. భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల కేంద్రంలో హన్మకొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి…
జనం న్యూస్ బిచ్కుంద నవంబర్ 24 : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామంలో సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఇందిరా మహిళ శక్తి పథకం భాగంగా చిన్న…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 24 భగవాన్ పుట్టపర్తి సాయిబాబా 100వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, ప్రకాశం జిల్లా, తర్లుపాడులోని తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం (నవంబర్ 23, 2025) ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.తహసీల్దార్ శ్రీ కె.కె. కిషోర్ కుమార్ ఈ…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. సబ్ టైటిల్ శివయ్య సేవ లభించడం ఎంతో అదృష్టం. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు ను నందలూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్…
జనం న్యూస్ నవంబర్ 23 సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామంలో కోమల్ హెయిర్ స్టైల్ నూతన హెయిర్ స్టైల్ షాప్ను బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల విష్ణువర్ధన్…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని నందలూరు పంచాయతీ లో శనివారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం సర్పంచ్,ఎం సుభాషిని ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలోప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్త లను వేరువేరుగా చేసి…
జనం న్యూస్ 23 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన పైన అవగాహన సదస్సు కు హాజరై. బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు…
గంజాయి, మత్తు పదార్థాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలనపై విజయనగరం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు. మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా విశాఖపట్నం రేంజ్ పరిధిలో ప్రారంభించిన “అభ్యుదయం సైకిల్ యాత్ర” విశాఖపట్నం రేంజ్ డీఐజీ…
జనం న్యూస్ 23 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ చెల్లూరి.జోగయ్య గారి భౌతికాయాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు.* ఆదివాసీ హక్కుల కోసం ఎన్నో న్యాయ పోరాటాలు చేసిన గిరిజన నాయకుడు…